Latest Story
లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్రభర్త లేని లోకంలో ఉండలేనుయాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలంబ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సంప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనంనిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్టవిజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలుప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండిఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలిటా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశందళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీదివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..

Today Update

ముందస్తు జాగ్రత్తలతో మండు వేసవిని అధిగమిద్దాం:: జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్.

Spread the love

Spread the love మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ మార్చి 30 ముందస్తు జాగ్రత్తలతో మండు వేసవిని అధిగమిద్దాం అని ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అద్వైత్…

జెండా మోసిన వారికి హ్యాండ్ ఇచ్చిన చంద్రబాబు

Spread the love

Spread the love చిట్వేలి జనసముద్రం మార్చి 30 అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం సుదీర్ఘ రాజకీయ అనుభవం అపార చాణిక్యుడు 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కి జెండాలు మోసిన కార్యకర్తకు వారికి న్యాయం చేయడమే అపవాది…

శ్రీ సీతారాముల.. ఆలయ పారంభోత్సవ పూజా కార్యక్రమంలో… పాల్గొన్న “టిడిపి యువ నాయకులు” ముక్క సాయి వికాస్ రెడ్డి “సతీమణి” శిరీష వారు..

Spread the love

Spread the love భక్తుల నడుమ అంగరంగ వైభవంగా జరిగిన “శ్రీ సీతారాముల” గుడి ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం… అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ :-మార్చ్ 30 జనసముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఓబులవారిపల్లి మండలం…

ప్రశాంత, సమర్థవంతంగా ఎన్నికల నిర్వహనే లక్ష్యం. మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌.

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా. 30 మార్చి 2024. రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించాలన్నదే లక్ష్యంగా అవసరమైన శిక్షణను అందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్  అన్నారు.  ఇ.వి.ఎమ్ గోడౌన్ ను వివిధ…

4వ రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం.

Spread the love

Spread the love -9వవార్డులో విస్తృతంగా పర్యటిస్తు…. ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే నాని -మంగళ హారతులు… పూల వర్షం కురిపిస్తూ…. వీధి వీధినా బ్రహ్మరథం పడుతూ ఎమ్మెల్యే నానికు స్వాగతం పలికిన ప్రజానీకం -గుడివాడ అభివృద్ధిని అడ్డుకునేలా టిడిపి నేతలు…

ప్రచారంలో జనసేన బిజెపి టిడిపి టిడిపి ఉమ్మడి అభ్యర్థి చెర్రీ బాలరాజు

Spread the love

Spread the love జన సముద్రం న్యూస్ పోలవరం ప్రతినిధి 30-3 2024ఏలూరు జిల్లాకోయ్యాలగూడెం మండలం పరింపూడి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి చిర్రి బాలరాజు పర్యటించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో గ్రామస్తులను సమస్యలు…

నేడు మాచర్ల లో జరుగనున్న వడియరాజుల ఆత్మీయ సమావేశం

Spread the love

Spread the love హాజరుకానున్న లావు, జూలకంటి జనసముద్రంన్యూస్, మార్చి 30, పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, మాచర్ల. నేడు అనగా 31.3.24 ఆదివారం పట్టణంలోని నరిశెట్టి కళ్యాణ మండపం లో వడియ రాజుల ఆత్మీయ సమావేశం జరుగుతుందని మాచర్ల పట్టణ…

మానవాళి కోసం జీసస్ మహా త్యాగమే గుడ్ ఫ్రైడే-ఎమ్మెల్యే కొడాలి నాని

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్ గుడివాడ ప్రతినిధి.మార్చ్.29. *-గుడ్ ఫ్రైడే శాంతి ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నానికల్వరి సన్నిధి మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో నిర్వహించిన గుడ్ ఫ్రైడే శాంతి ర్యాలీలో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. ఈ…

ప్రాణం తీసిన స్నేహితుల సరదా.

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,మార్చి29: సరదాకు ఒక హద్దు ఉంటుంది. దాన్ని మీరి ప్రాణాలు కోల్పోయిన ఒక షాకింగ్ ఉదంతం బెంగళూరులో చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితుల మధ్య సాగిన ఫన్నీ ఇన్సిడెంట్ ఒకరిని బలి తీసుకుంది. వాహనాలకు వాష్ చేసిన…

ఇక్కడ ఎమ్మెల్యేగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉన్నారు. నిన్ను ఎవరూ టచ్ కూడా చేయలేరు – ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి .!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,అనంతపురం జిల్లా,మార్చి29: మీరు తెలుగుదేశం పార్టీలోకి రావాలి. లేదంటే మీరు ఈ కాలనీలో ఉండలేరు. ఇది పరిటాల సునీత వాళ్ళ స్థలం అంటూ తమను బెదిరిస్తున్నారు అని కనగానపల్లి మండలం నరసంపల్లి గ్రామ మహిళ అనసూయ ఎమ్మెల్యే…

ప్రాణాలు తీస్తున్న గుడుంబా

Spread the love

Spread the love చోద్యం చూస్తున్నా అబ్కారీ అధికారులు జనసముద్రం దేవరకొండ ప్రతినిధి మార్చి 29 నాంపల్లి మండల కేంద్రానికి చెందిన మేరే ధనయ్య గుడుంబా తప్ప తాగి చావు బ్రతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతున్నాడు అతని కి నా అనేవారు ఎవరు…

బీఆర్ఎస్ కు కావ్య ఎందుకు షాకిచ్చింది?

Spread the love

Spread the loveబీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఒకటి తరువాత మరొకటి షాక్ లు ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి మరో…

అమెరికా జోక్యం..భారత్ విషయంలో ముసుగు తీసేసిందా…!?

Spread the love

Spread the loveఅమెరికాను ప్రపంచ పోలీస్ అని ముద్దుగా పిలుస్తారు. ఈ పోలీసు కి ఎక్కడ లేని విషయాలూ కావాలి. తనది కానిది కూడా తన సొంతమే అనుకునే వైఖరి అని తెల్ల దేశం మీద ఒక గట్టి భావన. తాము…

సమాచార హక్కు చట్టాన్ని పట్టించుకోని అధికారులు

Spread the love

Spread the love(ఏలూరు జిల్లా, జనసముద్రం న్యూస్ మార్చి 29)ఉంగుటూరు మండలం లో సమాచారం హక్కు సంఘం ప్రతినిధి పుట్టా కుమార్ దకలు చేసిన దరఖాస్తులను కనీసం స్వీకరించిన అధికారులు.ఉంగుటూరు మండలం లో పంచాయతీ పరిధిలలో అవనితి జరిగింది అనే ఉదేశం…

JANASAMUDRAM NEWS 29.03.24

Spread the love

Spread the love

జిల్లా లో ప్రతి ఇంటికి త్రాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా.

Spread the love

Spread the loveజన సముద్రం మార్చి 28 బ్యూరో చీఫ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా. వేసవికాలంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. బుధవారం నాడు జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, మిషన్…

లోక్ సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Spread the love

Spread the loveమేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జనసముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ 28 లోక్ సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ సంబంధిత…

ఘనంగా గాంధీజీలో ప్రపంచ నీటి దినోత్సవం

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్ నాంపల్లి మార్చి 28 నల్లగొండ జిల్లా మునుగోడు నియోజక వర్గం చండూరు, నాంపల్లి మండల కేంద్రాల్లోని స్థానిక గాంధీజీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలలో మంగళవారం ట్రస్మా జిల్లా అధ్యక్షులు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్…

దేవర కొండ పట్టణం లో విధి కుక్కల దాడి

Spread the love

Spread the love పలువురికి తీవ్రగాయాలయ్యాయి సమాచారం ఇచ్చిన పట్టించుకోని మున్సిపల్ అధికారులు జన సముద్రం దేవరకొండ ప్రతినిధి మార్చి:28 దేవరకొండ పట్టణం లో విధి కుక్కలు విపరీతంగా పెరిగిపోయింది.అవి ఎప్పుడు ,ఎలా దాడి చేస్తాయో అని ప్రజలు భయ భ్రాంతులు…

బెల్టు షాపుపై దాడి చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు

Spread the love

Spread the loveఎల్కతుర్తి మార్చి 28 జన సముద్రం న్యూస్, ఎల్కతుర్తి మండలం ఆరెపల్లి గ్రామంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన కానీ ఎప్పటిలాగే బెల్ట్ షాప్ లో అక్రమంగా మద్యం అమ్ముతున్నారని తెలిసి బెల్టు షాపుపై దాడి చేసిన టాస్క్ ఫోర్స్…