భక్తుల నడుమ అంగరంగ వైభవంగా జరిగిన “శ్రీ సీతారాముల” గుడి ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం…
అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ :-మార్చ్ 30 జనసముద్రం న్యూస్
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఓబులవారిపల్లి మండలం , కోర్లకుంట పంచాయతీ , కోర్లకుంట గ్రామం లోని “శ్రీ సీతా రాముల ఆలయం” నూతన ప్రారంభోత్సవ పూజ కార్యక్రమంలో పాల్గొని శ్రీ సీతా రాముల వారినీ సతీ సమేతంగా దర్శించుకున్న రైల్వే కోడూరు టిడిపి ఇంచార్జ్ శ్రీ ముక్కారూపానంద రెడ్డి గారి తనయుడు “ముక్కా సాయి వికాస్ రెడ్డి” సతీమణి “శిరీష వారు”….
ఈ కార్యక్రమంలో వి.పి వెంకట్ రెడ్డి, వి.పి సుధాకర్ రెడ్డి, వి.పి చిన్న సుధాకర్ రెడ్డి, వి.పి సిద్ధారెడ్డి, ముక్క మల్లికార్జున్ రెడ్డి, వి.పి శివారెడ్డి, వి.పి వెంకటసుబ్బారెడ్డి, వత్తలూరి శివారెడ్డి,వాసుదేవా రెడ్డి, y,వేణు గోపాల్ రెడ్డి ,k శంకర్ రెడ్డి, ముక్క జైహింద్ రెడ్డి, వత్తలూరి సిద్ధారెడ్డి,బత్తిన వేణుగోపాల్ రెడ్డి,నారపరెడ్డి రాజారెడ్డి, సర్పంచ్ అరవ శ్రీధర్, సాలవ రమణ రాజు, అన్నెపు మహేష్, పొలసాని కిరణ్ కుమార్, జగదీశ్వర్ రెడ్డి, ముక్కా రజనీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





