ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు
జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జులై 26 చింతలపూడి మండలం కామవరపుకోట కె.ఎస్.రామవరం గ్రామము లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు వారి సిబ్బంది ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా కాగిత నాగరాజు వద్ద నుండి (2)…
అధికారుల ఆదేశాలు బేఖాతార్..!
దర్జాగా కొనసాగుతున్న అక్రమ గృహ నిర్మాణం ఇంటి గుమ్మానికే పరిమితమైన అధికారుల హెచ్చరిక పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసిన లెక్క చేయని కబ్జాదారులు అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ జూలై 26 జనసముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం,…
సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.
జన సముద్రం న్యూస్పల్నాడు జిల్లా ప్రతినిధిజులై 26. పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో మాచర్ల నందు ది.25.07.2025 తేదీ నాడు జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట వారి ఆధ్వర్యంలో రైతు శిక్షణ కేంద్రం నిర్వహించారు. శిక్షణా కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్ర…
మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?
పాముదుర్తి ప్రాథమిక హై స్కూల్ లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనం పై ఆగ్రహం వ్యక్తం చేసిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పుట్టపర్తి, జన సముద్రం న్యూస్, జూలై 26:- పుట్టపర్తి నియోజకవర్గం లోని బుక్కపట్నం మండలం పాముదుర్తి…
రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
జనసముద్రంన్యూస్, జూలై 26కారంపూడి; పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని మండల కేంద్రమైన కారంపూడి తో పాటు మండలంలోని ఒప్పిచర్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర రవాణా, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు జూలకంటి…
మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం
జనసముద్రం న్యూస్, మదనపల్లి, జులై 26:- మదనపల్లె టమోటా మార్కెట్లో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం చెందాడు. ఇందుకు సంబంధించి 2టౌన్ పోలీసుల కథనం ప్రకారం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, కాశిగంజ్ జిల్లా, నంగులా తానాకు చెందిన మోర్ సింగ్50,అదే ఊరికి…
బంగారు కుటుంబాలు, మార్గదర్శకులను వేగవంతంగా గుర్తించండి.
డాక్యుమెంటేషన్ త్వరితగతిన అప్లోడ్ చేయండి. అధికారులు ప్రతివారం వసతి వసతి గృహాలను సందర్శించాలి. ఈ కే వై సి పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పుట్టపర్తి,జన సముద్రం న్యూస్,జూలై 26:- బంగారు కుటుంబాలు,మార్గదర్శకులను గుర్తించడంలో వేగవంతం చేయాలని జిల్లా…
రాష్ట్ర బిజెపి రథసారధి పివిఎన్ మాధవ్ జిల్లా పర్యటన విజయవంతం చేయండి
కదిరి,జన సముద్రం న్యూస్, జూలై 26:- భారతీయ జనతా పార్టీ కదిరి అసెంబ్లీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల స్థాయి నాయకులు శుక్రవారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న ఎన్జీవో ఆఫీస్ నందు విస్తృతస్థాయి…
పెంచిన కరెంట్ చార్జీలను తగ్గించాలిస్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి
షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థలో జరిగిన అవినీతిని వెలికి తీయాలి 2019 – 24 మధ్య వసూలు చేసిన 1500 కోట్లను వెనక్కి తిరిగి చెల్లించాలి 2024… 25 మధ్య బలవంతంగా వసూలు చేసిన 2,787 కోట్లను రద్దు చేయాలి :…
సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండండి -కొత్తపల్లిలో వైద్య శిబిరం
జన సముద్రం న్యూస్, భీమారం జులై 26 : భీమారం మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడానికి శుక్రవారం రోజునమెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపు లో ఓపిలో పరీక్షించిన 61 మందికి అవసరమైన మందులను…
తీజ్ పండుగ లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య
జన సముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా __యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామం కెవుల తండాలో బంజారాల తీజ్ పండుగ వేడుకలో *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య పాల్గొని గిరిజన…
లంచం డిమాండ్ చేసిన పారిశుద్ధ్య కార్మికుల ను విధుల నుంచి తోలగింపు…..జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
జన సముద్రం న్యూస్ : జూలై 26 ( పెద్దపల్లి జిల్లా ఇంచార్జ్ ) లంచం డిమాండ్ చేసిన ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.…
తుఫాన్ కారణంగా మ్యాన్ హోల్ డైన్ వరదలు స్కూల్ పిల్లలు విద్యార్థులు యువకులు అప్రమత్తంగా ఉండాలి
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి — కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎలిమినేటి కృష్ణారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా (జులై.26)జనసముద్రం న్యూస్ :__ :-రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో రైతులు,విద్యార్థులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ మండల…
ఆపద్బాంధవుడు మంచికి మారుపేరు చామకూర మల్లారెడ్డి—మాజీ సర్పంచ్ వేముల సంజీవ గౌడ్
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జులై.26)జనసముద్రం న్యూస్ ఘట్కేసర్ మండలం ఘనపూర్ గ్రామ మాజీ సర్పంచ్ వేముల సంజీవ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేస్తూ తనకు గత పది రోజుల క్రితం ఛాతిలో నొప్పి రావడం వలన తాను వెంటనే సూర్య…
కాలం చెల్లిన స్తంభాలు, తీగలు మార్చాలి.
పుల్లల చెరువు,జులై 26 జనసముద్రం న్యూస్.మండల కేంద్రమైన పుల్లలచెరువు లో కాలం చెల్లిన స్తంభాలు,తీగలను మార్చాలని మల్లపాలెం ఎంపిటిసి లింగంగుంట్ల.రాములు అన్నారు.స్థానిక ఎంపిడివో కార్యాలయ సమావేశ భవనంలో ఎంపిపి కందుల.వెంకటయ్య అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది.ఎంపిటిసి రాములు…
భారీ వాహనాల అటవీశాఖ ఆంక్షలు ఎత్తివేయాలని నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన భూక్య జాన్సన్ నాయక్
జనసముద్రం ప్రజా ప్రతినిధి జొన్నార మండలం జులై 26 శుక్రవారం రోజున గత పది రోజుల నుండి అటవీ శాఖ విధించిన భారీ వాహనాల రాకపోకలను ఎత్తివేయాలని నిరాహారదీక్షకు పాల్గొంటున్న జన్నారం మండలానికి చెందిన భూమా చారి అజ్మీర బద్రి నాయక్…
కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
జనసముద్రం న్యూస్ జూలై 26 హుజురాబాద్ శుక్రవారం రోజు హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పైన చేసిన అనుచిత వాక్యాలను వెనక్కి తీసుకొని సీఎం కి క్షమాపణ చెప్పాలని హుజురాబాద్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.…
డిండి ఐటిఐలో రెండో విడత దరఖాస్తుల ఆహ్వానం
జనసముద్రం న్యూస్ జూలై 25: డిండి :- నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఐటిఐ/ ఏటిసిలో ఖాళీగా ఉన్న సీట్ల కొరకు రెండవ విడత అడ్మిషన్ల కొరకై 31-07-2025 వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డిండి ఐటిఐ ప్రిన్సిపల్ వీరవల్లి…
జర్నలిస్ట్లకు గుడ్ న్యూస్..
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన వచ్చే వారం జర్నలిస్ట్లకు కొత్త అక్రిడిటేషన్లు జనసముద్రం న్యూస్ జూలై 25 కరీంనగర్ జర్నలిస్టులకు సంబంధించి కీలకమైన మూడు ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్…
పెద్ద పెద్ద భవంతుల నిర్మాణాల మీద ఉన్న శ్రద్ధఇరుకువీధుల మీద చూపెట్టనిభద్రాచలం గ్రామపంచాయితీ.
గోదావరి వరదలు, వర్షాకాలం కావడంతో విష సర్పాలు తిరుగుతుంటాయి, గ్రామ పంచాయితీ వారు తగు చర్యలు తీసుకోవాలి. ఇరుకు సందులలో, రోడ్లు సైడు కాలువలు నిర్మించాలి. జనసముద్రం న్యూస్ జూలై 25 బ్యూరో చీఫ్ టెంపుల్ టౌన్ భద్రాచలం దివ్య క్షేత్రం…