Latest Story
లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్రభర్త లేని లోకంలో ఉండలేనుయాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలంబ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సంప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనంనిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్టవిజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలుప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండిఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలిటా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశందళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీదివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..

Today Update

అఫ్జల్ ఖాన్ ను సన్మానించి న ఉద్యమ కళాకారుడు రవి గౌడ్

Spread the love

Spread the loveమల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా జన సముద్రం న్యూస్ మే 26 మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లానిరంతరం బిఆర్ఎస్ పార్టీ కోసం శ్రమించే అఫ్జల్ ఖాన్ కు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, ముందు ముందు మంచి నామినేటెడ్ పదవులు రావచ్చని…

అపాయింట్మెంట్ లేకపోతే ఎమ్మెల్యేలకు కూడా ప్రగతి భవన్ లోకి నో ఎంట్రీ..!!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, మే 26: ప్రజా ప్రభుత్వాలు పాలన సాగిస్తున్న వర్తమానంలోనూ.. రాజుల కాలంలో మాదిరి భారీ భవంతులు.. ఎత్తైన నిర్మాణాలు ఎందుకు? ప్రజల కు అందుబాటులో ఉండేలా సాదాసీదాగా ఎందుకు ఏర్పాటు చేయరు? చూసినంతనే వాటి గంభీరతతో…

స్పీకర్ పదవి అంటే భయపడుతున్న నాయకులు..ఏపి, తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాల్లో భయపెడుతున్న సెంటిమెంట్..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,మే 25: దేశంలో రాజకీయాలకు-సెంటిమెంటుకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. నాయకులు అయినా.. పార్టీలైనా సెంటిమెంటుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. అలానే సెంటిమెంటు చూసుకునే పదవులు ఇస్తారు.. చేపడతారు కూడా.ఇప్పుడు కర్ణాటకలో వెలుగు చూసిన ఒక ఉదంతం.. దేశవ్యాప్తంగా…

సీఎం జగన్ పర్యటనకు వెళ్తే..ఆ ప్రాంతంలో 5000 ఓట్లు పోయినట్టేనా..??

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,మే 25: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది. సరిగ్గా లెక్కలోకి తీసుకుంటే పది నెలలు. ఒకవేళ.. ఇప్పుడు జరుగుతున్న ప్రచారానికి తగ్గట్లు ముందస్తుకు వెళ్లేందుకు సీఎం జగన్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంటే.. ఆ…

వాట్సాప్ తో 42 లక్షలు పోగొట్టుకున్న సాప్ట్ వేర్ ఇంజినీర్.. వాట్సాప్ మెసేజ్ లతో జాగ్రత్త పడకపోతే మోసగాళ్ల వలలో పడటం ఖాయం

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,మే 25: స్మార్ట్ ఫోన్ అన్ లిమిటెడ్ డేటా వంటి సౌలభ్యాలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి వ్యక్తిగత భద్రత సన్నగిల్లుతోందని చెప్పవచ్చు. పెరిగిన సాంకేతికత వల్ల ఎన్ని లాభాలున్నాయే అంతకుమించిన నష్టాలు ఉన్నాయని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.…

విశాఖపట్నం లో రహస్యంగా కిడ్నీ అమ్మకాలు..కిడ్నీ అమ్మకాల పై బిబిసి సంచల కథనం

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, మే 24 కిడ్నీ అమ్ముకుంటే ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయని ఆశ పెట్టారు, నాకు భయమేసింది. ఆ తర్వాత నేను ఏడాది పాటు వేరే రాష్ట్రానికి పనికి వెళ్లిపోయాను. ఏడాది తర్వాత తిరిగి వచ్చిన నాకు ఎక్కువ…

కమ్మ..రెడ్డి..కాపు అంతా ఒక్కటే.. కొట్టుకోకుండా కలిసి ఉండలేరా..??

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, మే 24 : ఏపీ రాజకీయం అంతా సంకుల సమరంగా సాగుతోంది. ఉమ్మడి ఏపీ నుంచి అదే జరుగుతోంది. అయితే కమ్మ లేకపోతే రెడ్డి అన్నట్లుగా రాజకీయం విడిపోయింది. ఇపుడు కాపుల పక్షాన మరో పార్టీ…

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు : ఏసీపీ గణేష్

Spread the love

Spread the loveజనసముద్రంన్యూస్,ఖమ్మం,మే 23: నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ఖమ్మం టౌన్ ఏసీపీ పీవీ గణేష్ హెచ్చరించారు.పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆదేశాల మేరకు రైతులకు విక్రయించే విత్తనాలు, ఎరువులునాణ్యత ప్రమాణాలను పాటించేలా మంగళవారం…

ఎమ్మెల్యే లు వద్దు..సీఎం జగన్ ముద్దు..వైసీపీ లో 75 మంది ఎమ్మెల్యేల పై సొంత పార్టీ లోనే తీవ్ర వ్యతిరేకత..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,మే 23: ఏపీలో జగన్ కి ఆదరణ ఉంది. ఎందుకంటే ఆయనే బటన్ నొక్కి నగదు నేరుగా లబ్దిదారుల ఖాతాలో వేస్తారు కాబట్టి. ఏ తప్పు జరిగినా ఎమ్మెల్యేలనే ముందు పెట్టి అడుగుతారు ప్రజలు. సీఎం మాత్రం…

2.వేల నోట్ల డిపాజిట్లు 50 వేలు దాటితే పాన్ కార్డ్ తప్పనిసరి..1000 రూపాయల నోట్లు చలామణిలో కి తీసుకురాం : ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, మే 22: రూ.2 వేల నోటును చలామణిలో నుంచి తప్పిస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొద్ది రోజుల క్రితం సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2…

బెంగుళూరు భారీ వర్షాల లో చిక్కుకుని ఏపికి చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, మే 22: వేసవి సెలవులు కావడంతో కుటుంబసభ్యులతో కలిసి బెంగళూరు నగర పర్యటనకు వెళ్లిన ఏపీకి చెందిన యువ టెకీ అండర్పాస్ నీటిలో చిక్కుకుని అసువులు బాసింది. కృష్ణా జిల్లా తేలప్రోలుకు చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగి…

ఘనంగా నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు…హైదరాబాద్ శివారులో 100 అడుగుల విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, మే 22: తెలుగు వారి ఇలవేల్పు తెరవేల్పు.. తెలుగింటి అన్నగారు నందమూరి తారకరామారావు. ఆయన శత జయంతి వేడుకలను ఊరూ వాడా ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు నూతన రూపును ఇచ్చి..…

వైఎస్ షర్మిల ను కాంగ్రెస్ గూటికి చేర్చనున్న డీకే శివకుమార్..!!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, మే 21: వైఎస్ షర్మిల దివంగత నేత ముద్దుల తనయ ఏపీ ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ చెల్లెమ్మ. ఆమె రాజకీయాల్లో ఉన్నారు. ఒక పార్టీని పెట్టి మరీ రెండెళ్ళుగా తెలంగాణాలో కలియ తిరుగుతున్నారు. షర్మిల…

పేలుతున్న సాప్ట్ వేర్ బుడగ…నాలుగు నెలల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఔట్

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, మే 21: సూటూ బూటూ ధరించి.. కారులో వెళ్లి.. కాలర్ నలగకుండా చేసే టెక్ ఉద్యోగం.. చేతి నిండా సొమ్ము కురిసే హైటెక్ ఉద్యోగం .. ఇప్పుడు పెను సంక్షోభంలో చిక్కుకుంది. ఈ ఏడాది ఇప్పటి…

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కొంటానంటూ కేంద్ర ప్రభుత్వానికి కే ఏ పాల్ ఆఫర్..!!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, మే 21: స్టీల్ ప్లాంట్ లక్షల కోట్ల కర్మాగారం. అయితే అది ఇబ్బందులో ఉంది. అందులో కొన్ని విభాగాలను నడిపేందు కు ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగలో కొనసాగించాలని…

జగనన్న ఇళ్లను ప్రారంభించాలి, ఎంపిడిఓ రాజ్య లక్ష్మి

Spread the love

Spread the loveపుల్లల చెరువు,మే 19 జనసముద్రం న్యూస్:మండలకేంద్రమైన పుల్లల చెరువులో జగనన్న ఇళ్లను వెంటనే ప్రారంభించాలని ఎంపిడివో రాజ్యలక్ష్మి అన్నారు. స్థానిక ఎంపిడివో కార్యాలయంలో జగనన్న లేఅవుట్1,2 లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎంపిడివో రాజ్యలక్ష్మి మాట్లాడుతూ,…

ప్రమాద బాధితునికి 10 వేలు ఆర్థిక సాయం చేసిన భూమిరెడ్డి పెద్దిరెడ్డి

Spread the love

Spread the loveఅనంతపురం జిల్లా, రాప్తాడు మండలం, జనసముద్రం న్యూస్, మే18: రాప్తాడు మండలం ప్రసన్నాయిపల్లి గ్రామంలో నివాసముంటున్న ఎలక్ట్రిషన్ గోవిందు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న భూమిరెడ్డి పెద్దిరెడ్డి రూ 10…

కర్ణాటక కాంగ్రెస్ విజయం తో తెలంగాణలో మారిన పొలిటికల్ సీన్..!!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,మే 16: కర్నాటక ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణా రాజకీయాల్లో గొప్ప మార్పు కనిపిస్తోంది. కాంగ్రెస్ మీద పొలిటికల్ ఫోకస్ కూడా పెరిగింది. కాంగ్రెస్ సీటు ఇస్తామంటే వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉన్నారని అంటున్నారు. ఇక సీనియర్…

ఒంటరితనం అత్యంత ప్రమాదకరం..!!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, మే 16: అల్కహాల్ ఎక్కువగా తాగేవారు.. ఊబకాయంతో బాధపడేవారు.. విపరీతంగా సిగరెట్లు తాగేవారు.. వీరి ఆయుష్షు త్వరగా తగ్గుతుందని త్వరగా వ్యాధుల బారిన పడుతుంటారని చాలా మంది అనుకుంటారు. కానీ వీరందరినీ మించి తొందరగా వ్యాధులకు…

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

Spread the love

Spread the loveఅనంతపురం జిల్లా,రాప్తాడు మండలం, ప్రసన్నాయపల్లి, జనసముద్రం న్యూస్,మే14:ఆదివారం రామ భక్త హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జిల్లాలోని పలు గ్రామాల్లో ఆంజనేయ స్వామి దేవాలయాలో హనుమాన్ జయంతి వేడుకలను జరుపుకున్నారు. ప్రసన్నాయిపల్లి గ్రామంలో లోని అభయాంజనేయ దేవాలయంలో అర్చకులు నిర్మాల్యము…