Latest Story
లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్రభర్త లేని లోకంలో ఉండలేనుయాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలంబ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సంప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనంనిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్టవిజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలుప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండిఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలిటా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశందళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీదివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..

Today Update

గవర్నర్ను కలిసి ప్రభుత్వ పరువు తీశారు అంటూ..ఉద్యోగ సంఘాలకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఏపి సర్కార్

Spread the love

Spread the loveదేశంలోనే తొలిసారిగా సర్కార్ పరువు తీసిన ఘటన ఏపీలోనే జరిగింది. దానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కారణం. దాంతో ఏపీ ప్రభుత్వ పెద్దలు అవమాన భారంతో రగిలిపోతున్నారు. నిజానికి ప్రభుత్వం మీద ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులు రాజ్యాంగ…

యువతిపై కానిస్టేబుల్,హోంగార్డ్ అత్యాచార యత్నం.

Spread the love

Spread the love✦ఆదివారం అర్ధరాత్రి కదిరి రైల్వేస్టేషన్ వద్ద ఘటన. ✦కానిస్టేబుల్,హోంగార్డ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు. జనసముద్రం న్యూస్:జనవరి,23.శ్రీ సత్యసాయి జిల్లా:జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్: శ్రీ సత్యసాయి జిల్లా/కదిరి న్యూస్: రక్షించాల్సిన కొందరు పోలీస్ లే బక్షకులుగా మారుతున్నారు.పోలీస్…

దళిత గిరిజన చట్టాల”తో డైరీ తయారు చేయడం అభినందనీయం: ఎమ్మార్వో అనిల్ కుమార్

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, మిర్యాలగూడ, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జి విష్ణుజే, జనవరి 23: ఎమ్మార్వో “చెన్నయ్య ల అనిల్ కుమార్ ” మాట్లాడుతూ.. కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రెమడాల పరశురాములు మాట్లాడుతూ.. ప్రపంచ చరిత్ర గతిని మార్చిన మార్క్స్…

రైతు ఆవేదన ఢిల్లీకి వినిపించేలా 26న “ట్రాక్టర్ ర్యాలీ”లో రైతులందరూ కదలిరండి : వీరేపల్లి వెంకటేశ్వర్లు

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, మిర్యాలగూడ, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, జనవరి 23: రైతు ఆవేదన ఢిల్లీకి వినిపించే విధంగా కదిలిరండి అని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు , డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవి…

రూ.18 లక్షల తో రోడ్డు వైడ్ ఎండింగ్ పనులు ప్రారంభం.

Spread the love

Spread the loveమల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి జనవరి 23 139 డివిజన్ పరిధిలోని ఈస్ట్ ఆనంద్ భాగ్ మెన్ రోడ్డు ఎన్ ఎం డి సి కాలని లోని మైయిన్ రోడ్డు 18 లక్షల తో రోడ్డు వైడ్ ఎండింగ్…

శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వనాథ్ దేవాలయం ఆవరణలో నూతనగా నిర్మించిన షట్టర్లను ప్రారంభించిన.

Spread the love

Spread the loveమల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి జనవరి 23 మల్కాజిగిరి140 డివిజన్ పరిధిలోని ఓల్డ్ నేరేడ్మెట్ లో శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వనాథ్ దేవాలయం ఆవరణలో నూతనగా నిర్మించిన షట్టర్లను మల్కాజిగిరి గౌరవ…

రాగిరెడ్డి కలింగారెడ్డి “భౌతిక కాయానికి నివాళులర్పించిన భాస్కర్ రావు, విజయసింహారెడ్డి ..

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్, మిర్యాలగూడ, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, జనవరి 23: మిర్యాలగూడ మండలం రాయిని పాలెం గ్రామ వాస్తవ్యులు రాగిరెడ్డి కళింగా రెడ్డి “71 సంవత్సరాలు ” గుండెపోటుతో 23వ తేదీన సోమవారం ఉదయం మిర్యాలగూడ…

స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో వితంతువులకు సహాయం

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, పినపాక ,జనవరి 23. పినపాక మండలంలోని మద్దులగుడెం, పాండురంగపురం, రాజు పేట, సామర్లకోట, ఉప్పాక, భూపాల పట్నం, సీతం పేట, బోటిగూడెం మరియు తోగ్గుడెం గ్రామల్లోని 72 మంది వితంతువలకు గ్రేస్…

క్యాబ్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి

Spread the love

Spread the loveహైదరాబాద్ క్యాబ్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మల్కాజిగిరి,జనవరి 2022 క్యాబ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం…

ఫిబ్రవరి 5 లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదు : ఏపి జేఏసీ,అమరావతి ఛైర్మెన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు

Spread the love

Spread the loveఏపీలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం ముదురుతోంది. ప్రతి నెలా తమకు జీతాలను ఆలస్యంగా చెల్లిస్తుండటం తమ డీఏ బకాయిలను చెల్లించకపోవడం జీపీఎఫ్ బకాయిల పరిస్థితి ఇలాగే ఉండటం వీటిపై ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా…

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక ,జనవరి 22. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, తోగ్గుడెం గ్రామానికి చెందిన ఓర్సు రాజమ్మ (56) సంవత్సరాలు అనారోగ్యంతో మరణించడంతో విషయం తెలుసుకొని వారి నివాసానికి చేరుకొని మృతురాలి…

మానవత్వం చాటుకున్న పోలెబోయిన శ్రీవాణి.

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, మణుగూరు, జనవరి 22. మణుగూరు మండలం ,శివలింగాపురం గ్రామానికి చెందిన రెంట సురేష్ (55)సంవత్సరాలు అనారోగ్య కారణంతో గత కొన్ని రోజుల క్రితం చనిపోవడం జరిగింది.ఈ విషయాన్ని తెలుసుకున్న పినపాక నియోజకవర్గ…

విలేఖరులకు ఇన్కమ్ టాక్స్ కట్టాలంటూ ఆదాయపు పన్ను శాఖ నోటీసులు.15 రోజుల్లోగా కట్టకపోటే చర్యలు తప్పవని వార్నింగ్

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్ ,జనవరి 22. ఏపీలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పని చేస్తున్న రిపోర్టర్లకు  వృత్తిపన్ను కట్టాలంటూ అధికారుల నుంచి నోటీసులు అందడం ఇప్పుడు వివాదంగా మారింది. పాత బకాయిలు సహా రూ.12500 వృత్తిపన్ను చెల్లించాలని ఆ…

రేవంత్ రెడ్డి పాదయాత్ర కు లైన్ క్లియర్: మండల కాంగ్రెస్ పార్టీ.

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, పినపాక, జనవరి 22. ఫిబ్రవరి 6న తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టే పాదయాత్రకు లైన్ క్లియర్ అయిందని రేవంత్ పాదయాత్రకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు సహకరించి విజయవంతం…

అరాచకం దుర్మార్గం దౌర్జన్యం కలిస్తే వైసీపీ అంటూ నిప్పులు చెరిగిన నాగబాబు

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్ ,జనవరి 21. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. మరోమారు అధికారంలోకి రావాలని.. 175కి 175 సీట్లు సాధించాలని వైసీపీ ఉవ్విళ్లూరుతోంది. ఇంకోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు…

వైద్య అవగాహన కార్యక్రమం

Spread the love

Spread the loveఎస్.సుదర్శినిగారు మాజీ కౌన్సిలర్ జిల్లా sc మోర్చా వైస్ ప్రెసిడెంట్ మల్కాజ్గిరి సముద్రం న్యూస్ ప్రతినిధి జనవరి 21 నేరేడ్మెట్ డివిజన్ యాప్రాల్జై జై నగర్ యాప్రాల్ ఎస్.సుదర్శినిగారు మాజీ కౌన్సిలర్ జిల్లా sc మోర్చా వైస్ ప్రెసిడెంట్…

రూ.45 లక్షలతో బాక్స్ డ్రైన్ పనులు ప్రారంభం

Spread the love

Spread the loveమల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి జనవరి 21 మల్కాజ్గిరి139 ఈస్ట్ ఆనంద్ భాగ్ దివిజన్ పరిధిలోని పీ వి ఎన్ కాలని st ann’s స్కూల్ దగ్గర లో 45 లక్షలతో బాక్స్ డ్రైన్ పనులను ఎమ్మెల్యే మైనంపల్లి…

జాబ్ మేళా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ప్రభుత్వ విప్ రేగ.

Spread the love

Spread the love-నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకే జాబ్ మేళ.-వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు. జన సముద్రం న్యూస్ ప్రతినిధి ,డి. శ్రీనివాస్, మణుగూరు, జనవరి 21. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు…

పిట్టలదొర మాటలు- తుపాకీ రాముడి వేషాలే “కెసిఆర్” – గొడిశాల రామనాథం

Spread the love

Spread the love★ఖమ్మం లో నిర్వహించిన సభకు నిధుల సమీకరణ పై విచారణ జరిపించాలి.★నిజమైన దళితులకి దళిత బంధు ద్వారా న్యాయం జరిగే వరకూ పోరాటం.★రాబోయే ఎన్నికల్లో రేవంతన్న నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తథ్యం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక…

పదోన్నతులలో 10%రిజర్వేషన్ అమలు పరచాలని బంజారా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ కు వినతి

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్, మాడుగుల పల్లి, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, జనవరి 20: విద్యాశాఖలో పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్న ప్రతి పోస్ట్ లో 10% రిజర్వేషన్ అమలుపరిచేలా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ…