Latest Story
లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్రభర్త లేని లోకంలో ఉండలేనుయాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలంబ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సంప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనంనిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్టవిజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలుప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండిఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలిటా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశందళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీదివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..

Today Update

లారీ బైక్ డీ వ్యక్తికి గాయాలు

Spread the love

Spread the loveయాదాద్రి భువనగిరి జిల్లా మే.29,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ వలిగొండ మండలం టేకులసోమారం సమీపాన భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.భువనగిరి వైపు వస్తున్న తుర్కపల్లి మండలం పెద్దతండాకు చెందిన బుచ్చా (65)ను లారీ ఢీ కొట్టింది.గాయాలైన…

వాలంటీర్ ఇంట్లో దొరికిన నాటు బాంబులు

Spread the love

Spread the love జనసముద్రంన్యూస్, మే29, పల్నాడు జిల్లా , బెల్లంకొండ మండలం. ఎన్నికల పోలింగ్ రోజున మొదలైన ఘర్షణలు పల్నాడు జిల్లాను ఇంకా అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా జిల్లాలో మరోసారి నాటు బాంబులు కలకలం రేపాయి. అలర్ట్ అయిన పోలీసులు..…

రోడ్డు పై పడ్డ చెట్టు ప్రయాణికుల పాట్లు

Spread the love

Spread the love జనసముద్రo న్యూస్ మహబూబాబాద్ 23:గంగారం నుండి ఇళ్ళందు వెళ్ళే ప్రధాన రహదారి పై గత నాలుగు రోజుల క్రితం వచ్చిన గాలి కి పెద్ద చెట్టు పందేo స్టేజి కి దగర లో రోడ్డు పై పడడం…

పరారీలో మాచర్ల ఎమ్మెల్యే పి.ఆర్కే

Spread the love

Spread the love జనసముద్రంన్యూస్,మే22, పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, మాచర్ల. మాచర్ల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. పక్క రాష్ట్రమైన తెలంగాణ లోని సంగారెడ్డిలో ఆయన ఉన్నట్లు పోలీసులు గుర్తించి అరెస్టు చేసేందుకు…

సేవ రత్న జాతీయ అవార్డు 2024 ఎంపికైన సయ్యద్ అజ్మతుల్లా ( పాషా భాయ్)

Spread the love

Spread the love దేవరకొండ పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ చెందిన సయ్యద్ అజ్మతుల్లా ( పాషా భాయ్)గతం 30 సంవత్సరాలగా వివిధ రంగాల్లో సేవలు చేసినందుకు గాను బహుజన సాహితి అకాడమీ వారు ఇతని సేవలను గుర్తించి సేవరత్న జాతీయ అవార్డు…

ఈ రిస్క్ ఎందుకు విక్రమ్?

Spread the love

Spread the loveఇండియాలో వెర్సంటైల్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు చియాన్ విక్రమ్. అతను ఏ క్యారెక్టర్ చేసిన దానికి 100 శాతం పూర్తిస్థాయిలో న్యాయం చేస్తాడు. సినిమా చూస్తున్నంత సేపు అతను చేసిన పాత్ర…

మాచర్ల లో పర్యటించిన ఎస్పి మల్లికా గార్గ్…

Spread the love

Spread the love జనసముద్రంన్యూస్,మే 22, పల్నాడు జిల్లా, మాచర్ల. పల్నాడు జిల్లా కు కొత్త గా వచ్చిన ఎస్పీ మల్లికా గార్గ్ మాచర్ల నియోజకవర్గంలో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా నూతన ఎస్పీ మల్లికా గార్గ్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలలో…

నిషిద్ధ ప్రాంతంలో జూన్ 5వ తేదీ వరకు డ్రోన్లతో చిత్రీకరణ నిషేధం….

Spread the love

Spread the love జన సముద్రం న్యూస్ ఏలూరు జిల్లా టౌన్ రిపోర్టర్ మే 22 ఏలూరు,మే, 21: ఈవిఎంలు భధ్రపరచిన ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరులోని సి.ఆర్.ఆర్. ఇంజనీరింగ్ కళాశాల పరిధిలో డ్రోన్లతో వీడియో, ఫొటోలు చిత్రీకరణ నిషేధిస్తూ…

సహాయం కోసం ఎదురుచూపు..

Spread the love

Spread the love జన సముద్రం న్యూస్ వరంగల్ మే 22: పక్క నున్న ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఆడెపు రాజేష్ 36 వయస్సు.. వరంగల్ కరిమాబాద్ వాసి ఇతను 16వ తేదీ 5వ నెల రాత్రి 11 గంటలకు…

మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయండి

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్, మే 22, (పాపన్నపేట ) పాపన్నపేట మండలంలోని రోడ్లు భవనాల శాఖ రహదారిలో పలు చోట్ల మలుపులు ఉన్నాయి. ఎక్కడా వాటి వద్ద హెచ్చరిక బోర్డులు లేవు. దీంతో తరచూ రాత్రి సమయాల్లో ప్రమాదాలు…

నేరాలను నియంత్రించడమే మా లక్ష్యం:ట్రాఫిక్ ఎస్ఐ వెంకటేష్

Spread the love

Spread the loveయాదాద్రి భువనగిరి జిల్లా మే.21,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారిపై ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.ప్రతి ఒక్కరూ రవాణా శాఖ నియమ నిబంధనలకు అనుగుణంగా వాహనాలకు సరైన నెంబర్ ప్లేట్లను…

రైతుల పాలిట శాపంగా మారిన విద్యుత్ తీగలు? పట్టించుకోని అధికార యంత్రాంగం? పంట పొలాల్లో నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు?

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్, మే 17: (పాపన్నపేట) మండలపరిధిలోనిపలుగ్రామాల్లో పలు పంట పొలాల్లో విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా పొంచిఉన్నాయి. దీంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పాపన్నపేట మండల పరిధిలోని పలు గ్రామాలలో పలు పంట పొలాల్లో గత కొన్ని…

ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం

Spread the love

Spread the love జనసముద్రంన్యూస్, మే 16, (పాపన్నపేట )పాపన్నపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాటుచేసిన కేంద్రాలలో తీవ్ర జాప్యం జరుగుతుంది కొనుగోలు చేసిన ధాన్యం తరలించేందుకు లారీలు రాక ఓ వైపు తూకం…

ఫలితాలపై జోరుగా బెట్టింగ్ లు?

Spread the love

Spread the loveమెదక్ నియోజకవర్గంలో గెలుపు ఎవరిదో అని?జన సముద్రంన్యూస్, మే 16,(పాపన్నపేట ) లోక్‌సభ ఎన్నికలు ముగియటంతో ఫలితాలపై బెట్టింగ్‌లు షురూ అయ్యాయి. ముఖ్యంగా మెదక్‌ స్థానంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొనడంతో అందరి దృష్టి…

పాపన్నపేట మండలంలో భారీ వర్షం? తడిసినవరి ధాన్యం

Spread the love

Spread the love జన సముద్రం న్యూస్, మే 16,(పాపన్నపేట)పాపన్నపేట మండల కేంద్రమైన పలు గ్రామాలలో గురువారం మధ్యాహ్నం నుండి భారీ వర్షం కురిసింది ఉదయం నుండి వాతావరణం చల్లబడి ఆకాశంలో మార్పులు ఏర్పడ్డాయి ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం కురిసింది…

మంచి మనసు చాటుకున్న పోలీసులు

Spread the love

Spread the loveయాదాద్రి భువనగిరి జిల్లా మే.16,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ యాదగిరిగుట్ట:-ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దర్శనానికి వచ్చిన అభిలాష్ దర్శనం కోసం వెళ్లే క్రమంలో కారు విండో గ్లాస్ తెరిచి వెళ్లిపోయాడు.కారులో అభిలాష్ ఐడి కార్డులు,4…

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న సాయి గుడిలో ప్రత్యేక పూజలు

Spread the love

Spread the love చింతపల్లి. మే 16 జన సముద్రం న్యూస్ నల్గొండ,వరంగల్, ఖమ్మం, జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నికల ఎమ్మెల్సీ కార్యక్రమ నిర్వహణలో భాగంగా దేవరకొండ పట్టణంలోని ఫంక్షన్ హాల్లో జరుగుతున్న పట్టభద్రుల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్సీ అభ్యర్థి…

డిండి ప్రాజెక్టులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్ మే16:డిండి:- గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే గురువారం ఉదయం డిండి ప్రాజెక్టులోని నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.దీంతో వారు…

ధాన్యం బకాయి సొమ్ములు రైతులకు వెంటనే చెల్లించాలి..

Spread the love

Spread the loveఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ జన సముద్రం న్యూస్ ఏలూరు జిల్లా టౌన్ రిపోర్టర్ మే 16 ఏలూరు మే 16:రబీ ధాన్యం బకాయి సొమ్ములు రైతులకు,కౌలు రైతులకు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు…

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఇంటి వద్ద మారణాయుధాలు గుర్తించిన పోలీసులు – స్టేషన్ కి తరలింపు

Spread the love

Spread the love జనసముద్రంన్యూస్,మే16, పల్నాడు జిల్లా, మాచర్ల . మాచర్ల ఎమ్యెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఇంటి వద్ద రాడ్లు,కర్రలు,రాళ్లు,ఖాళీ బీరు సీసాలతో నిండి ఉన్న వాహనాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే వాటిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఇదే వాహనాన్ని…