Latest Story
లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్రభర్త లేని లోకంలో ఉండలేనుయాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలంబ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సంప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనంనిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్టవిజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలుప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండిఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలిటా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశందళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీదివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..

Today Update

ఈ సారి రెడ్డిలకు టిక్కెట్లు ఇవ్వకపోతే జగన్ కు కూడా ఓటు వేయం..వైసీపీని దెబ్బెయనున్న సోషల్ రాజకీయం..??

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్ జూన్ 7: ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ కి ఈసారి సొంత సామాజికవర్గం నుంచే ఎదురు దెబ్బ తగిలేలా ఉంది అని అంటున్నారు. జగన్ సామాజిక న్యాయం అనుకుంటూ 2019…

ఆస్తులు బలవంతంగా రాయించుకున్నారు అంటూ వైసీపీ ఎంపీ పై న్యాయ పోరాటానికి దిగిన సొంత వదిన

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,జూన్ 06: వైసీపీ ఎంపీ మీద సొంత వదిన ఫిర్యాదు చేసింది. అది స్పందన కార్యక్రమం లో చోటు చేసుకోవడం సంచలనం అవుతోంది ఆ వైసీపీ ఎంపీ ఎవరో కాదు కాకినాడ లోక్ సభ సభ్యురాలు వంగా…

దేశంలో అత్యున్నత విద్యాసంస్థల ర్యాంకింగ్ ప్రకటించిన కేంద్ర విద్యా శాఖ మంత్రి..10 స్థానంలో హైదరాబాద్ హెచ్ సి యూ..ఇంజనీరింగ్ లో 9 వ స్థానంలో హైదరాబాద్ ఐఐటీ

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, జూన్ 05 : దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్ వరుసగా ఐదో ఏడాది కూడా మొదటిస్థానం సంపాదించింది.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) జాబితాను…

ఏపిని బాగు చేయటం కేసిఆర్ వల్ల మాత్రమే అవుతుంది..ఏపి రాజకీయాలపై మంత్రి మల్లా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, జూన్ 05 : మంత్రి మల్లారెడ్డి. పెద్ద నోరు వేసుకుని తెలంగాణా రాష్ట్రంలోని విపక్షాల మీద బాగానే ఏసుకుంటారు. అది వారి రాజకీయం. ఏదో ఒకటి అనడం నాలుగు తినడం ఓకే. కానీ ఏపీ మీద…

దగ్గు,జ్వరాలు,జనరల్ ఇన్ఫెక్షన్స్ కు ఉపయోగించే 14 రకాల టాబ్లెట్స్ ను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,జూన్ 4: సంచలన నిర్ణయాన్ని తీసుకుంది భారత ప్రభుత్వం. దేశీయంగా అందుబాటులో ఉన్న 14 రకాల ఔషధాల్నిబ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పద్నాలుగు మెడిసిన్స్ జనరల్ ఇన్ఫెక్షన్లు.. దగ్గు.. జ్వరానికి ఉపయోగించే మెడిసిన్స్ కావటం గమనార్హం.…

ఫుట్ బాల్ టోర్నమెంట్, బాస్కెట్ బాల్ టోర్నమెంట్, క్రికెట్ టోర్నమెంట్స్ లా సెక్స్ టోర్నమెంట్ ప్రారంభం,ప్రత్యక్ష ప్రసారం కూడా..!!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,జూన్ 4: ప్రపంచం ముందుకు దూసుకుపోతుంది! అవును… సెక్స్ ను ఒక క్రీడగా పరిగణిస్తూ ట్రోర్నమెంట్ లు నిర్వహించే స్థాయిలో ముందుకు వెళ్లిపోతోంది! అంతేకాదు.. ఆ టోర్నమెంట్ ను ఇంటర్నెట్ లో ప్రత్యక్ష ప్రసారం చేసే స్థాయి…

రైతు దినోత్సవం వేడుకలు

Spread the love

Spread the loveమేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాజన సముద్రం న్యూస్ జూన్ 03 శనివారం శామీర్ పేట లో రైతు దినోత్సవం ఘనంగా జరిగింది. రైతు దినోత్సవం సందర్భంగా మంత్రి మల్లారెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం ఇన్చార్జి చామ కూర మహేందర్ రెడ్డి లు…

నేతకాని సంఘం ఆధ్వర్యంలో దశదినకర్మలకు ఆర్థిక సహాయం.

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్ ప్రతినిధి ,డి.శ్రీనివాస్ ,పినపాక, జూన్ 3. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, జగ్గారం గ్రామంలో దుర్గం సమ్మక్క భర్త నారాయణ బ్రెయిన్ ట్యూమర్ తో గత కొంతకాలంగా బాధపడుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న…

గుర్తు తెలియని అమ్మాయి నుంచి వాట్సప్ వీడియో కాల్.. స్వీట్‌గా మాట్లాడుతోంటే అడిగిందల్లా చేశాడు..

Spread the love

Spread the loveబెంగళూరు: ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు మన పనిని చాలా రకాలుగా సులభతరం చేశాయి. కానీ సరిగ్గా నిర్వహించకపోతే మనం భారీగానే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎలాగంటే అన్ లిమిటెడ్ ఫోన్ కాల్స్, అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ కారణంగా మనం…

తెలంగాణ రాష్ట్ర గోట్ అండ్ ఫిప్ చైర్మన్ దూది మెట్ల బాల్ రాజ్ యాదవ్

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్ ప్రతినిధి మే 31 :తుపాకుల రమేష్ బుధవారం శామీర్ పేట లో ని కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ నూతన గృహానికి తెలంగాణ రాష్ట్ర గోట్ అండ్…

చంద్రబాబు కు భద్రత తగ్గించమని కేంద్ర హోం శాఖ కు లేఖ రాస్తానన్న స్పీకర్ తమ్మినేని ఫ్రస్ట్రేషన్ తో వైసీపీ కి డామేజ్..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, మే 31: వైసీపీ సీనియర్ నేత స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీకి ప్లస్ అవుతున్నారా లేక మైనస్ గా మారుతున్నారా అన్న చర్చ పార్టీలో సాగుతోంది. ఏడు పదులకు చేరువ అవుతున్న ఈ నాయకుడు తెలుగుదేశం…

యువత చదువు, క్రీడలపై దృష్టి పెట్టాలి:ధనసరి సూర్య.

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్ ,పినపాక, మే 30. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, తోగ్గూడెం పంచాయితీ లోని యువత కి పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యువనేత దనసరి సూర్య, సోషల్ మీడియా…

హరిప్రసాద్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలసిన ప్రజా స్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక ప్రతినిదులు

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్,30మే,అనంతపురం.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ హరిప్రసాద్ రెడ్డిగారిని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు రెవెన్యూ భవనం లో ప్రజా స్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక సభ్యులు కలిసి పుష్ప గుచ్చం ఇచ్చారు. తాము…

రైల్ విహార్ కాలనీలో సమస్యలపై కార్పొరేటర్ పర్యటన

Spread the love

Spread the loveమల్కాజ్గిరి కాప్రా జన సముద్రం న్యూస్ మే 30 చర్లపల్లి డివిజన్ పరిధిలోని రైల్వేహార్ కాలనీలో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు అధికారులతో కలిసి మార్నింగ్ చేశారు. ఈ సందర్భంగా…

రామోజీరావు కు షాక్ ఇచ్చిన సీఎం జగన్.. మార్గదర్శి కేసులో ఆస్తులు అటాచ్ చేసిన సీఐడీ

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, మే 30 : మీడియా మొఘల్  దేశంలో ప్రముఖ వ్యాపార దిగ్గజం అయిన ఈనాడు రామోజీరావు ఆస్తులను ఏపీ సీఐడీ అటాచ్ చేసింది. మార్గదర్శి కేసుకు సంబంధించి ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.  మార్గదర్శి కేసుని…

ఆన్ లైన్ ఔషధాల అమ్మకాల పై నిషేదం విదించనున్న కేంద్ర ప్రభుత్వం..??

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,మే 28 ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆన్లైన్ గుప్పిట్లో కి వెళ్లిపోయింది. మంచి నీళ్ల నుంచి తినే ఆహారం వరకు.. కూర్చున్న చోటకు చిటికెలో తెప్పించుకునే సౌకర్యాలు వచ్చేశాయి.  ఆన్లైన్ లో ఆర్డర్ ఇవ్వడం ద్వారా.. అనేక…

మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ లో 13 లక్షలు పోగొట్టుకున్న లేడీ డాక్టర్..!!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,మే 28: సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని అపరిచితులను నమ్మకూడదని పోలీసులు ఎంతలా చెప్పినా ఎక్కడో ఓ దగ్గర ఎవరో ఒక్కరు మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఓ వైద్యురాలు…

వివేకా హత్య కేసులో సీఎం జగన్ పేరు కౌంటర్ పిటీషన్ లో దాఖలు చేసి షాక్ ఇచ్చిన సీబీఐ

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,మే 27 : ఏపీలో గత నాలుగేళ్ళుగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్ కి ముడిపెట్టి వార్తా కధనాలు వందల్లోనే వచ్చాయి. అలాగే కొన్ని మీడియా సంస్థలు కూడా ఆ హత్య…

అంగరంగ వైభవంగా మిర్యాలగూడ పట్టణ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం..

Spread the love

Spread the loveనియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల ప్రారంభోత్సవానికి విచ్చేసిన హరీష్ రావు, జగదీష్ రెడ్డి,…. దామరచర్ల పవర్ ప్లాంట్ లో అక్కడ లోకల్ వారికి ఉద్యోగాలు కల్పించాలి.. మిర్యాలగూడ ను జిల్లాగా ఏర్పాటు చేయాలన్న భాస్కర్ రావు ,…

మహానాడు పండుగకు సర్వం సిద్దం
చంద్ర దండు ప్రకాష్ నాయుడు

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్,26మే,అనంతపురం.తెలుగుదేశం పార్టీ పసుపు పండుగకు వేదిక ఖరారైయింది. ప్రతీ ఏటా ఘనంగా నిర్వహించే మహానాడును ఈ సారి రాజమండ్రి వేదికగా మే27, 28 తేదీల్లో నిర్వహించాలని తెలుస్తోంది. అయితే.. ప్రతి ఏడాది మూడు రోజులు నిర్వహించే…