ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు
జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జులై 26 చింతలపూడి మండలం కామవరపుకోట కె.ఎస్.రామవరం గ్రామము లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు వారి సిబ్బంది ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా కాగిత నాగరాజు వద్ద నుండి (2)…
అధికారుల ఆదేశాలు బేఖాతార్..!
దర్జాగా కొనసాగుతున్న అక్రమ గృహ నిర్మాణం ఇంటి గుమ్మానికే పరిమితమైన అధికారుల హెచ్చరిక పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసిన లెక్క చేయని కబ్జాదారులు అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ జూలై 26 జనసముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం,…
సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.
జన సముద్రం న్యూస్పల్నాడు జిల్లా ప్రతినిధిజులై 26. పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో మాచర్ల నందు ది.25.07.2025 తేదీ నాడు జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట వారి ఆధ్వర్యంలో రైతు శిక్షణ కేంద్రం నిర్వహించారు. శిక్షణా కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్ర…
మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?
పాముదుర్తి ప్రాథమిక హై స్కూల్ లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనం పై ఆగ్రహం వ్యక్తం చేసిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పుట్టపర్తి, జన సముద్రం న్యూస్, జూలై 26:- పుట్టపర్తి నియోజకవర్గం లోని బుక్కపట్నం మండలం పాముదుర్తి…
రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
జనసముద్రంన్యూస్, జూలై 26కారంపూడి; పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని మండల కేంద్రమైన కారంపూడి తో పాటు మండలంలోని ఒప్పిచర్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర రవాణా, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు జూలకంటి…
మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం
జనసముద్రం న్యూస్, మదనపల్లి, జులై 26:- మదనపల్లె టమోటా మార్కెట్లో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం చెందాడు. ఇందుకు సంబంధించి 2టౌన్ పోలీసుల కథనం ప్రకారం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, కాశిగంజ్ జిల్లా, నంగులా తానాకు చెందిన మోర్ సింగ్50,అదే ఊరికి…
బంగారు కుటుంబాలు, మార్గదర్శకులను వేగవంతంగా గుర్తించండి.
డాక్యుమెంటేషన్ త్వరితగతిన అప్లోడ్ చేయండి. అధికారులు ప్రతివారం వసతి వసతి గృహాలను సందర్శించాలి. ఈ కే వై సి పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పుట్టపర్తి,జన సముద్రం న్యూస్,జూలై 26:- బంగారు కుటుంబాలు,మార్గదర్శకులను గుర్తించడంలో వేగవంతం చేయాలని జిల్లా…
రాష్ట్ర బిజెపి రథసారధి పివిఎన్ మాధవ్ జిల్లా పర్యటన విజయవంతం చేయండి
కదిరి,జన సముద్రం న్యూస్, జూలై 26:- భారతీయ జనతా పార్టీ కదిరి అసెంబ్లీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల స్థాయి నాయకులు శుక్రవారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న ఎన్జీవో ఆఫీస్ నందు విస్తృతస్థాయి…
పెంచిన కరెంట్ చార్జీలను తగ్గించాలిస్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి
షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థలో జరిగిన అవినీతిని వెలికి తీయాలి 2019 – 24 మధ్య వసూలు చేసిన 1500 కోట్లను వెనక్కి తిరిగి చెల్లించాలి 2024… 25 మధ్య బలవంతంగా వసూలు చేసిన 2,787 కోట్లను రద్దు చేయాలి :…
కాలం చెల్లిన స్తంభాలు, తీగలు మార్చాలి.
పుల్లల చెరువు,జులై 26 జనసముద్రం న్యూస్.మండల కేంద్రమైన పుల్లలచెరువు లో కాలం చెల్లిన స్తంభాలు,తీగలను మార్చాలని మల్లపాలెం ఎంపిటిసి లింగంగుంట్ల.రాములు అన్నారు.స్థానిక ఎంపిడివో కార్యాలయ సమావేశ భవనంలో ఎంపిపి కందుల.వెంకటయ్య అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది.ఎంపిటిసి రాములు…
భారీ వాహనాల అటవీశాఖ ఆంక్షలు ఎత్తివేయాలని నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన భూక్య జాన్సన్ నాయక్
జనసముద్రం ప్రజా ప్రతినిధి జొన్నార మండలం జులై 26 శుక్రవారం రోజున గత పది రోజుల నుండి అటవీ శాఖ విధించిన భారీ వాహనాల రాకపోకలను ఎత్తివేయాలని నిరాహారదీక్షకు పాల్గొంటున్న జన్నారం మండలానికి చెందిన భూమా చారి అజ్మీర బద్రి నాయక్…
దొమ్మరి కాలనీ లో మురుగునీరు ను తొలగింపజేయించిన మార్కెట్ చైర్మన్ ఎస్ఎండి షఫీ నాయక్
లక్కిరెడ్డిపల్లి జనసముద్రం న్యూస్ జూలై 25 లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో దొమ్మరి కాలనీలో మురికి నీరు వల్ల జ్వరాలు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతుంటే మార్కెట్ చైర్మన్ కు తెలియజేయగా వెంటనే స్పందించి జెసిపి ద్వారా మురుగునీరు కాలువను శుభ్రం చేసి పంచాయతీ…
పందలపాక ఉన్నత పాఠశాలను సందర్శించిన డీఈవో
జనసముద్రంన్యూస్:బిక్కవోలు,జులై:25తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజికవర్గం బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పెద పుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను తూర్పుగోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి వాసుదేవరావు పాఠశాలను సందర్శించారు. 10వ తరగతి విద్యార్థులతో బోధనా అంశాలపై చర్చించి…
ఒంటిమిట్టలోఆధార్ కేంద్రం లేక ఇక్కట్లు
ఒంటిమిట్ట ,జనసముద్రం న్యూస్, జూలై 25:ఒంటిమిట్ట మండలంలో ఆధార్ కేంద్రం లేకపోవడంతో ప్రజలు త్రీ వరఇక్కట్లకు గురవుతున్నారు. గతంలో ఒంటిమిట్ట పోస్ట్ ఆఫీస్ లో కొత్త మాధవరం సచివాలయంలో ఆధార్ నమోదు కేంద్రాలుఉండేవి .రెండు ఆధార్ కేంద్రాల్లో పుట్టిన పిల్లల నుంచి…
బదిలీపై వెళ్లిన ఆరుగురు ఉపాధ్యాయులుకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమము
జనసముద్రంన్యూస్:బిక్కవోలుజులై:25తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజికవర్గం బిక్కవోలు మండలంలో ఇటీవల జరిగిన టీచర్ల బదిలీలలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇల్లపల్లి నుండి వివిధ పాఠశాలలకు బదిలీ పై వెళ్లిన ఆరుగురు ఉపాధ్యాయులుకు వీడ్కోలు కార్యక్రమము అంగరంగ వైభవంగా పాఠశాల ప్రాంగణంలో…
దుద్దుకూరు గ్రామంలో దశదిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు.
జన సముద్రం న్యూస్ ఏలూరు జిల్లా జూలై 25 ద్వారకాతిరుమల మండల ప్రతినిధి. దుద్దుకూరు గ్రామంలో తెలుగుదేశం నాయకులు, వ్యాపారవేత్త కరుటూరి ధనుంజయ తండ్రి గ్రామ మాజీ సర్పంచ్ కరుటూరి సూర్యారావు ఇటీవల మృతి చెందారు కావున ధనుంజయ్ ని ప్రముఖ…
రేషన్ షాపులను తనిఖీ చేయండి- జిల్లా జాయింట్ కలెక్టర్ .
జనసముద్రం న్యూస్పల్నాడు జిల్లా ప్రతినిధిజూలై 25. జిల్లా జాయింట్ కలెక్టర్, పల్నాడు జిల్లా లోని పౌర సరఫరాల డిప్యూటీ తహసిల్దార్లు మరియు ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ ల తో రేషన్ కార్డుదారుల ఐ వి ఆర్ ఎస్ కాల్స్ నందు రేషన్ పంపిణీ…
ఆశాజ్యోతి మానసిక వికలాంగుల పాఠశాలలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు..
మిర్యాలగూడ పట్టణం.జులై 25.(జనసముద్రం న్యూస్):మిర్యాలగూడ పట్టణంలోని రవీంద్రనగర్ ఆశాజ్యోతి మానసిక వికలాంగుల పాఠశాలలో తాజా మాజీ కౌన్సిలర్ మరియు శివాని స్కూల్ అధినేత కుందూరు శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను…
ఎరువులు అధిక ధరలకు అమ్మితే చర్యలు . వి. జగదీశ్వర రెడ్డి.
జనసముద్రం న్యూస్పల్నాడు జిల్లా ప్రతినిధిజులై 25. పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో గురువారం నాడు పట్టణ పరిధిలోని పురుగు మందుల దుకాణాల్లో మాచర్ల వ్యవసాయ సహాయ సంచాలకులు తనిఖీలు నిర్వహించారు. వ్యాపారులు అందరూ ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి సరైన అనుమతులు పొందిన…
అత్యంత వెనుకబడిన అనంత జిల్లాను ఉన్నతంగా తీర్చిదిద్దాలి…
-ఈనెల 16న ప్రదాని మంత్రి ధన్ దాన్య కృషి యెజన కేంద్రం తీర్మానంను ఆమెదం. కుందుర్పి, జూలై,25,జనసముద్రం. ; . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన అనంతరము జిల్లాను ఉన్నతంగా నిలపేలా తీర్చిదిద్దాలని ప్రభుత్వాన్ని పరస్పర సహకార…