*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్
కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా…
ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!
దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధం ఉన్న నలుగురు వైద్యు లపై నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కఠిన చర్యలు తీసుకుంది. UAPA చట్టం కింద ఎఫ్ఎమ్లు నమోదు కావడంతో, వీరి నలుగురి రిజిస్ట్రేషన్లను రద్దు చేసి, ఇండియాలో వైద్య…
శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి
గుజరాత్ హైకోర్టులో విచిత్ర విడాకుల కేసు దాఖలైంది. భార్య (40)తరచూ ఇంటికి వీధి శునకాలను తీసుకువస్తోందని, ఎంత వారించినా తన మాట పట్టించుకోవడం లేదని.. విడాకులు ఇప్పించాలంటూ ఓ వ్యక్తి (41)హైకోర్టు తలుపు తట్టాడు.
20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనం
సుండుపల్లి జనసముద్రం న్యూస్ నవంబర్ 15 శేషచల అడవుల నుంచి అక్రమంగా ఎర్రచందనం నరికి రవాణా చేస్తున్న స్మగ్లర్లపై అటవీ సిబ్బంది దాడి చేసి 20 ఎర్రచందనం దుంగలు, ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నట్లు సానిపాయ రేంజర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.…
భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీ
మల్కాజిగిరి జనసముద్రం న్యూస్ నవంబర్ 15 కేసు వివరాలకు వెళితే పాస్తం ఎల్లేష్ మరియు పాస్తం మంగ కి సుమారు 19 సంవత్సరాల క్రితం వివాహం జరిగినది. వీరికి ముగ్గురు సంతానం కలరు. ఇద్దరి కూతుర్లు వివాహం చేసుకొని అత్తగారింటికి వెళ్లిపోయారు.…
ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు
జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జులై 26 చింతలపూడి మండలం కామవరపుకోట కె.ఎస్.రామవరం గ్రామము లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు వారి సిబ్బంది ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా కాగిత నాగరాజు వద్ద నుండి (2)…
మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం
జనసముద్రం న్యూస్, మదనపల్లి, జులై 26:- మదనపల్లె టమోటా మార్కెట్లో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం చెందాడు. ఇందుకు సంబంధించి 2టౌన్ పోలీసుల కథనం ప్రకారం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, కాశిగంజ్ జిల్లా, నంగులా తానాకు చెందిన మోర్ సింగ్50,అదే ఊరికి…
బాకరాపేట ఘాట్ రోడ్డు లో ఘోర ప్రమాదం- ఒక్కరు అక్కడికి అక్కడే మృతి
జనసముద్రం న్యూస్, బాకారపేట, జులై 12:-తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట ఘాట్ రోడ్లో టమాటా వ్యాన్ ఢీకొని ఒకరు మృతి.కళ్యాణి డ్యాం సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంమృతి చెందిన వ్యక్తి మహబూబ్ బాషా (58 స) భాకరాపేటకు చెందిన వ్యక్తిగా…
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి ఒకరికి గాయాలు
ఒక ఆటో డ్రైవర్ అతివేగం నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల స్లోకసంద్రంగా మారిన మూడు కుటుంబాలుజన సముద్రం న్యూస్ జూన్ 24(ఖానాపూర్ నియోజకవర్గం)ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం మండలం కలమడుగు గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందారు.…
మానవతా దృక్పథం కలిగిన యువకులు
-అనాధ శవానికి అంత్యక్రియలు జనసముద్రం న్యూస్ జూన్ 24: డిండి :- నల్లగొండ జిల్లా (గుండ్లపల్లి) డిండి మండల కేంద్రంలో కొంతకాలంగా గ్రామంలో చెత్త కాగితాలు ఏరుకుంటూ,ఇరుగు పొరుగువారు ఇచ్చే ఆహారాన్ని తింటూ జీవనం సాగించే గుర్తు తెలియని వ్యక్తికి ఫీట్స్…
మున్సిపల్ అధికారులకు క్రిమినల్ కేసులు తప్పవా*?…
ఒక కేసు నుంచి తప్పించుకున్నావెంటాడు తున్న మరో కేసు ?? *అప్పట్లో పనిచేసిన మేనేజర్ ,కమిషనర్పై చర్యలు ? జనసముద్రం న్యూస్ చిలకలూరిపేట (బ్యూరో) జూన్ 24. చిలకలూరిపేట మున్సిపాలిటీలో సంచనలం రేకిత్తించిన కుంబకోణంలో 10 ఉద్యోగులు సస్పెండ్ కు గురికావడం,…
బూడిద ట్రాక్టర్ బోల్తా – డ్రైవర్ మృతి.
జన సముద్రం న్యూస్, పినపాక, జూన్ 21. బీటీపీఎస్ బూడిదను తరలిస్తూ ఉన్న ట్రాక్టర్ బోల్తాపడటంతో ఆదివాసి ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందినసంఘటన శుక్రవారం చోటుచేసుకుంది.ప్రత్యక్ష సాక్షులు,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పినపాక మండలం,బోటిగూడెం పంచాయతీ, మారేడుగూడెం కు చెందిన…
చింతలపూడి మండలం తలార్లపల్లి గ్రామము నకు చెందిన దేశావతు వేణు ల వద్ద నుండి మొత్తం (40) లీటర్ల నాటు సారాయి సుజూకి బ్రెజ్జా కార్ నం: ఏపీ 40 ఏ వి 1989 లో రవాణా చేస్తుండగా స్వాధీన
జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జూన్ 21 అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఏలూరు కె .వి. ఎన్.ప్రభు కుమార్ , ఆదేశాలు మేరకు ఎన్ఫోర్స్మెంట్ సి.ఐ.భోగేశ్వర రావు మరియు సిబ్బంది కలిసి ఎక్సైజ్ నేరములు కొరకు…
చిరుమాను చెట్టు నుంచి జారి పడిన వ్యక్తి మృతి
జిల్లా ఇంచార్జి,జనసముద్రం న్యూస్. జూన్ 21 అల్లూరి సీతారామరాజు జిల్లా, మంప పోలీస్ స్టేషన్ పరిధిలోని బూదరాళ్ల పంచాయతీ, బాలరేవుల గ్రామానికి చెందిన మెట్టడం రాజుబాబు (వయసు 31), తేనె కోసం చిరుమాను చెట్టెక్కిన సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడటంతో తీవ్రంగా…
ఏసీబీ రైడ్లో రెడ్ అండ్ గా పట్టుబడ్డ కాప్రా సర్కిల్ చర్లపల్లి ఏఈ స్వరూప
—ఆనంద్ కుమార్ (మేడ్చల్ జిల్లా ఎసిబి డిఎస్పి)—రామ్ రెడ్డి (కాంట్రాక్టర్ బాధితుడు) మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జూన్.18)జనసముద్రం న్యూస్ కాప్రా జిహెచ్ఎంసి సర్కిల్ చర్లపల్లి ఏఈ గా పనిచేస్తున్న స్వరూప కాప్రా సర్కిల్ ఆఫీస్ లో ఏసీబీ కి రెడ్…
పురుగుమందు తాకి మహిళా ఆత్మహత్య
మహిళ మృతికి కుటుంబ కలహాలే కారణమంటున్న పోలీసులు జనసముద్రం న్యూస్, మదనపల్లి, జూన్ 18:- కుటుంబ కలహాలతో పురుగు మందు తాగి మహిళ ఆత్మ హత్య చేసుకుంది. తీవ్ర కలకలం రేపిన ఘటనకు సంబంధించి మృతుని కుటుంబీకులు, పోలీసుల కథనం.అన్నమయ్య జిల్లా,…
కుప్పం నియోజకవర్గంలో దారుణం
మహిళను చెట్టుకు తాళ్లతో కట్టేసి అవమానించిన వైనం కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో వెలుగుచూసిన దారుణం అప్పు తీర్చలేదని చెట్టు కట్టేసి మహిళను చిత్రహింసలు జనసముద్రం న్యూస్, చిత్తూరు, జూన్ 18:- నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష వయస్సు (25)భర్త తిమ్మరాయప్ప…
ఏలూరు, శ్రీలత మేడం, అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ ప్రోహిబిషన్ ఎక్సైజ్ ,ఏలూరు కె.వి.యన్. ప్రభు కుమార్ , డిస్ట్రిక్ట్ ప్రోహినబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ (డీపీవు) ,
జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జూన్ 18 .ఆవులయ్య* వారి ఆదేశాలు ప్రకారం ఇస్తఫ్ ఎస్ జి.పాండు రంగారావు , ఇస్తఫ్ సి.ఐ. ఆర్.సత్యవతి , ఎన్ఫోర్స్మెంట్ ఏలూరు సి.ఐ ఫణి కుమార్ చింతలపూడి సి.ఐ పి.అశోక్ భీమడోలు ఎస్…
విద్యుదాఘాతంతో మూడు పాడి ఆవులు మృతి
కామేపల్లి జనసముద్రం జూన్ 16:విద్యుదాఘాతంతో మూడు పాడి ఆవులు మృతిచెందిన సంఘటన కామేపల్లి మండలం సాతానిగూడెం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం సుమారు ఒంటిగంట ప్రాంతానా చోటుచేసుకుంది. గ్రామంలోని జవాజి నరసయ్య బాధితుడు, సత్తి గురవయ్య, మాలోత్ సామ్య, లకు వారి కథనం…
అపరిశుభ్రతతో గ్రామవాసులకు తీవ్ర ఇబ్బంది
జన సముద్రం, జూన్ 16 (క్రైమ్ రిపోర్టర్ ఖాజా పాషా):సంగారెడ్డి జిల్లా హాత్నూర్ మండలం కసాల గ్రామంలో అపరిశుభ్రత సమస్య తీవ్రంగా నెలకొంది. గ్రామానికి సమీపంలో ఉన్న దేవులపల్లి దగ్గర కొలతల కంపెనీ (కోడ్ల కంపెనీ) నుండి వస్తున్న దుర్వాసన వల్ల…






















