ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జులై 26 చింతలపూడి మండలం కామవరపుకోట కె.ఎస్.రామవరం గ్రామము లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు వారి సిబ్బంది ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా కాగిత నాగరాజు వద్ద నుండి (2)…

మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

జనసముద్రం న్యూస్, మదనపల్లి, జులై 26:- మదనపల్లె టమోటా మార్కెట్లో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం చెందాడు. ఇందుకు సంబంధించి 2టౌన్ పోలీసుల కథనం ప్రకారం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, కాశిగంజ్ జిల్లా, నంగులా తానాకు చెందిన మోర్ సింగ్50,అదే ఊరికి…

బాకరాపేట ఘాట్ రోడ్డు లో ఘోర ప్రమాదం- ఒక్కరు అక్కడికి అక్కడే మృతి

జనసముద్రం న్యూస్, బాకారపేట, జులై 12:-తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట ఘాట్ రోడ్లో టమాటా వ్యాన్ ఢీకొని ఒకరు మృతి.కళ్యాణి డ్యాం సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంమృతి చెందిన వ్యక్తి మహబూబ్ బాషా (58 స) భాకరాపేటకు చెందిన వ్యక్తిగా…

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి ఒకరికి గాయాలు

ఒక ఆటో డ్రైవర్ అతివేగం నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల స్లోకసంద్రంగా మారిన మూడు కుటుంబాలుజన సముద్రం న్యూస్ జూన్ 24(ఖానాపూర్ నియోజకవర్గం)ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం మండలం కలమడుగు గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందారు.…

మానవతా దృక్పథం కలిగిన యువకులు

-అనాధ శవానికి అంత్యక్రియలు జనసముద్రం న్యూస్ జూన్ 24: డిండి :- నల్లగొండ జిల్లా (గుండ్లపల్లి) డిండి మండల కేంద్రంలో కొంతకాలంగా గ్రామంలో చెత్త కాగితాలు ఏరుకుంటూ,ఇరుగు పొరుగువారు ఇచ్చే ఆహారాన్ని తింటూ జీవనం సాగించే గుర్తు తెలియని వ్యక్తికి ఫీట్స్…

మున్సిప‌ల్ అధికారుల‌కు క్రిమిన‌ల్ కేసులు త‌ప్ప‌వా*?…

ఒక కేసు నుంచి త‌ప్పించుకున్నావెంటాడు తున్న మ‌రో కేసు ?? *అప్ప‌ట్లో ప‌నిచేసిన మేనేజ‌ర్‌ ,క‌మిష‌న‌ర్‌పై చ‌ర్య‌లు ? జనసముద్రం న్యూస్ చిలకలూరిపేట (బ్యూరో) జూన్ 24. చిల‌క‌లూరిపేట మున్సిపాలిటీలో సంచ‌న‌లం రేకిత్తించిన కుంబ‌కోణంలో 10 ఉద్యోగులు స‌స్పెండ్ కు గురికావ‌డం,…

బూడిద ట్రాక్టర్ బోల్తా – డ్రైవర్ మృతి.

జన సముద్రం న్యూస్, పినపాక, జూన్ 21. బీటీపీఎస్ బూడిదను తరలిస్తూ ఉన్న ట్రాక్టర్ బోల్తాపడటంతో ఆదివాసి ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందినసంఘటన శుక్రవారం చోటుచేసుకుంది.ప్రత్యక్ష సాక్షులు,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పినపాక మండలం,బోటిగూడెం పంచాయతీ, మారేడుగూడెం కు చెందిన…

చింతలపూడి మండలం తలార్లపల్లి గ్రామము నకు చెందిన దేశావతు వేణు ల వద్ద నుండి మొత్తం (40) లీటర్ల నాటు సారాయి సుజూకి బ్రెజ్జా కార్ నం: ఏపీ 40 ఏ వి 1989 లో రవాణా చేస్తుండగా స్వాధీన

జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జూన్ 21 అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఏలూరు కె .వి. ఎన్.ప్రభు కుమార్ , ఆదేశాలు మేరకు ఎన్ఫోర్స్మెంట్ సి.ఐ.భోగేశ్వర రావు మరియు సిబ్బంది కలిసి ఎక్సైజ్ నేరములు కొరకు…

చిరుమాను చెట్టు నుంచి జారి పడిన వ్యక్తి మృతి

జిల్లా ఇంచార్జి,జనసముద్రం న్యూస్. జూన్ 21 అల్లూరి సీతారామరాజు జిల్లా, మంప పోలీస్ స్టేషన్ పరిధిలోని బూదరాళ్ల పంచాయతీ, బాలరేవుల గ్రామానికి చెందిన మెట్టడం రాజుబాబు (వయసు 31), తేనె కోసం చిరుమాను చెట్టెక్కిన సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడటంతో తీవ్రంగా…

ఏసీబీ రైడ్లో రెడ్ అండ్ గా పట్టుబడ్డ కాప్రా సర్కిల్ చర్లపల్లి ఏఈ స్వరూప

—ఆనంద్ కుమార్ (మేడ్చల్ జిల్లా ఎసిబి డిఎస్పి)—రామ్ రెడ్డి (కాంట్రాక్టర్ బాధితుడు) మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జూన్.18)జనసముద్రం న్యూస్ కాప్రా జిహెచ్ఎంసి సర్కిల్ చర్లపల్లి ఏఈ గా పనిచేస్తున్న స్వరూప కాప్రా సర్కిల్ ఆఫీస్ లో ఏసీబీ కి రెడ్…

పురుగుమందు తాకి మహిళా ఆత్మహత్య

మహిళ మృతికి కుటుంబ కలహాలే కారణమంటున్న పోలీసులు జనసముద్రం న్యూస్, మదనపల్లి, జూన్ 18:- కుటుంబ కలహాలతో పురుగు మందు తాగి మహిళ ఆత్మ హత్య చేసుకుంది. తీవ్ర కలకలం రేపిన ఘటనకు సంబంధించి మృతుని కుటుంబీకులు, పోలీసుల కథనం.అన్నమయ్య జిల్లా,…

కుప్పం నియోజకవర్గంలో దారుణం

మహిళను చెట్టుకు తాళ్లతో కట్టేసి అవమానించిన వైనం కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో వెలుగుచూసిన దారుణం అప్పు తీర్చలేదని చెట్టు కట్టేసి మహిళను చిత్రహింసలు జనసముద్రం న్యూస్, చిత్తూరు, జూన్ 18:- నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష వయస్సు (25)భర్త తిమ్మరాయప్ప…

ఏలూరు, శ్రీలత మేడం, అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ ప్రోహిబిషన్ ఎక్సైజ్ ,ఏలూరు కె.వి.యన్. ప్రభు కుమార్ , డిస్ట్రిక్ట్ ప్రోహినబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ (డీపీవు) ,

జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జూన్ 18 .ఆవులయ్య* వారి ఆదేశాలు ప్రకారం ఇస్తఫ్ ఎస్ జి.పాండు రంగారావు , ఇస్తఫ్ సి.ఐ. ఆర్.సత్యవతి , ఎన్ఫోర్స్మెంట్ ఏలూరు సి.ఐ ఫణి కుమార్ చింతలపూడి సి.ఐ పి.అశోక్ భీమడోలు ఎస్…

విద్యుదాఘాతంతో మూడు పాడి ఆవులు మృతి

కామేపల్లి జనసముద్రం జూన్ 16:విద్యుదాఘాతంతో మూడు పాడి ఆవులు మృతిచెందిన సంఘటన కామేపల్లి మండలం సాతానిగూడెం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం సుమారు ఒంటిగంట ప్రాంతానా చోటుచేసుకుంది. గ్రామంలోని జవాజి నరసయ్య బాధితుడు, సత్తి గురవయ్య, మాలోత్ సామ్య, లకు వారి కథనం…

అపరిశుభ్రతతో గ్రామవాసులకు తీవ్ర ఇబ్బంది

జన సముద్రం, జూన్ 16 (క్రైమ్ రిపోర్టర్ ఖాజా పాషా):సంగారెడ్డి జిల్లా హాత్నూర్ మండలం కసాల గ్రామంలో అపరిశుభ్రత సమస్య తీవ్రంగా నెలకొంది. గ్రామానికి సమీపంలో ఉన్న దేవులపల్లి దగ్గర కొలతల కంపెనీ (కోడ్ల కంపెనీ) నుండి వస్తున్న దుర్వాసన వల్ల…

గణపతి విగ్రహాలు తయారు కేంద్రంలో విద్యుత్ షాక్

( జనసముద్రం న్యూస్ ఉమ్మడి కరీంనగర్ స్టాప్ రిపోర్టర్ ) జగిత్యాల జిల్లా కోరుట్ల లో విద్యుత్ షాక్ ప్రమాదంలో గాయపడిన వారికి పరామర్శ మృతి చెందిన మృత దేహాలను సందర్శించినకోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు,.మాజీ మంత్రి…

సింగరేణి స్టేడియం లో భారీగా కోతుల మందలువాకర్స్ ను భయభ్రాంతులకు గురి చేస్తున్న కోతులను తరలించాలి:మద్దెల దినేష్

జనసముద్రం న్యూస్ : జూన్ 15 ( పెద్దపల్లి జిల్లా ఇంచార్జ్ ) సింగరేణి స్టేడియం లో ఉదయం 06:00 గగంటల నుండి 8:00 గంటల వరకు రోజు కోతులు మందలు మందలుగా రావడంతో స్టేడియంకు వాకింగ్, జీమ్,యోగ మరియు ఇతర…

సోనాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ తో ఆవు మృతి

-ముందస్తుగా విద్యుత్ ట్రాన్స్ఫార్మా వల్ల ప్రమాదానికి కారణాలు విద్యుత్ అధికారులు తెలుపకపోకపోవడం వల్లనే ప్రమాదం నియోజకవర్గం జన్నారం మండలంలోని ప్రతి ట్రాన్స్ పార్మ చుట్టూ కంచె ఏర్పాటు చేసే విధంగా విద్యుత్ అధికారులు యజమానికి తెలపాలి విద్యుత్ వైర్లు వలన పొలాలలో…

ద్వారకాతిరుమల ప్రభుత్వ భూములపై ఆక్రమణదారులు?

జనసముద్రం న్యూస్, ఏలూరు జిల్లా ప్రతినిధి, జూన్ 15ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమల, రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిరోజు సగటున 15 వేల మంది సందర్శించే పర్యాటక ప్రాంతము మరియు మండల కేంద్రం అయినా ద్వారకాతిరుమల గ్రామంలో…

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడిని ఆసుపత్రికి తరలించిన ఎస్ఐ నరేష్ రెడ్డి

చొప్పదండి(జనసముద్రం న్యూస్):చొప్పదండి మండలం రుక్మాపూర్ సైనిక్ స్కూల్ క్రాస్ రోడ్ వద్ద బొలెరో వాహనం మరియు ద్విచక్ర వాహనంకి నిన్నటి రోజున సాయంత్రం 7గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఆర్నకొండకి చెందిన ముద్దసాని సంపత్ అనే యువకడు, వెంటనే…