సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండండి -కొత్తపల్లిలో వైద్య శిబిరం

జన సముద్రం న్యూస్, భీమారం జులై 26 : భీమారం మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడానికి శుక్రవారం రోజునమెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపు లో ఓపిలో పరీక్షించిన 61 మందికి అవసరమైన మందులను…

తీజ్ పండుగ లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య

జన సముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా __యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామం కెవుల తండాలో బంజారాల తీజ్ పండుగ వేడుకలో *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య పాల్గొని గిరిజన…

లంచం డిమాండ్ చేసిన పారిశుద్ధ్య కార్మికుల ను విధుల నుంచి తోలగింపు…..జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

జన సముద్రం న్యూస్ : జూలై 26 ( పెద్దపల్లి జిల్లా ఇంచార్జ్ ) లంచం డిమాండ్ చేసిన ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.…

తుఫాన్ కారణంగా మ్యాన్ హోల్ డైన్ వరదలు స్కూల్ పిల్లలు విద్యార్థులు యువకులు అప్రమత్తంగా ఉండాలి

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి — కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎలిమినేటి కృష్ణారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా (జులై.26)జనసముద్రం న్యూస్ :__ :-రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో రైతులు,విద్యార్థులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ మండల…

ఆపద్బాంధవుడు మంచికి మారుపేరు చామకూర మల్లారెడ్డి—మాజీ సర్పంచ్ వేముల సంజీవ గౌడ్

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జులై.26)జనసముద్రం న్యూస్ ఘట్కేసర్ మండలం ఘనపూర్ గ్రామ మాజీ సర్పంచ్ వేముల సంజీవ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేస్తూ తనకు గత పది రోజుల క్రితం ఛాతిలో నొప్పి రావడం వలన తాను వెంటనే సూర్య…

కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

జనసముద్రం న్యూస్ జూలై 26 హుజురాబాద్ శుక్రవారం రోజు హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పైన చేసిన అనుచిత వాక్యాలను వెనక్కి తీసుకొని సీఎం కి క్షమాపణ చెప్పాలని హుజురాబాద్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.…

డిండి ఐటిఐలో రెండో విడత దరఖాస్తుల ఆహ్వానం

జనసముద్రం న్యూస్ జూలై 25: డిండి :- నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఐటిఐ/ ఏటిసిలో ఖాళీగా ఉన్న సీట్ల కొరకు రెండవ విడత అడ్మిషన్ల కొరకై 31-07-2025 వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డిండి ఐటిఐ ప్రిన్సిపల్ వీరవల్లి…

జర్నలిస్ట్‌లకు గుడ్ న్యూస్..

తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన వచ్చే వారం జర్నలిస్ట్‌లకు కొత్త అక్రిడిటేషన్లు జనసముద్రం న్యూస్ జూలై 25 కరీంనగర్ జర్నలిస్టులకు సంబంధించి కీలకమైన మూడు ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్…

పెద్ద పెద్ద భవంతుల నిర్మాణాల మీద ఉన్న శ్రద్ధఇరుకువీధుల మీద చూపెట్టనిభద్రాచలం గ్రామపంచాయితీ.

గోదావరి వరదలు, వర్షాకాలం కావడంతో విష సర్పాలు తిరుగుతుంటాయి, గ్రామ పంచాయితీ వారు తగు చర్యలు తీసుకోవాలి. ఇరుకు సందులలో, రోడ్లు సైడు కాలువలు నిర్మించాలి. జనసముద్రం న్యూస్ జూలై 25 బ్యూరో చీఫ్ టెంపుల్ టౌన్ భద్రాచలం దివ్య క్షేత్రం…

మోడీ అనుకూలమైన కార్పొరేట్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కిట్ కార్పొరేట్స్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

—ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ పిలుపు యాదాద్రి భువనగిరి జిల్లా (జులై.25)జనసముద్రం న్యూస్ బీబీనగర్:-నాడు దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా నినాదంతో జరిగిన పోరాట స్ఫూర్తితో నేడు మోడీ ప్రభుత్వ అనుకూలమైన కార్పొరేట్స్ కు…

బెట్టింగ్ ఓ యువత కథ షార్ట్ ఫిలిం డైరెక్టర్ చౌదరి శివకుమార్ కు ఘన సన్మానం

మెట్‌పల్లి పట్టణంలోని చౌదరి శివకుమార్ ను సన్మానిస్తున్న పెయింటింగ్ సంఘం అధ్యక్షుడు ఏశమేని గణేష్ ,స్వీట్ తినిపిస్తున్న కోశాధికారిమాతంగి శ్రావణ్ కోరుట్ల నియోజకవర్గం,(జూలై.25)(జనసముద్రం న్యూస్ ): జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్ పల్లి పట్టణం కి చెందినలోకల్ టాలెంట్ మెట్…

ఘనంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు

జనసముద్రం ప్రతినిధి పి శ్రీనివాస్. బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ పత్యానాయక్ ఆధ్వర్యంలో సెలబ్రేషన్ జరుపుకోవడం, మరియు మొక్కలు నాటే కార్యక్రమం జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి. ఉప్పల వెంకటేష్ .…

ఘనంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

యువతకు మార్గనిర్దేశకులు మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ ఐటి కి బ్రాండ్ అంబాసిడర్ గా కేటీఆర్ యువతకు మార్గ నిర్దేశకులు మాజీ మంత్రి కేటీఆర్ అభివృద్ధిలో రాష్ట్రానికి వన్నె తెస్తు దేశంలో అగ్రస్థానంలో రాష్ట్రం రాజకీయ దురంధరుడు కేటిఆర్ జన సముద్రం…

పూర్తయిన సుందరగిరి చిగురుమామిడి విశ్వబ్రాహ్మణ గ్రామ శాఖల ఎన్నికలు

చిగురుమామిడి జనసముద్రం న్యూస్ జులై 25,విశ్వబ్రాహ్మణ సంఘ మండల అధ్యక్షుడు శ్రీరామోజు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం రోజున చిగురుమామిడి మరియు సుందరగిరి గ్రామ విశ్వబ్రాహ్మణ సంఘం ఎన్నికలు జరిగాయిఇట్టి ఎన్నికలలో చిగురుమామిడి గ్రామ శాఖ అధ్యక్షులుగా గొల్లపెల్లి సదాచారి ప్రధాన…

ఘనంగా వొడితల రాజేశ్వర్ రావు 14వ వర్థంతి వేడుకలు..

తాత ఆశయాలను కొనసాగిస్తాప్రజలకు మరింత సేవ చేసేందుకు కృషి చేస్తా.. జనసముద్రం న్యూస్ జూలై 25 హుజురాబాద్ స్నేహశీలి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వొడితల రాజేశ్వరరావు 14 వర్ధంతిని హుజురాబాద్ పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్ లో ఘనంగా నిర్వహించారు.ఆయన విగ్రహానికి…

భారీ వర్షం పట్ట అప్రమత్తంగా ఉండండి మీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి.

( జనసముద్రం న్యూస్ ప్రతినిధి హుస్సేన్) భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి. మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో పాలకుర్తి…

హుజురాబాద్ లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

జనసముద్రం న్యూస్ హుజురాబాద్ జూలై 25  కేటీఆర్ 49వ జన్మదిన వేడుకలను పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి…

ఘనంగా కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజుజరుపుకున్న టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు*

మల్కాజిగిరి జన సముద్రం న్యూస్ జులై 25 శాసన సభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి గారి ఆదేశానుసారంబి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజి మంత్రి వర్యులు కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా మల్కాజిగిరి చౌరస్తా లో పుట్టిన…

కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధి చేయాలని తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మానక ప్రవీణ్ కుమార్.

( జనసంద్రం న్యూస్ ప్రతినిధి హుస్సేన్ ) జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మానుక ప్రవీణ్ కుమార్ కోరుట్ల నియోజకవర్గంలోని అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని కోరుట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మానుక ప్రవీణ్ కుమార్…

రోడ్డు ప్రమాదం – ఇరువురికి తీవ్రగాయాలు

చొప్పదండి(జనసముద్రం న్యూస్):చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామానికీ చెందిన భార్యభర్తలు అయినటువంటీ గడుగు లచయ్య(55), అంజలి(50) వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వెలుతున్న వారిని గుమ్లాపూర్ నుండి రామడుగుకి వెళుతున్న గుమ్లాపూర్ గ్రామ వ్యక్తి కి చెందిన కార్ ఢీ కొట్టడంతో ఇరువురికి…