54 ఎర్ర చందన దుంగలను, ఒక మినీ లారీని పట్టుకున్న రిస్క్ టీం…!!

Spread the love

ఆర్ఎస్ఏ ఎస్టీఎఫ్
( ఆర్ఎస్ ఏఎస్ పీఎఫ్ )

అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ సెప్టెంబర్ 14 జన సముద్రం న్యూస్

సుమారు రూ.62.5 లక్షల విలువ కలిగిన ఎర్రచందనం దుంగలను మినీ లారీ తో సహా స్వాదీనం చేసుకున్న తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడంలో భాగంగా ఆర్ఎస్ ఏఎస్ టిఎఫ్ ఎఫ్ఎసి తిరుపతి ఎస్పీ వారు రూపొందించిన ప్రత్యేక కార్యచరణ అమలులో భాగం గా ఆర్ఎస్ ఏఎస్ టిఎఫ్ ఎస్ పి పి. శ్రీనివాస్ వారి పరివేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. వారి ద్వారా రాబడిన సమాచారం మేరకు కడప రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎం చిరంజీవులు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పి నరేష్ మరియు వారి సిబ్బందిని గురువారం అనగా 13.09.2024వ తేదిన ఉదయం నుండి నంద్యాల జిల్లా చాబోలు మార్గం దగ్గర కర్నూల్ నుండి కడప వైపు వచ్చు పోవు వాహనాలను తనిఖి చేస్తుండగా కర్నూల్ వైపు నుండి , ఒక మినీ లారీ వస్తూ వుండి పోలీసులు వాహనాలు తనిఖి చేయడము గమనించి, అందులోని వ్యక్తులు వాహనము నుండి పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే ఆర్ఎస్ఐ మరియు వారి సిబ్బంది వెంబడించి నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు. అనుమానంతో మినీ లారిని పరిశీలించగా, అందులో ఒక ప్యాకెర్స్ మూవర్స్ చెందిన ఇంటి పరికరాలు బాక్సులు మరియు సుమారు 54 చెక్కబడిన ఎర్ర చందన దుంగలు తరలిస్తున్నట్లు గుర్తించడము అయినది.
దీనికి సంబంధించి తిరుపతి ఆర్ ఎస్ ఏ ఎస్ టి ఎఫ్ పి ఎస్ నందు కేసు నమోధు చేసి, సబ్ ఇన్స్పెక్టర్ సిహెచ్. రఫీ కేసు దర్యాప్తు ప్రారంభించడం అయినది. సదరు కేసులో దర్యాప్తు లో భాగంగా పట్టుబడిన ముద్దాయిలను విచారించగా రాజస్థాన్ కు చెందిన వ్యక్తి, హైద్రాబాద్ కు చెందిన ఒకరు, ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేయడమైనది. పట్టుబడిన వ్యక్తులు రాజస్థాన్, హైద్రాబాద్ ప్రకాశం జిల్లాకు, చెందిన వారుగా గుర్తించడం అయినది . ఈ కేసు వెనుక ఉన్న ఇతర స్మగ్గ్లర్లను అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నాము.
స్వాధీనము చేసుకొన్న వస్తువులు :-
1) టీజీ 10T 0487 అను నంబరు గల టాటా కంపెనీకి చెందిన మినీ లారీ.
(2) పట్టుబడిన ఎర్రచందనం దుంగలు 54, బరువు 1250 కేజీలు.
ఈ ఆపరేషన్ నందు పాల్గొన్న అధికారులు మరియు సిబ్బందికి రివార్డులు ప్రకటించడమైనది

  • Related Posts

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జులై 26 చింతలపూడి మండలం కామవరపుకోట కె.ఎస్.రామవరం గ్రామము లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు వారి సిబ్బంది ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా కాగిత నాగరాజు…

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    Spread the love

    Spread the love దర్జాగా కొనసాగుతున్న అక్రమ గృహ నిర్మాణం ఇంటి గుమ్మానికే పరిమితమైన అధికారుల హెచ్చరిక పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసిన లెక్క చేయని కబ్జాదారులు అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ జూలై 26 జనసముద్రం న్యూస్ అన్నమయ్య…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం