Latest Story
లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్రభర్త లేని లోకంలో ఉండలేనుయాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలంబ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సంప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనంనిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్టవిజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలుప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండిఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలిటా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశందళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీదివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..

Today Update

అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో విరివిగా మొక్కలు నాటాలి అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి:జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్

Spread the love

Spread the love అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో విరివిగా మొక్కలు నాటాలి అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు.మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని మిని కాన్ఫరెన్స్ హాల్ నందు అటవీశాఖ,ఎన్ హెచ్ ఎ,ఆర్ అండ్ బి,పంచాయతీరాజ్ శాఖ,వివిధ…

ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా సంయుక్త కలెక్టర్ అభిషేక్ కుమార్

Spread the love

Spread the love ధర్మ వరం,జన సముద్రం న్యూస్,ఏప్రిల్,30: ఎలక్ట్రానికి ఓటింగ్ మిషన్ల గోడౌన్ ను జిల్లా సంయుక్త కలెక్టర్ అభిషేక్ కుమార్ తనిఖీ చేశారు.మంగళవారం ధర్మవరం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఉన్న ఈవిఎం యంత్రాలు,వివిప్యాట్ లు భధ్రపరిచిన…

నాటు సారా పై ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడులు

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్ కుకునూర్:ఏప్రిల్ 30 29.04. 20 25వ తేదీ డిప్యూటీకమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ మరియు అసిస్టెంట్ కమీషనర్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ , ఏలూరు వారి సంయుక్త ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం సర్కిల్ పరిధిలో గల…

అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జనరల్ సెక్రెటరీగా కుమ్మెత రాజశేఖర్ రెడ్డి నియామకం

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్ ఏప్రిల్ 29( గుత్తి ) అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుత్తి పట్టణం తాడపత్రి రోడ్డుకు చెందిన కుమ్మెత రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా యువజన విభాగం జనరల్ సెక్రెటరీగా…

పేదల పట్టా భూములను కబ్జా చేస్తున్న కొడిమి టీడీపీ నాయకులు

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్, కొడిమి ఏప్రిల్ 29: కొడిమి గ్రామం లో తెలుగదేశం నాయకులు కబ్జాల పర్వం మొదలు పెట్టారు, అది తెలుగుదేశం కార్యకర్తల స్థలాల పైనే కన్నేసి బెదిరింపుల కు పాల్పడుతున్నారు, వినక పోతే భౌతిక దాడులకు…

చిన్న వెంకన్న ఆలయంలో శానిటరీ సిబ్బంది తీరుని ప్రశ్నించేవారే లేరా!

Spread the love

Spread the love జన సముద్రం న్యూస్ ఏలూరు జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 29ద్వారకా తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు, వచ్చే భక్తులకు పారిశుద్ధ్యం కరువు! ఈ…

స.హా. చట్టం దరఖాస్తు పై స్పందించని రాఘవపూర్ పంచాయతీ కార్యదర్శి తూముల రవిపెద్దపల్లి ఎంపీడీవో కు అప్పీలుస.హ. చట్టం కార్యకర్త సోషల్ వర్కర్ బొబ్బిలి సత్యనారాయణ

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్ : ఏప్రిల్ 29 (పెద్దపల్లి జిల్లా ఇంచార్జ్ ) పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ గ్రామానికి చెందిన స.హ.చట్టం కార్యకర్త , సోషల్ వర్కర్ బొబ్బిలి సత్యనారాయణ తాను గ్రామంలోని అక్రమ కట్టడాల పై సమాచార…

ముఖ్యమంత్రి సహాయనిది 183500 రూపాయల చెక్కులను అందచేత

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్ కూకట్పల్లి ప్రతినిధి ఏప్రిల్ 29 కూకట్పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్ కి చెందిన తుక్కి శెట్టి.యోగేశ్వర్ కి 60,000/- రూపాయల చెక్కు, మరియు బాలనగర్ కి చెందిన వెంకటాద్రి.రాజేశ్వరి కి 32,500/- రూపాయల చెక్కు మరియు అల్లాపూర్…

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పరిశీలించిన మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్

Spread the love

Spread the loveమేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (ఏప్రిల్.29)జనసముద్రం న్యూస్ ఘట్కేసర్ మున్సిపల్ 15వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పరిశీలించిన ఘట్కేసర్ మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్.ఈ సందర్భంగా మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని…

పది ఏండ్ల తరువాత రైతుల కళ్ళలో సంతోషం

Spread the love

Spread the love — మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని నిర్మల జన సముద్రం న్యూస్ కోహెడ ఏప్రిల్ 29: (కోహెడ ప్రసాదరావు10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల రైతుల్లో ఆనందం వెళ్లి విరుస్తుందని కోహెడ మార్కెట్…

ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రోడ్ ఎక్కిన రైతులు

Spread the love

Spread the loveయాదాద్రి భువనగిరి జిల్లా (ఏప్రిల్.29)జనసముద్రం న్యూస్ వలిగొండ మండలంలోని లోతుకుంట గ్రామానికి చెందిన రైతులు తమ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి 15 రోజులు అవుతున్న,నేటికీ ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు.వలిగొండ…

రైతులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన పిఎసిఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి

Spread the love

Spread the loveయాదాద్రి భువనగిరి జిల్లా (ఏప్రిల్.29)జనసముద్రం న్యూస్ బీబీనగర్ మండలం నెమరగోముల పిపిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి,రైతులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసిన పిఎసిఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రెడ్డి.ఈ సందర్భంగా రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రంలో సదుపాయాలను…

ఎమ్మెల్యే సత్యం ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలి

Spread the love

Spread the love యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐసీసీ సెక్రెటరీ విశ్వనాథన్ చొప్పదండి(జనసముద్రం న్యూస్):చొప్పదండి మండల కేంద్రంలో శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపు… జై భీమ్…. జై సంవిధాన్.. రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించారు. ఇట్టి…

ధాన్యం కొనుగోలు, కేంద్రాల నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

Spread the love

Spread the love మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ ఏప్రిల్ 29 మహబూబాబాద్ జిల్లా జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) కే.వీరబ్రహ్మచారి, వ్యవసాయ శాఖ, సహకార శాఖ, ఐకెపి, పౌరసరఫరాల శాఖ, గిరిజన…

మానవత్వం చాటుకున్న బోనకల్ మాజీ వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్

Spread the love

Spread the love మతిస్థిమితం లేని వృద్దురాలను వృద్ధాశ్రమంకు తరలించిన గుగులోతు రమేష్ తన జీవితాన్నే ప్రజా సేవకు అంకితం చేసిన గుగులోతు రమేష్ బోనకల్, మధిర నియోజకవర్గం, ఖమ్మం జిల్లా, జనసముద్రం న్యూస్, ఏప్రిల్ 29 :- గత 15…

రాజగోపురం శంకుస్థాపన మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనండి : దేవాలయ కమిటీ పిలుపు

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్, ఏప్రిల్ 29, బాలాజీ నగర్, పీఏ పల్లి మండలం; స్వస్తిశ్రీ చాంద్రమానేన విశ్వావసు నామ సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ 30.4.2025 బుధవారం రోజున ఉదయం 7 గంటల 24 నిమిషాలకు రోహిణి నక్షత్ర…

రోడ్డు అంచుకు వొస్తే ప్రమాదం బారిన పడినట్లే

Spread the love

Spread the loveఇబ్బంది పడుతున్న ద్విచక్ర వాహనదారులు జనసముద్రం న్యూస్,కాన్వెంట్ జంక్షన్, జ్ఞానపురం,విశాఖపట్నం, ఏప్రిల్29 కాన్వెంట్ జంక్షన్ నుంచి పూర్ణ మార్కెట్ కి వెళ్ళే రహదారిలో కాన్వెంట్ జంక్షన్ మున్సిపల్ పంపు హౌస్ పక్కన ఉన్న గెడ్డ పైన ఉన్న రోడ్డు…

పొలాలకు వెళ్లేందుకు దారి చూపండి.. “కలెక్టర్ సారూ”..!!

Spread the love

Spread the love అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ ఏప్రిల్ 28 జనసముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా కలెక్టర్ సార్..!! మాపై కరుణ చూపండి… రాజంపేట మండల కేంద్రంలోని కూచివారి పల్లిలో ఉన్నటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొంత…

ఏపీ లో రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్

Spread the love

Spread the love జనసముద్రంన్యూస్, ఏప్రిల్ 29 అమరావతి; ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యమిస్తూ పేదలకు పోషక విలువలతో కూడిన కందిపప్పు, తృణధాన్యాలను ఏపీ ప్రభుత్వం ఇవ్వనుంది. 2025 జూన్ నుంచి రేషన్ షాపుల్లో సరుకులతో పాటు సబ్సిడీ పై కేజీ…

చిన్న వెంకన్న ఆలయంలో శానిటరీ సిబ్బంది తీరుని ప్రశ్నించేవారే లేరా!

Spread the love

Spread the loveమద్యం మత్తులో సిబ్బంది జన సముద్రం న్యూస్ ఏలూరు జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 29ద్వారకా తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు, వచ్చే భక్తులకు పారిశుద్ధ్యం…