ప్రవేశపరీక్ష ప్రశ్నాపత్రం లీకైన కారణంగా టౌన్ ప్లానింగ్ అధికారుల ప్రవేశపెరీక్షను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం..!!గ్రూప్ 1 పరీక్షను కూడా రద్దు చేయనుందా..??
జనసముద్రం న్యూస్,మార్చ్ 16: అనుకున్నట్లే జరిగింది. ఒక్కసారిగా వేల మంది అభ్యర్థుల కొంపముణిగింది. టౌన్ ప్లానింగ్ అధికారుల ప్రవేశపెరీక్షను ప్రభుత్వం రద్దుచేసింది. పరీక్ష ఎప్పుడు నిర్వహించేది తొందరలోనే ప్రకటిస్తామని చెప్పింది. ఈమధ్యనే జరిగిన టౌన్ ప్లానింగ్ అధికారుల ప్రవేశపరీక్ష ప్రశ్నాపత్రం లీకైన…
బీజేపీ నేత కు చెందిన పత్రిక,న్యూస్ ఛానెల్ పై కేసిఆర్, బీఆర్ఎస్ అధికారిక నిషేదం..!
జనసముద్రం న్యూస్, మార్చ్ 15 : తెలంగాణలో అధికారంలోకి రాగానే తెలుగులో టాప్ న్యూస్ చానెల్ తోపాటు ఓ పార్టీకి దగ్గరగా ఉండే మీడియా కేసీఆర్ సహా తెలంగాణ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంపై వెటకారం చేస్తూ ప్రసారం చేసింది. అప్పుడు ఆ…
ఏపీలో 20 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలపై కన్నేసిన కేసీఆర్..!!
కేసీఆర్ తన జాతీయ రాజకీయ ప్రణాళికలను ప్రకటించాడు. ఏపీ రాజకీయాల్లో తన టార్గెట్ ను ఎంచుకున్నాడు. ఈ మేరకు ఏపీలో విస్తరణకు అన్ని ప్లాన్లు సిద్ధం చేసినట్టు సమాచారం. బీఆర్ఎస్ వర్గాల నుంచి వస్తున్న నివేదిక ప్రకారం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో 20…
ఈ సైకో సీఎం ని నమ్ముకుంటే మీకు ఇబ్బందే అంటూ పోలీసులను హెచ్చరించిన చంద్రబాబు..!
జనసముద్రం న్యూస్,జనవరి 7: తెలుగుదేశం అధినేతకు కసి ఎక్కువ. వయసును కూడా పక్కన పెట్టి ఆయన దూకుడు చేస్తారు. తన రాజకీయ జీవితంలో ఎంతో మంది సీఎం లను చూసిన చంద్రబాబుకు జగన్ ఒక కొరకరాని కొయ్య లాంటి సీఎం. అందుకే…
ప్రతిపక్ష పార్టీలకు షాక్..రోడ్ షోలు, బహిరంగ సభలపై నిషేదం విధించిన ఏపి సర్కార్..!
జనసముద్రం న్యూస్,జనవరి 03: ఇటీవల నెల్లూరు జిల్లాలో కందుకూరు తాజాగా గుంటూరులో జరిగిన తొక్కిసలాటల్లో 11 మంది మరణించడంతో జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ లో రహదారులపై బహిరంగ సభలు ర్యాలీలను నిషేధించింది. ఇకపై జాతీయ…
మాకు అధికారమిస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేస్తాం : ఏపి ప్రజలకు కెసిఆర్ బీఆర్ఎస్ హామీ..!
తెలంగాణ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కేసీఆర్.. తాజాగా ఏపీలోనూ విస్తరిం చాలని నిర్ణయించుకున్నారు. తన తొలి అడుగు ఏపీలోనే వేయనున్నట్టు ఆయన చెప్పేశారు.తాజాగా కొందరిని పార్టీలోకి సైతం ఆహ్వానించారు. అయితే.. సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా…
మహిళా కోచ్ ను లైంగికంగా వేదించి మంత్రి పదవి పోగొట్టుకున్న క్రీడా శాఖ మంత్రి..!
జనసముద్రం న్యూస్,జనవరి 2: జీవితంలో ఎదుగుతున్న కొద్దీ ఒదిగి ఉండాలి. క్రీడల్లో పోటీకి తగ్గట్లు అప్ డేట్ అవుతూ ఉండాలి.. రాజకీయాల్లో అయితే ఎత్తుగడలు తెలిసి ఉండాలి.. ప్రత్యర్థి కుట్రలను పసిగట్టి ఛేదించగలగాలి.. అన్నిటికి మించి క్యారెక్టర్ బ్యాడ్ కాకుండా చూసుకోవాలి.…
బ్రేకింగ్ న్యూస్…40 మంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో టికెట్..వీరిలో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కూడా..!
జనసముద్రం న్యూస్, జనవరి 01: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చూస్తున్నారు. అందుకోసం ఆయన కఠినంగా వ్యవహరించబోతున్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరించాలనుకుంటున్నారు. తన వారు పరవారు అన్న భేదం లేకుండా చూడాలనుకుంటున్నాను. అలా ఒక నలభైమందికి…
ప్రధాని మోడీ మాతృ మూర్తి కన్నుమూత
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 30: ప్రధాని నరేంద్ర మోదీకి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి హీరాబెన్ (100) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురి కావడంతో అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్…
ఏపి లో సర్పంచ్ ల దీన గాథలు..ఇంటింటికీ వెళ్లి బిక్షాటన చేస్తున్న ఒమ్మెవరం సర్పంచ్
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 28: ఏపీలో అన్నీ చేస్తున్నాం.. శక్తికి మించి ఎన్నో చేస్తున్నాం.. అని సీఎంజగన్ పదే పదే చెబుతున్నారు. కానీ ఆయన చెబుతున్నదానికి క్షేత్రస్తాయిలో జరుగుతున్న దానికి ఈ ఫొటోనే దర్పణం పడుతోందని అంటు న్నారు పరిశీలకులు. గ్రామస్థాయిలో…
రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా వాహనం నడిపితే ఛీటింగ్ కేసు నమోదు చేస్తాం..జిల్లా సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ (ఎస్పీ) శరత్ చంద్ర పవార్
జనసముద్రం న్యూస్,డిసెంబర్22,మహబూబాబాద్ ప్రతినిధి ట్రాఫిక్ నిబంధనలు వాహనదారులు తప్పని సరిగా పాటించాలి.: ఇక వాహనాలపై రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా వాహనం నడిపితే వాహనదారుడిపై ఛీటింగ్ కేసులను నమోదు చేయబడుతాయని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వాహనదారులను హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా…
ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్ష్యాల్ని పరిగణలోకి..ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం..!
జనసముద్రం న్యూస్,డిసెంబర్ 16: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముఖ్యమంత్రి ఇచ్చిన సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి ఇచ్చిన ఎవిడెన్స్ చూసి తదుపరి విచారణ చేపడుతామని కోర్టు పేర్కొంది.…
కలెక్టర్ ని కలిసిన దళిత బంధు బాధితులు
జన సముద్రం న్యూస్ ప్రతినిధి హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం బక్క మంత్రుల గూడెం గ్రామంలో రెండో విడత దళిత బంధు అర్హులైన వారిని గుర్తించి ఇట్టి పథకాన్ని అమలు చేయాలని బుధవారం సూర్యపేట జిల్లా…