ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

కైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచారని అన్నారు.…

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా…

ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధం ఉన్న నలుగురు వైద్యు లపై నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కఠిన చర్యలు తీసుకుంది. UAPA చట్టం కింద ఎఫ్ఎమ్లు నమోదు కావడంతో, వీరి నలుగురి రిజిస్ట్రేషన్లను రద్దు చేసి, ఇండియాలో వైద్య…

శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి

గుజరాత్‌ హైకోర్టులో విచిత్ర విడాకుల కేసు దాఖలైంది. భార్య (40)తరచూ ఇంటికి వీధి శునకాలను తీసుకువస్తోందని, ఎంత వారించినా తన మాట పట్టించుకోవడం లేదని.. విడాకులు ఇప్పించాలంటూ ఓ వ్యక్తి (41)హైకోర్టు తలుపు తట్టాడు.

20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనం

సుండుపల్లి జనసముద్రం న్యూస్ నవంబర్ 15 శేషచల అడవుల నుంచి అక్రమంగా ఎర్రచందనం నరికి రవాణా చేస్తున్న స్మగ్లర్లపై అటవీ సిబ్బంది దాడి చేసి 20 ఎర్రచందనం దుంగలు, ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నట్లు సానిపాయ రేంజర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.…

నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్ట

మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ నవంబర్.15 మహబూబాబాద్, జిల్లా లోనేడు ప్రపంచ డయాబెటిస్ డేమధుమేహం.. (డయబెటిస్ లేదా షుగర్) వ్యాధి వేగంగా విస్తరిస్తోందని, దీని విషయంలో నియంత్రణ కోల్పోతే కళ్లు దెబ్బతింటాయని. కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు రావొచ్చు…

విజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలు

ఖానాపూర్ నియోజకవర్గం జనసముద్రం న్యూస్ నవంబర్ 15 తెలంగాణలోని ప్రజాపాలన పై నమ్మకంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా ఖానాపూర్ నియోజకవర్గం శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు జన్నారం…

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండి

కలెక్టర్ పమేలా సత్పతి జనసముద్రం న్యూస్ కరీంనగర్, నవంబర్ 15 ప్రభుత్వాసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి సిబ్బందిని ఆదేశించారు.శుక్రవారం చొప్పదండిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఓపీ రిజిస్టర్ పరిశీలించి…

ఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలి

స్లాబ్ పెచ్చులు ఊడుతున్న అంగన్వాడి కేంద్రానికి వెంటనే మరమ్మతులు చేపట్టాలి–సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ యాదాద్రి భువనగిరి జిల్లా (నవంబర్.15) జనసముద్రం న్యూస్: భువనగిరి మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలోని ఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని…

టా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశం

జనసముద్రం న్యూస్ హుజూరాబాద్ నవంబర్15 తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ హుజురాబాద్ శాఖ కార్యవర్గ సమావేశం శుక్రవారం రోజు హుజురాబాద్ పట్టణంలోని సైదాపూర్ రోడ్డులో గల టా ప్ర కార్యాలయంలో కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల…

దళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణ

దళితుల సాధికారతకై చలో ఢిల్లీ పిలుపు రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమం కొనసాగాలి ఎమ్మార్పీఎస్ సామాజిక న్యాయ సాధనకు కరపత్రం విడుదల ప్రతి గ్రామంలో అవగాహన పెంచాలి: ఎమ్మార్పీఎస్ నేతలు దళితులపై దాడులను అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలి రాజ్యాంగ విలువల రక్షణే…

ఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…

పదివేల విలువగల 400 విజ్ఞాన పుస్తకాలను అందజేత.. పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతి ప్రధానం.. జన సముద్రం న్యూస్ 15 నవంబర్ బిజినపల్లి మండలం బిజినపల్లి మండల కేంద్రంలోని గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈషా ఆస్పత్రి…

నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్

ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి జగిత్యాల నవంబర్ 15 జన సముద్రం జిల్లా ప్రతినిధి ఆధునిక యుగంలో నేరాల నియంత్రణ, కేసుల ఛేదన, ప్రజా భద్రత పరిరక్షణలో సీసీ కెమెరాల వినియోగం అత్యంత కీలకమని…

భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీ

మల్కాజిగిరి జనసముద్రం న్యూస్ నవంబర్ 15 కేసు వివరాలకు వెళితే పాస్తం ఎల్లేష్ మరియు పాస్తం మంగ కి సుమారు 19 సంవత్సరాల క్రితం వివాహం జరిగినది. వీరికి ముగ్గురు సంతానం కలరు. ఇద్దరి కూతుర్లు వివాహం చేసుకొని అత్తగారింటికి వెళ్లిపోయారు.…

దివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…

జన సముద్రం న్యూస్ యాదాద్రిభువనగిరి జిల్లా:__జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో దీవిస్ లెబోరేటరిస్ లిమిటెడ్” రూ.4,65,000/- విలువగల 685 బ్లీచింగ్ పౌడర్, 685 సున్నం బస్తాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావుకు అందజేయడం జరిగింది. అదనపు కలెక్టర్ మాట్లాడు తూ భువనగిరి…

శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..

జనసముద్రం న్యూస్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఆగస్టు 27 హుజురాబాద్ పట్టణంలోని శస్త్ర పబ్లీక్ స్కూల్ లో ముందస్తు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రాగడి మట్టి తెచ్చి చక్కనైన గణపతి విగ్రహాలను తయారు చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన…

జాతీయ న్యాయ సేవా అధికారం సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సేవా క్లినిక్ ప్రారంభం

నల్గొండ సైనిక వెల్ఫేర్ కార్యాలయంలో ఉచిత న్యాయ సేవా క్లినిక్‌ను ప్రారంభించిన జిల్లా జడ్జి ఎం. నాగరాజు దేశ భద్రత కోసం సైనికులు చేసిన త్యాగం అమూల్యం జన సముద్రం న్యూస్ ఆగస్టు 27. నల్గొండ జిల్లా సైనికులు, మాజీ సైనికులు…

ఆల్ఫోర్స్ జీనియస్ స్కూల్‌లో ముందస్తు వినాయక చవితి సంబరాలు…

జనసముద్రం న్యూస్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఆగస్టు 27 కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ లోని ఆల్ఫోర్స్ జీనియస్ స్కూల్లో మంగళవారం రోజున ఘనంగా ముందస్తు వినాయక చవితి సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొని పాఠశాల ప్రాంగణం గణపతి…

జన్నారం తాసిల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన పేదల గ్రామీణ సంఘం

జనసముద్రం న్యూస్ ప్రతినిధి జన్నారం మండలం ఆగస్టు 26 మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో జన్నారం మండలంలోని గాంధీనగర్ కాలనీ సమీపంలోని సర్వేనెంబర్ 72 .73. 74. మూడు ఎకరాల సీలింగ్…

జన్నారం తాసిల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన పేదల గ్రామీణ సంఘం

జనసముద్రం న్యూస్ ప్రతినిధి జన్నారం మండలం ఆగస్టు 26 మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో జన్నారం మండలంలోని గాంధీనగర్ కాలనీ సమీపంలోని సర్వేనెంబర్ 72 .73. 74. మూడు ఎకరాల సీలింగ్…