కూటమి ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.

Spread the love

జన సముద్రం న్యూస్ ఆగస్ట్ 27 పుల్లల చెరువు.

మండలం సిఐటియు మండలం మహాసభ స్థానిక ఎంఈఓ కార్యాలయం నందు బొజ్జ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా కార్యదర్శి డికేఎం రఫీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా అధికారంలో వచ్చిన వెంటనే స్కీం వర్కర్లందరినీ వేతనాలు పెంచుతామని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని కార్మికులకు హామీ ఇవ్వడం జరిగిందని హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను హరిస్తూ కార్పొరేటర్ లబ్ధి చేకూర్చే విధానాలు మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం 26 000/- ఇవ్వాలని ఆయన అన్నారు. జాతి సంపద అయిన ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాన్ని మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ ఔట్సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని అన్నారు. ప్రజల కార్మికులపై భారంగా మోపిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని స్మార్ట్ మీటర్ల విధానాన్ని మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జాతి సంపద అయిన ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాన్ని మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ ఔట్సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని అన్నారు. స్కీం వర్కర్లు అందరినీ రెగ్యులర్ చేయాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆయన అన్నారు. ప్రజలు ,కార్మికులపై సద్దుబాటు చార్జీల పేరుతో భారంగా మోపిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని స్మార్ట్ మీటర్ల విధానాన్ని మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బిల్డింగ్ వెల్ఫేర్ బోర్డు ను పునర్దించి సంక్షేమ పథకాల అమలు చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరగనున్న సిఐటియు అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో బొజ్జ వెంకటేశ్వర్లు సుజాత యోగమ్మ నాగమల్లేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో ఏ శ్యామల మంగమ్మ అంజమ్మ బేబీ రాణి కుమారి, సుబ్బులు సరస్వతి , వీర నారాయణమ్మ భారతి, కే కళ్యాణి, అక్కరావు, జయరావు తదితరులు పాల్గొన్నారు . .

  • Related Posts

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    Spread the love

    Spread the love దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధం ఉన్న నలుగురు వైద్యు లపై నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కఠిన చర్యలు తీసుకుంది. UAPA చట్టం కింద ఎఫ్ఎమ్లు నమోదు కావడంతో, వీరి నలుగురి రిజిస్ట్రేషన్లను రద్దు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!

    శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి

    శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి

    20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనం

    20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనం

    నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్ట

    నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్ట