కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధి చేయాలని తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మానక ప్రవీణ్ కుమార్.

Spread the love

( జనసంద్రం న్యూస్ ప్రతినిధి హుస్సేన్ )

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మానుక ప్రవీణ్ కుమార్

కోరుట్ల నియోజకవర్గంలోని అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని కోరుట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మానుక ప్రవీణ్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినారు. కోరుట్ల నియోజకవర్గం లోని చెడిపోయిన రోడ్లు, మురికి కాలువలు, కల్లూరు వాగు,కోరుట్ల సంఘం వాగు యామాపూర్, ఫకీర్ కొండాపూర్ వాగులపై
వెంటనే బ్రిడ్జిలు నిర్మాణం పనులను చేపట్టాలని అలాగే ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని వెంటనే తెరిపించి చెరుకు రైతులను ఆదుకోవాలని నియోజకవర్గంలో ప్రతి పౌరుడు చెట్లు నాటాలని పచ్చదనం పరిశుభ్రత కాపాడాలని నియోజకవర్గంలోని అర్హులందరికి రేషన్ కార్డ్ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని నియోజకవర్గంలో ఉర్దూ మీడియం స్కూల్స్ అభివృద్ధి చేయాలని కోరుట్ల నియోజకవర్గంలో ప్రధాన రహదారులపై పలుచోట్ల మూలమలుపులో ప్రమాదకరంగా ఉన్నాయని వాహనదారులను అప్రమత్తం చేసేలా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని కోరుట్ల వినాయక విగ్రహాల తయారీ కేంద్రాల వద్ద ప్రమాదాల నివారణకు పూర్తిస్థాయి జాగ్రత్తలు పాటించాలని నియోజవర్గంలోని వరద కాలువకు వెంటనే నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని
కోరుట్ల మద్దుల చెరువును మరో ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దాలని కోరుట్ల తాహసిల్దార్ కార్యాలయ భవనం పిల్లర్ల దశలో నిలిచిన భవన నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని కోరుట్ల నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా చేయాలని ముఖ్యమంత్రి, జిల్లా మంత్రి,జిల్లా కలెక్టర్, స్పందించి వేంటనే సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాలని ప్రవీణ్ కుమార్ కోరినారు కార్యక్రమంలో దేశం నాయకులు రాజ గణేష్, పాతర్ల విజయ్, ఎండి రఫీఉద్దీన్, మహాదేవ్, బాలే మారుతి, ఎనుగందుల శ్రీనివాస్, ఎండి షాదుల్లా, చందు, మాధవరెడ్డి, రాజేందర్ తెలుగు యువత నాయకులు నదీమ్, సిద్దు, సందీప్, ఆసిఫ్
తెలుగు మహిళ నాయకురాలు కే దివ్య, జ్యోతి, పద్మ, మాల శ్రీ, శాంత,అంజలి, విజయ, కళ్యాణి, లీల,తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండండి -కొత్తపల్లిలో వైద్య శిబిరం

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్, భీమారం జులై 26 : భీమారం మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడానికి శుక్రవారం రోజునమెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపు లో ఓపిలో పరీక్షించిన 61…

    తీజ్ పండుగ లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా __యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామం కెవుల తండాలో బంజారాల తీజ్ పండుగ వేడుకలో *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం