Latest Story
లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్రభర్త లేని లోకంలో ఉండలేనుయాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలంబ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సంప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనంనిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్టవిజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలుప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండిఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలిటా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశందళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీదివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..

Today Update

మార్చి 6న భారతీయ జనతా పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు: రతన్ సింగ్

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, మార్చి 5 : మార్చి 6వ తేదీన ఉ. 11 గం.లకు “భారతీయ జనతా పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గ స్థాయి సమావేశము” మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు రోడ్డు వద్ద…

మాజీ ముఖ్యమంత్రి,టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును కలిసిన క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామి దాసు

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,మంగళగిరి,మార్చ్ 5: టిడిపి క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామిదాస్ మాజీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ను శనివారం మంగళగిరి లో టిడిపి సెంట్రల్ ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.…

గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ధీరవత్ శ్రీను నాయక్ ఏకగ్రీవంగా ఎన్నిక…

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 4 : మిర్యాలగూడ పట్టణంలోని మార్చి 1, 2 తేదీలలో జరిగిన తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలలో ధీరావత్ శ్రీను నాయక్ ను రాష్ట్ర…

గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యునిగా మాలోతు వినోద్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నిక..

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 4 : మిర్యాలగూడ పట్టణంలోని మార్చి 1, 2 తేదీలలో జరిగిన తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలలో మాలోతు వినోద్ నాయక్ ను రాష్ట్ర…

పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని

Spread the love

Spread the loveమల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి సముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ 03 మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలపై నిరసనగా మల్కాజిగిరి చౌరస్తాలో బి ఆర్ ఎస్ పార్టీ ధర్నా…

మనం నేలస్థ జాతులం కాదు, ఆత్మగౌరవంతో బ్రతికేవాళ్లం: బృందాకరత్

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 2 : మనం నేలస్థ జాతులం కాదని ఆత్మగౌరవంతో బ్రతికే వాళ్ళమని ఆదివాసి అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ నాయకులు, సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు,…

సింగరేణి జిఎం ను కలిసిన నేతకాని సంఘం నాయకులు.

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, మణుగూరు, మార్చి 2. సింగరేణి జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ ను గురువారం నాడు నేతకాని కుల సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించారు.…

ఘనంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం: తాతా మాధవి లత.

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్ ప్రతినిధి ,డి.శ్రీనివాస్ ,కరకగూడెం, మార్చి 2. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం, చిర్రమళ్ళ గ్రామంలో నియోజకవర్గ నాయకులు చందా మధు ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించడం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…

విద్యుత్ ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతాయి:బి టి పి ఎస్ జేఏసీ కన్వీనర్ శ్రీనివాసరెడ్డి.

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, మణుగూరు, మార్చి 2. పిఆర్సి అమలు చేయాలని విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న దశల వారి ఆందోళనలు కొనసాగుతాయని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ బి టి పి ఎస్…

అంగన్వాడీల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా,
ఆర్డీవో కార్యాలయం ఎదుట అంగన్వాడీల ధర్నా..

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 2 అంగన్వాడీల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా నని ఈ విషయంపై ఈరోజే ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకటి రంగారెడ్డి అన్నారు.…

ఐపిఎల్-2023 క్రికెట్ నిర్వహణకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు:

Spread the love

Spread the loveపటిష్టమైన భద్రతా ఏర్పాట్లు: ఆచ కొండ కమీషనర్ డి. ఎస్ చౌహాన్ ఐపిఎస్ మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ 02:తుపాకుల రమేష్ గురువారం త్వరలో ప్రారంభం కానున్న ఐ.పి. ఎల్ – 2023 క్రికెట్ నిర్వహణకు…

ఏ. బి.వి.పి)మల్కాజ్గిరి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం.

Spread the love

Spread the loveఏ.బీ.వీ.పీ నాయకులు ఇలాంటి చర్యని పునరావృతం కాకుండా ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ 02: తుపాకుల రమేష్ మల్కాజ్గిరి ఏ. బి.వి.పి శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో…

జలమండలి అధికారుల తో
కార్పొరేటర్ డివిజన్లో పర్యటన.

Spread the love

Spread the loveకార్పొరేటర్ ప్రేమ్ కుమార్ మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ 02 తుపాకుల రమేష్ ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ 139 పరిధిలోని బి‌. జె. ఆర్ నగర్ లో కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ జలమండలి అధికారులతో…

రాచకొండ కమిషనర్ డియస్ చౌహాన్ చేతుల మీదుగా భద్రత ఎక్స్ గ్రేషియా

Spread the love

Spread the loveమల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ 02:తుపాకుల రమేష్ గురువారం చనిపోయిన పోలీసు కుటుంబాలకు తొందరగా పెన్షన్ మరియు ఉద్యోగం వచ్చే విధంగా చూడాలని రాచకొండ సీపీ ఆదేశించారు. రాచకొండ కమినరేట్ పరిధిలో పనిచేస్తూ చనిపోయిన పోలీసు…

రూ.16 లక్షలు తో వెంకటాపురం డివిజన్లలో నూతన సి సి రోడ్డు

Spread the love

Spread the loveకార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ మల్కాజ్గిరి ఆల్వాల్ జన సముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ 02: తుపాకుల రమేష్ అల్వాల్ వెంకటాపురం న్యూ లైఫ్ గ్రామర్ స్కూల్ ఎదురుగా సిసి రోడ్డు రూ. 16 లక్షలు తో ఎమ్మెల్యే…

పోగొట్టుకున్న సెల్ ఫోన్ లను కనిపెట్టి బాధితులకు అందజేసిన వన్ టౌన్ పోలీస్ అధికారులు…

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజె, మార్చి 1: మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోఅంజలీదేవి మరియు సైదులు అనే ఇద్దరి సెల్ ఫోన్లు పోయినాయని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వగా…

విద్యార్థుల మృతులకు కారణమవుతున్న శ్రీ చైతన్య విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేసిన బీసీ సంక్షేమ సంఘం..

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, మార్చి 1: మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని ప్రయోజకుడు అవుతాడని భావించిన తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిల్చిన శ్రీ చైతన్య విద్యాసంస్థలను రద్దు చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో పిర్యాదు…

గుండెపోటు మల్కాజ్గిరి నివాసి మృతి

Spread the love

Spread the loveమల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ 01 మల్కాజిగిరి నివాసి మధుసూధన్ రెడ్డి నగర్ కు చెందిన శ్యామ్ యాదవ్ 38 సం.ల యువకుడు బ్యాడ్మెంటిన్ ఆడుతూ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. లాలాగుడ పోలీస్ స్టేషన్…

ఎన్ ఎం డి సి నాలా పనులను పరిశీలించడం జరిగింది

Spread the love

Spread the loveఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ 01 ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ 139 పరిధిలోని ఎన్ ఎం డి సి నాలా పనులను కార్పొరేటర్ వై…

ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమం

Spread the love

Spread the loveమల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ 01 ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమంచివరి రోజు వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని వినోభా నగర్ లో శక్తి కేంద్ర ఇంఛార్జి వి.సర్వేశ్ యాదవ్ గారి అధ్యక్షతన బూత్…