ఒంటిమిట్ట ,జనసముద్రం న్యూస్, జూలై 25:
ఒంటిమిట్ట మండలంలో ఆధార్ కేంద్రం లేకపోవడంతో ప్రజలు త్రీ వరఇక్కట్లకు గురవుతున్నారు. గతంలో ఒంటిమిట్ట పోస్ట్ ఆఫీస్ లో కొత్త మాధవరం సచివాలయంలో ఆధార్ నమోదు కేంద్రాలు
ఉండేవి .రెండు ఆధార్ కేంద్రాల్లో పుట్టిన పిల్లల నుంచి వృద్ధులు వరకు ఆధార్ నమోదును చేయించుకునేవారు. ఆధార్ కేంద్రంలో పుట్టిన పిల్లలకు ఆధార్ నమోదు బయోమెట్రిక్ అడ్రస్ పేరు మార్పులు
ఫోన్ లింకులు వంటివి నమోదు చేసుకునేవారు కానీ గత నెల రోజులుగ రెండు ఆధార్ కేంద్రాలను ఎత్తివేయడంతో ప్రజలు కడపకు వెళ్లి వయ్య ప్రయాసలకు ఓర్చి ఆధార్ నమోదు చేయించుకుంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఒంటిమిట్ట మండలంలో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు
లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర
Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…





