Latest Story
లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్రభర్త లేని లోకంలో ఉండలేనుయాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలంబ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సంప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనంనిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్టవిజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలుప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండిఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలిటా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశందళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీదివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..

Today Update

బల్జిపల్లి గంగమ్మ తల్లిని దర్శించుకున్న…!! ముక్కా వారి కుటుంబం…!

Spread the love

Spread the love ఎన్డీఏ కూటమి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి “అరవ శ్రీధర్”… అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ మే 16 జనసముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో రైల్వే కోడూరు పట్టణమునందు16/5/2024 తేదీ గురువారం రోజున…

సాగర్ ప్రాజెక్ట్ కాలనీల్లో తీవ్ర నీటి సమస్య

Spread the love

Spread the love జనసముద్రంన్యూస్, మే 16, పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, విజయపురి సౌత్. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాలనీల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది.నాగార్జున సాగర్ లో అంతర్భాగమైన విజయపురిసౌత్,సాగర్ క్యాంపు,లంకమోటు ప్రాంతాల్లో గత కొంతకాలంగా అరకొరగానే నీటి…

ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన సొల్లు బాబు

Spread the love

Spread the love జన సముద్రం న్యూస్ హుజురాబాద్ మే 16: గాంధీభవన్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడును జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తొమ్మిది సమ్మిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్…

రాప్తాడు అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేసిన ఏకిల రవి వర్మ

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,అనంతపురం,రాప్తాడు,ఏప్రిల్ 22: అనంతపురం జిల్లా రాప్తాడు అసెంబ్లీ స్థానానికి ఆత్మకూరు కు చెందిన ఈ.రవివర్మ స్వతంత్ర అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేశారు

సినీ నటుడు రఘుబాబు కారు ఢీ కొని ఆ నేత దుర్మరణం

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్ ప్రతినిధి ఏప్రిల్: 18 రోడ్ల మీద వాహనాల్ని నడిపే వేళలో అప్రమత్తంగా ఉండాలి. ఈ విషయంలో చేసే తప్పులకు కొన్నిసార్లు ప్రాణాలు పోగొట్టుకునే దుస్థితి. తాజాగా బీఆర్ఎస్ కు చెందిన ఒక నేత.. తన ప్రాణాల్ని…

కేటీఆర్‌ లైడిటెక్టర్‌ టెస్టుకు సిద్ధమేనా?

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్ ప్రతినిధి ఏప్రిల్: 18 గత కొద్ది రోజులుగా తెలంగాణా రాజకీయాలు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో నాటి ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నేతలు, సినిమా తారలు,…

భయపడొద్దమ్మా.. నేనున్నా..

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్ ప్రతినిధి,అత్తిలి ,ఏప్రిల్18: క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ చిన్నారి కుటుంబానికి సీఎం వైయ‌స్‌ జగన్‌ అండగా నిలిచారు. ఆమె వైద్యానికయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని సీఎం వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా…

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు తెలిపిన ఎంఆర్‌పీఎస్ నాయ‌కులు

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్ గోదావ‌రి,ఏప్రిల్ 18:  మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర‌లో అన్ని వ‌ర్గాల నుంచి మ‌ద్ద‌తు వెల్లువెత్తుతోంది. ఇవాళ  తేతలి నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి   వైయస్.జగన్ ను ఎమ్మార్పీఎస్ పౌండర్ ప్రెసిడెంట్ బ్రహ్మయ్య…

ప్రతి గడపలోనూ ఆడబిడ్డలా పలకరింపు..!

Spread the love

Spread the loveరాప్తాడు మండలం చిన్మయ నగర్ లో ప్రచారం చేసిన తోపుదుర్తి శైలజా రెడ్డి..! జనసముద్రం న్యూస్, రాప్తాడు మండలం ఏప్రిల్ 15:సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం ఎంపీ అభ్యర్థిని బోయ శాంతమ్మ, రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి…

ఉమ్మడి కడప జిల్లాలో “అధికార పార్టీ నాయకులు” కుమ్మక్కై. 496 మంది రైల్వే ఉద్యోగస్తుల..! ఇంటి స్థలాలు కబ్జా…

Spread the love

Spread the love రైల్వే ఆస్తులు జోలికి వెళ్తే బెయిల్ కూడా పుట్టదని భయపడతారు”.. కడప జిల్లా మామిళ్ళపల్లి గ్రామం “సర్వేనెంబర్40,41,42లొ” రైల్వే డిపార్ట్మెంట్ కు సంబంధం లేని వ్యక్తులకు అధికార పార్టీ నాయకులు రిజిస్ట్రేషన్ చేయుంచడం.. కడప జిల్లాలో రిజిస్ట్రేషన్…

టిడిపితోనే ప్రతి ఇంటికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు:జ్యోతుల లక్ష్మీదేవి

Spread the love

Spread the love గోకవరం జన సముద్రం న్యూస్ మార్చి 30సైకిల్ గుర్తుకు ఓటు వేసి జ్యోతుల నెహ్రూ ను అత్యంత మెజార్టీతో గెలిపించాలని నెహ్రూ కోడల అయినటువంటి జ్యోతుల లక్ష్మీదేవి, మనవడు అనీష్ నెహ్రూ గోకవరం మండలంలో చేపట్టిన ప్రచారం…

సాయి అన్నను, తమ్ముడు మధును గెలిపించి జగన్మోహన్యుడికి బహుమతి ఇద్దాంమానుగుంట మహీధర్ రెడ్డి శాసనసభ్యులు

Spread the love

Spread the love కందుకూరు జనసముద్రం న్యూస్ మార్చి 30 కందుకూరు :నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి విజయసాయిరెడ్డి కందుకూరు వైఎస్ఆర్సిపి అభ్యర్థి బుర్రా మధుసూదన్ రావు లను పరిచయం చేస్తూ గౌరవ శాసనసభ్యులు మానుగుంట మహిధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ…

2కె రన్ ను విజయవంతం చేయాలి: కలెక్టర్

Spread the love

Spread the loveయాదాద్రి భువనగిరి జిల్లా మార్చి.30,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హనుమంతు వివిధ నోడల్ అధికారులతో సమావేశమై 2కే రన్ ఏర్పాట్లను సమీక్షించారు.ఓటరు చైతన్యంపై ఏప్రిల్ 2న నిర్వహించే…

థాయిలాండ్ లో వానర యుద్ధం

Spread the love

Spread the loveవానర యుద్ధం గురించి వినడం.. టీవీల్లో చూడటం.. పుస్తకాల్లో చదవడమే తప్ప లైవ్ లో చూసే అవకాశం లేదు! అయితే థాయిలాండ్ వెళ్తే మాత్రం ఊహించని సంఖ్యలో వానరాలు రెండు బ్యాచ్ లుగా విడిపోయి చిన్న సైజు యుద్ధం…

మూగజీవులకు త్రాగునీటి వసతి కల్పించండి. డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్

Spread the love

Spread the love జనసంద్రం న్యూస్ ఏలూరుటౌన్ రిపోర్టర్ మార్చి 30 ఏలూరు : త్రాగునీటి కోసం మూగజీవులు గ్రామాలలో ఇబ్బంది పడుతున్నాయని జంతువులకు త్రాగునీటి వసతి కల్పించి జంతువులను ఆదుకోవాలని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్…

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్

Spread the love

Spread the love తుంగతుర్తి ప్రతినిధి మార్చి 30 జనసముద్రం న్యూస్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామానికి చెందిన బీఆర్ఎస్వి తుంగతుర్తి మండల అధ్యక్షులు రచ్చ నవీన్-భావన వివాహం మండల కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో…

రాజకీయంగా ఎదుర్కోలేకనే నాపై తప్పుడు ప్రచారం అవకతవకలు జరిగుంటే ఆధారాలతో సహా నిరూపించండి మూల మధుకర్ రెడ్డి

Spread the love

Spread the love మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ మార్చి 30 తప్పుడు ఆరోపణ చేస్తే సహించేది లేదుసోషల్ మీడియాలో ప్రచారం చేసే వారిని సంఘ సభ్యులు నిలదీయాలి.బయ్యారం మండల పరిధిలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం…

జిల్లాలో పెండింగ్ కేసులను తక్షణమే పరిష్కరిద్దాం.జిల్లా జడ్జి పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్.

Spread the love

Spread the love మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ మార్చి 30 జిల్లాలో పెండింగ్ లో ఉన్న వివిధ కేసులను తక్షణమే పరిష్కరిద్దామని,సంవత్సరాల తరబడి కోర్టుకు రాకుండా తప్పించుకు తిరుగుతున్న ముద్దాయిలను వెంటనే కోర్టులో హాజరుపరచాలని, జైల్లో మగ్గుతున్న…

ఫోన్ ట్యాపింగ్ లో మాజీ ముఖ్య మంత్రి కెసిఆర్ పాత్ర లేదు

Spread the love

Spread the love బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చల్ల మధుసూదన్ రెడ్డి వెల్డండ,మార్చ్,31(జన సముద్రం న్యూస్) కాంగ్రెస్ నాయకులు బిజెపి నాయకులు కెసిఆర్ గురించి అవాకులు చవాకులు మాట్లాడటం సబబు కాదనిబీఆర్ఎస్ నాయకుడు చల్ల మధుసూదన్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా మధుసూదన్…

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కళావతి భాయి ఇందిరా కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్ తనిఖీ చేశారు

Spread the love

Spread the love మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్, మార్చి.30 బి.ఎం.హెచ్.ఓ మాట్లాడుతూ, వడదెబ్బ లక్షణాలు ముఖ్యంగా తీవ్రమైన తలనొప్పి, నాడి వేగంగా కొట్టుకోవడం,శరీరంలో నీటిని కోల్పోవడం,పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితిలోకి వెళ్లడం జరగవచ్చని,తీవ్రమైన వడగాల్పులు వీచినప్పుడు…