Latest Story
లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్రభర్త లేని లోకంలో ఉండలేనుయాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలంబ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సంప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనంనిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్టవిజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలుప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండిఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలిటా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశందళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీదివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..

Today Update

ఆర్.బి.ఐ. నుండి 2000 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం

Spread the love

Spread the love జనసముద్రం జమ్మికుంట టౌన్ న్యూస్ ప్రతినిధి: 5 జూన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో రూ:2000 కోట్ల రుణం భారతీయ రిజర్వు బ్యాంకులో నుండి తీసుకుంది.మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ) నిర్వహించిన ఈ-వేలం ద్వారా…

విస్తరిస్తున్న రుతుపవనాలు.

Spread the love

Spread the love ఉదయం ఉక్కపోత. సాయంత్రం వేళల్లో ఉరుములు, ఈదురు గాలులు. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 5 జూన్ తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు…

హరితహారం ఇకఇందిర వన ప్రభ గా మార్పు

Spread the love

Spread the loveజనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 31 మే తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడడంతో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి.తెలంగాణ రాష్ట్రంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో హరితహారం పేరు తో చెట్లను నాటడం, మొక్కల పెంపకం తదితర…

ఆక్రమించే దానికి భూములు లేక రహదారులకు రాత్రికి రాత్రే గోడలు కట్టడం…!!

Spread the love

Spread the love అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ మే 30 జనసముద్రం న్యూస్ అన్నమయ్య రైల్వే కోడూరు నియోజకవర్గంలో రైల్వే కోడూరు పట్టణమునందు 70సం,, పైబడి ఉంటున్న దారులు గాని రోడ్లు గాని డ్రైనేజీ కాలవలు గాని భూ…

వెంకిర్యాల పాప మిస్సింగ్ కేసును చేదించిన పోలీసులు

Spread the love

Spread the love డిసిపి సమక్షంలో తప్పిపోయిన పాపను వారి బంధువులకు అప్పగించిన పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లా మే.31,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ బీబీనగర్ మండలం వెంకిర్యాల గ్రామానికి చెందిన మహమ్మద్ అజీజ్ కూతురు మహమ్మద్ ముస్కాన్ వయస్సు.3 సం.లు…

భువనగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం

Spread the love

Spread the loveయాదాద్రి భువనగిరి జిల్లామే.31,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారిపై నల్లగొండ బైపాస్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని లారీ వెనుక నుండి ఢీ కొట్టింది.ఈ…

అక్రమ మట్టితోలకాలను అడ్డుకున్న రెవిన్యూ శాఖ అధికారులు

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్ పామర్రు ప్రతినిధి సుబ్రహ్మణ్యం. మే.31. మండల పరిధిలో జరుగుతున్న అక్రమమట్టి రవాణా ను అడ్డుకున్న రెవెన్యూ శాఖ అధికారులు.. వివరాలు మేరకు పామర్రు మండల పరిధిలోని జిజ్జవరం పరిధిలో అర్ధరాత్రి సమయంలో యదేచ్చకంగా అక్రమంగా…

జైలు సరిపోవడం లేదు: పల్నాడు ఎస్పీ

Spread the love

Spread the love జనసముద్రంన్యూస్, మే31, పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో జరిగిన హింసకు సంబంధించి దాదాపు 1200మందిని అరెస్టు చేశామని ఎస్పీ మలికా గార్గ్ తెలిపారు. వినుకొండలో ఆమె మాట్లాడారు. “పల్నాడు జిల్లా పేరు దేశ వ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది.…

గ్రామాలలో గుట్టుగా కొనసాగుతున్న గుట్కా.

Spread the love

Spread the loveపొగాకు వాడకం, సిగరెట్లు, బీడీలు నిషేధం అమలులో ఉండాలి. ఏసీపి పై ఆశలు పెట్టుకున్న ప్రజలు. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 31 మే హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండల కేంద్రంలలో మరియు ఆయా…

దంచి కొడుతున్న ఎండలు… తల్లడిల్లుతున్న జనాలు

Spread the love

Spread the love జన సముద్రం న్యూస్ మునగాల మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఉదయం 10 గంటలకే రెండు రోజులుగా ఎండ తీవ్రత దంచి కొట్టడంతో జనాలు అల్లాడిపోతున్నారు ఎండ వేడితో ఎక్కడ ఉన్న ఇంట్లో గాని .చెట్ల…

ప్రేమ పేరుతో హత్య

Spread the love

Spread the love జన సముద్రం న్యూస్ ఏలూరు జిల్లా టౌన్ రిపోర్టర్ మే 30 సత్రంపాడు సాయిబాబా గుడివద్ద ఏలూరు లోని ఒక్క ప్రయివేట్ స్కూల్ లో పనిచేస్తున్న రత్నగ్రెసి అనే యువతిని ముసునూరు గ్రామానికి చెందిన ఏసురత్నం అనే…

గుండె నొప్పితో ఉపాధి హామీ కూలి చంద్రయ్య మృతి

Spread the love

Spread the love బంగ్రంపల్లి గ్రామాంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యలో మృతి గ్రామపంచాయతీ ట్రాక్టర్లో చంద్రయ్య మృతదేహాం ఇంటికి తరలింపు.. చౌడాపూర్ మండల ప్రతినిధి మే 30/జనసముద్రం న్యూస్ :హఠాత్తుగా గుండె నొప్పి వచ్చి.. ఉపాధి…

ఆభరణాలతో వస్తే ఆరుబయటే.

Spread the love

Spread the loveగ్రూప్-1 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు టి.యస్.పి.యస్.సి. కీలక సూచనలు. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 30 మే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లోని 563 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష…

విధి నిర్వహణలో 108 అంబులెన్స్ డ్రైవర్ కు తీవ్ర గాయాలు

Spread the love

Spread the love మెరుగైన సేవలు అందించాలనిప్రభుత్వాన్ని డిమాండ్ చేసినదళితరత్న బుర్రివెంకన్న జన సముద్రం ప్రతినిధి దేవరకొండ మే:30 విధి నిర్వహణలో భాగంగా ప్రయాణిస్తున్న 108 అంబులెన్స్ డ్రైవర్ కోమండ్ల.శేఖర్ ను ఆ జాగ్రత్తగా వచ్చి లారీ తో టక్కరిచ్చి ప్రమాదం…

మద్యం ప్రియులకు అడ్డాగా మారిన… క్రీడా స్టేడియం?

Spread the love

Spread the love స్టేడియం లోపల ఒక ప్రక్క మందు బాటిళ్ళు… మరొక ప్రక్క రాళ్లు. గ్రౌండ్లో ఇబ్బందులు…. పడుతున్నామని మార్నింగ్ వాకర్స్ ,క్రీడాకారుల ఆవేదన… అధికారులు పట్టించుకోవాలని వేడుకోలు.. తుంగతుర్తి ప్రతినిధి మే 30 జనసముద్రం న్యూస్ సూర్యాపేట జిల్లా…

విద్యుత్ వైర్లు చోరీ చేస్తున్న వారిపై కేసు నమోదు

Spread the love

Spread the loveయాదాద్రి భువనగిరి జిల్లా మే.30,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ భువనగిరి పట్టణం హుస్సేనాబాద్ పరిధిలో గల ఇందిరమ్మ కాలనీ వద్ద విద్యుత్ వైర్లు దొంగతనం చేస్తున్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులకు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.ఎస్ఐ…

సబ్ స్టేషన్ లో షిఫ్ట్ ఆపరేటర్ రాసలీలలు

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్ ఏలూరు జిల్లా మే 29జంగారెడ్డిగూడెం పట్టణం లోని పేరంపేట రోడ్డు లో విద్యుత్ సబ్ స్టేషన్ లో షిఫ్ట్ ఆపరేటర్ రాసలీలలు బాగోతం గత రాత్రి బట్టబయలు అయ్యింది. కరెంటు పోయిందని సబ్ స్టేషన్…

డేరా బాబానే మించిపోయిన ముకట్ల అమరమ్మ అలియాస్ కావమ్మ…!

Spread the love

Spread the love నీవు ఆరు సంవత్సరాలు ఆమెతో సంసారం చేశావు…?? నీవు ఇచ్చిన 20 లక్షలు సరిపోయింది పో… అంటున్నాడు ఆగ్రామానికి పెద్దమనిషి , రాజకీయ నాయకుడు….!! ఇటువంటి వాళ్ళ ప్రోత్సాహం వల్లే అటువంటి దొంగలు తయారవుతున్నారు…, వీరు గ్రామంలో…

ఏడాది క్రితం కంకర పోశారు తారు వేయడం మరిచారు

Spread the love

Spread the loveమహబూబాబాద్, జనసముద్రం న్యూస్ ప్రతినిధి బుధవారం 29 మే :గంగారం మండలం గంగారం గ్రామం లోని జెజ్జరివారి గుంపు నుండి గుడిపాడు చివర వరకు గల రోడ్డు దాదాపు 1కిలో మీటరు రోడ్డు కు ఏడాది క్రితం తారు…

మనస్థాపానికి గురై ధాన్యాన్ని తగలబెట్టిన రైతు

Spread the love

Spread the loveయాదాద్రి భువనగిరి జిల్లా మే.29, భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ బీబీనగర్ మండలం ముగ్ధుంపల్లి గ్రామానికి చెందిన రైతు ఏంజాల సత్యనారాయణ రెండు నెలలు అవుతున్న వడ్లు కొనుగోలు చేయకపోవడంతో మనస్థాపానికి గురై రైతు ఇబ్బంది పడి ధాన్యాన్ని…