
మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి జనవరి 21
మల్కాజ్గిరి139 ఈస్ట్ ఆనంద్ భాగ్ దివిజన్ పరిధిలోని పీ వి ఎన్ కాలని st ann’s స్కూల్ దగ్గర లో 45 లక్షలతో బాక్స్ డ్రైన్ పనులను ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ తో కలిసి పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈఈ లక్ష్మణ్, డీఈ లౌక్య, డివిజన్ అధ్యక్షుడు,సత్యమూర్తి, జి ఎన్ వి సతీష్ కుమార్,రామూయాదవ్,పిట్ల శ్రీనివాస్, బాబు,సత్యనారాయణ,ఎస్ ఆర్ ప్రసాద్, సంతోష్ రాందాస్,మోహన్ రెడ్డి,నర్సింహారెడ్డి,కవిత,బ్రమ్మయ్య,ఉమా,నహీం ఖాన్,రవీందర్,మబ్బు,కన్నా, వైశాలి,ఉమాపతి,కిషోర్, దినేష్,
తదితరులు పాల్గొన్నారు






Supar