*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా…

ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధం ఉన్న నలుగురు వైద్యు లపై నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కఠిన చర్యలు తీసుకుంది. UAPA చట్టం కింద ఎఫ్ఎమ్లు నమోదు కావడంతో, వీరి నలుగురి రిజిస్ట్రేషన్లను రద్దు చేసి, ఇండియాలో వైద్య…

20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనం

సుండుపల్లి జనసముద్రం న్యూస్ నవంబర్ 15 శేషచల అడవుల నుంచి అక్రమంగా ఎర్రచందనం నరికి రవాణా చేస్తున్న స్మగ్లర్లపై అటవీ సిబ్బంది దాడి చేసి 20 ఎర్రచందనం దుంగలు, ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నట్లు సానిపాయ రేంజర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.…

జాతీయ న్యాయ సేవా అధికారం సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సేవా క్లినిక్ ప్రారంభం

నల్గొండ సైనిక వెల్ఫేర్ కార్యాలయంలో ఉచిత న్యాయ సేవా క్లినిక్‌ను ప్రారంభించిన జిల్లా జడ్జి ఎం. నాగరాజు దేశ భద్రత కోసం సైనికులు చేసిన త్యాగం అమూల్యం జన సముద్రం న్యూస్ ఆగస్టు 27. నల్గొండ జిల్లా సైనికులు, మాజీ సైనికులు…

వైభవంగా ముగిసిన ఒంటిమిట్ట కోదండరాముని పవిత్రోత్సవాలు

ఒంటిమిట్ట, జన సముద్రం న్యూస్, ఆగస్టు 27: ఒంటిమిట్ట కోదండరాములు పవిత్రోత్సవాలు మంగళవారం తో వైభవంగా ముగిశాయియాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు…

కూటమి ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.

జన సముద్రం న్యూస్ ఆగస్ట్ 27 పుల్లల చెరువు. మండలం సిఐటియు మండలం మహాసభ స్థానిక ఎంఈఓ కార్యాలయం నందు బొజ్జ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా కార్యదర్శి డికేఎం రఫీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ…

ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జులై 26 చింతలపూడి మండలం కామవరపుకోట కె.ఎస్.రామవరం గ్రామము లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు వారి సిబ్బంది ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా కాగిత నాగరాజు వద్ద నుండి (2)…

అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

దర్జాగా కొనసాగుతున్న అక్రమ గృహ నిర్మాణం ఇంటి గుమ్మానికే పరిమితమైన అధికారుల హెచ్చరిక పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసిన లెక్క చేయని కబ్జాదారులు అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ జూలై 26 జనసముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం,…

సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

జన సముద్రం న్యూస్పల్నాడు జిల్లా ప్రతినిధిజులై 26. పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో మాచర్ల నందు ది.25.07.2025 తేదీ నాడు జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట వారి ఆధ్వర్యంలో రైతు శిక్షణ కేంద్రం నిర్వహించారు. శిక్షణా కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్ర…

మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

పాముదుర్తి ప్రాథమిక హై స్కూల్ లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనం పై ఆగ్రహం వ్యక్తం చేసిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పుట్టపర్తి, జన సముద్రం న్యూస్, జూలై 26:- పుట్టపర్తి నియోజకవర్గం లోని బుక్కపట్నం మండలం పాముదుర్తి…

రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

జనసముద్రంన్యూస్, జూలై 26కారంపూడి; పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని మండల కేంద్రమైన కారంపూడి తో పాటు మండలంలోని ఒప్పిచర్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర రవాణా, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు జూలకంటి…

మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

జనసముద్రం న్యూస్, మదనపల్లి, జులై 26:- మదనపల్లె టమోటా మార్కెట్లో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం చెందాడు. ఇందుకు సంబంధించి 2టౌన్ పోలీసుల కథనం ప్రకారం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, కాశిగంజ్ జిల్లా, నంగులా తానాకు చెందిన మోర్ సింగ్50,అదే ఊరికి…

బంగారు కుటుంబాలు, మార్గదర్శకులను వేగవంతంగా గుర్తించండి.

డాక్యుమెంటేషన్ త్వరితగతిన అప్లోడ్ చేయండి. అధికారులు ప్రతివారం వసతి వసతి గృహాలను సందర్శించాలి. ఈ కే వై సి పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పుట్టపర్తి,జన సముద్రం న్యూస్,జూలై 26:- బంగారు కుటుంబాలు,మార్గదర్శకులను గుర్తించడంలో వేగవంతం చేయాలని జిల్లా…

రాష్ట్ర బిజెపి రథసారధి పివిఎన్ మాధవ్ జిల్లా పర్యటన విజయవంతం చేయండి

కదిరి,జన సముద్రం న్యూస్, జూలై 26:- భారతీయ జనతా పార్టీ కదిరి అసెంబ్లీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల స్థాయి నాయకులు శుక్రవారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న ఎన్జీవో ఆఫీస్ నందు విస్తృతస్థాయి…

పెంచిన కరెంట్ చార్జీలను తగ్గించాలిస్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి

షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థలో జరిగిన అవినీతిని వెలికి తీయాలి 2019 – 24 మధ్య వసూలు చేసిన 1500 కోట్లను వెనక్కి తిరిగి చెల్లించాలి 2024… 25 మధ్య బలవంతంగా వసూలు చేసిన 2,787 కోట్లను రద్దు చేయాలి :…

కాలం చెల్లిన స్తంభాలు, తీగలు మార్చాలి.

పుల్లల చెరువు,జులై 26 జనసముద్రం న్యూస్.మండల కేంద్రమైన పుల్లలచెరువు లో కాలం చెల్లిన స్తంభాలు,తీగలను మార్చాలని మల్లపాలెం ఎంపిటిసి లింగంగుంట్ల.రాములు అన్నారు.స్థానిక ఎంపిడివో కార్యాలయ సమావేశ భవనంలో ఎంపిపి కందుల.వెంకటయ్య అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది.ఎంపిటిసి రాములు…

భారీ వాహనాల అటవీశాఖ ఆంక్షలు ఎత్తివేయాలని నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన భూక్య జాన్సన్ నాయక్

జనసముద్రం ప్రజా ప్రతినిధి జొన్నార మండలం జులై 26 శుక్రవారం రోజున గత పది రోజుల నుండి అటవీ శాఖ విధించిన భారీ వాహనాల రాకపోకలను ఎత్తివేయాలని నిరాహారదీక్షకు పాల్గొంటున్న జన్నారం మండలానికి చెందిన భూమా చారి అజ్మీర బద్రి నాయక్…

దొమ్మరి కాలనీ లో మురుగునీరు ను తొలగింపజేయించిన మార్కెట్ చైర్మన్ ఎస్ఎండి షఫీ నాయక్

లక్కిరెడ్డిపల్లి జనసముద్రం న్యూస్ జూలై 25 లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో దొమ్మరి కాలనీలో మురికి నీరు వల్ల జ్వరాలు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతుంటే మార్కెట్ చైర్మన్ కు తెలియజేయగా వెంటనే స్పందించి జెసిపి ద్వారా మురుగునీరు కాలువను శుభ్రం చేసి పంచాయతీ…

పందలపాక ఉన్నత పాఠశాలను సందర్శించిన డీఈవో

జనసముద్రంన్యూస్:బిక్కవోలు,జులై:25తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజికవర్గం బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పెద పుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను తూర్పుగోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి వాసుదేవరావు పాఠశాలను సందర్శించారు. 10వ తరగతి విద్యార్థులతో బోధనా అంశాలపై చర్చించి…

ఒంటిమిట్టలోఆధార్ కేంద్రం లేక ఇక్కట్లు

ఒంటిమిట్ట ,జనసముద్రం న్యూస్, జూలై 25:ఒంటిమిట్ట మండలంలో ఆధార్ కేంద్రం లేకపోవడంతో ప్రజలు త్రీ వరఇక్కట్లకు గురవుతున్నారు. గతంలో ఒంటిమిట్ట పోస్ట్ ఆఫీస్ లో కొత్త మాధవరం సచివాలయంలో ఆధార్ నమోదు కేంద్రాలుఉండేవి .రెండు ఆధార్ కేంద్రాల్లో పుట్టిన పిల్లల నుంచి…