Latest Story
లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్రభర్త లేని లోకంలో ఉండలేనుయాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలంబ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సంప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనంనిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్టవిజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలుప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండిఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలిటా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశందళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీదివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..

Today Update

కలెక్టర్ కార్యాలయం లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిన మహిళ…

Spread the love

Spread the love పల్నాడు బ్యూరో జనసముద్రం న్యూస్ (గుంటూరు), మే 20. స్వర్ణాంధ్ర నగర్ కు చెందిన బుజ్జి అనే మహిళ తనకు అన్యాయం జరుగుతుందని కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎలుకల మందు తాగి ఆత్మహత్య…

షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం ప్రకటించాలి ఆదివాసీ జేఏసీ మండల కార్యదర్శి కాకా సీతరామయ్య

Spread the love

Spread the love జన సముద్రం న్యూస్ తేది 20అల్లూరి సీతారామరాజు జిల్లా,చింతూరు ఐటీడీఏ ఎదురుగా 5 వ ఈరోజు దీక్షలు కు(టీ.ఏ.సి) ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసి తీర్మానం చేసి షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం చేయాలని…

గ్రామీణ బ్యాంకులు విలీనం

Spread the love

Spread the love మే 1 నుంచి అమలు పల్నాడు జిల్లాతో సహా కొత్త శకం ఆరంభం… జనసముద్రంన్యూస్, మాచర్ల , మే 1; ఏపీలో గ్రామీణ బ్యాంకింగ్ రంగంలో చారిత్రాత్మక మార్పు సంభవించింది. రాష్ట్రంలోని నాలుగు ప్రముఖ గ్రామీణ బ్యాంకులైన…

ఎమ్మెల్యే కొమరం కనకయ్య గారు చొరవతో తొలగిన కరెంటు ఇబ్బందులు…

Spread the love

Spread the loveకామేపల్లి జనసముద్రం:మండలంలోనిసాతానిగూడెంలోగ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కు కరెంట్ కష్టాలు తీరాయి. ఎక్కువ లోడు కారణంగా కామేపల్లిమండలంలోని సాతానిగూడెంలో నిత్యం కరెంట్ కోతలు ఏర్పడుతుండగా.. విషయాన్ని స్థానికులు కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే కొమరం కనకయ్య గారు…

ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో పేలుడు ఘటనలో ముగ్గురు మృతి

Spread the love

Spread the loveయాదాద్రి భువనగిరి జిల్లా జనసముద్రం న్యూస్ మోటకొండూర్ మండలం ప్రీమియర్ ఎక్స్క్లూజివ్ కంపెనీలో పేలుడు ఘటనలో ముగ్గురు మృతి చెందారు.ఈ ప్రమాదంలో ముగ్గురు మృతుల వివరాలు:(1).గుమ్మగుoట్ల సందీప్ మోటకొండూరు మండలం గ్రామం కాటేపల్లి,(2).చెందోజు దేవి చరణ్ మండలం.గ్రామం మోటకొండూర్,(3).కల్వల…

పకడ్బందీ వ్యూహంతో అత్యుత్తమ విద్యా ఫలితాలు

Spread the love

Spread the love మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జనసముద్రం న్యూస్ మహబూబాబాద్ జిల్లాపాఠశాలలు,వసతి గృహాలు అన్ని విద్య సంస్థలకు జిల్లా అధికారులను ప్రత్యేకంగా నియమించి క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణజిల్లాలో (162) పాఠశాలలలో 100% ఉత్తీర్ణత జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఆండ్రూ…

పిల్లలు ఆత్మవిశ్వాసం మానసిక విశ్వాసం పెంపొందించడానికి ఆటలతో క్రికెట్ బాల్స్ అండ్ కిట్ అందజేత..

Spread the love

Spread the love జన సముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా __ భువనగిరి లో బి ఆర్ ఎస్ రాజ్యసభ సభ్యుడువద్దిరాజు రవిచంద్ర, భువనగిరి పట్టణంలో విద్యానగర్ కాలనీ ఒక ప్రైవేట్ కార్యక్రమానికి విచ్చేసారు, ఆ సందర్భంలో అక్కడ రోడ్…

ప్రీమియం ఎక్స్ప్లోరింగ్ లో పేలుడు ఘటన సందర్శించిన విప్ బీర్ల ఎంపీ చామల

Spread the love

Spread the love జన సముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా __యాదాద్రి భువనగిరి జిల్లా మోట కొండూరు మండలం కాటేపల్లి లో ఉన్న ప్రీమియర్ ఎక్ష్ప్రెస్స్ కంపెనీలో పేలుడు జరిగినటువంటి ప్రదేశాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి…

శిరిగిరిపాడులో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరువర్గాలు ఘర్షణ

Spread the love

Spread the love జనసముద్రంన్యూస్, ,శిరిగిరిపాడు; పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని శిరిగిరిపాడులో ఒకే సామాజిక వర్గంలోని ఇరువర్గాలు హైవేపై బుధవారం పరస్పరం కర్రలు, రాళ్ళతో దాడులకు దిగాయి. ఈ ఇరువర్గాల దాడి లో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను…

ద్విచక్ర వాహనం,కారు ఢీ – ఒకరు మృతి

Spread the love

Spread the love చిన్నమండెం జనసముద్రం న్యూస్ : అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం లోని మల్లూరు క్రాస్ వద్ద ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం మరియు కారు ఎదురెదురుగా ఢీ కొన్నాయి.ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న చిన్నమండెం కి చెందిన…

దవీ విరమణ పొందిన ఏ ఎస్ ఐ ను సన్మానించి, అత్మీయ వీడ్కోలు పలికిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్

Spread the love

Spread the love పల్నాడు బ్యూరో జన సముద్రం న్యూస్, . పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించిన జిల్లా ఎస్పీ పోలీసు శాఖలో చేరి గత 32 సంవత్సరాల కాలం పాటు విశేష సేవలు అందించి…

బ్రహ్మన్న పుత్రుడుకి బ్రహ్మరథం పట్టిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు

Spread the love

Spread the love అట్టహాసంగా యువ నాయకుడు గౌతమ్ రెడ్డి జన్మదిన వేడుకలు..! భారీ బైక్ ర్యాలీతో యువత వేడుకలు..! జనసముద్రంన్యూస్, , మాచర్ల : మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి తనయుడు, టిడిపి యువ నాయకులు జూలకంటి గౌతమ్…

జాతీయ రోడ్డు విస్తరణ వలన అదనంగా సేకరించిన భూమి కోల్పోయిన రైతులకునష్టపరిహారం త్వరితగతిన రైతులు కు అందజేయాలి:జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్

Spread the love

Spread the love పుట్టపర్తి,జన సముద్రం న్యూస్,ఏప్రిల్ 30 :- జిల్లాలో పెండింగ్ లో ఉన్న భూసేకరణ పనులను వెంటనే వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్ లో ని మినీ కాన్ఫరెన్స్ హాల్…

భూభారతి చట్టం ద్వారా రైతుల సమస్యలు పరిష్కారం

Spread the love

Spread the love రాష్ట్రంలో 10,954 గ్రామాల్లో జూన్ 2 నుండి ఆగస్టు 15 వరకురెవెన్యూ సదస్సులు భూ భారతి చట్టం రూపకర్త రాష్ట్ర అగ్రికల్చర్ రైతు కమిషన్ డైరెక్టర్ సునీల్ వెల్లడి కామేపల్లి జనసముద్రం :రాష్ట్రంలో భూ భారతి చట్టం…

రోడ్డుపై విరిగిపడిన చెట్లు: తొలగించిన భీమారం ఎస్సై కే శ్వేత

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్ భీమారం : మంచిర్యాల-చెన్నూరు ప్రధాన రహదారి పై బుధవారం సాయంత్రం వీచినా గాలులకు చెట్లు రోడ్డుపై పడడంతో భీమారం ఎస్సై కే శ్వేత జెసిబి వాహనంతో చెట్లను రోడ్డుపై నుంచి తొలగించారు, భీమారం ఎస్సై…

శామీర్ పేట పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు

Spread the love

Spread the love లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై పరశురాంమేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (ఏప్రిల్30)జనసముద్రం న్యూస్ శామీర్ పేట్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోమవారం రోజున దాడులు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏసీబీ డిఎస్పి శ్రీధర్ వివరాలను మీడియాతో…

స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్, ద్వారా గ్రామీణ, విద్యా సంస్థలలో, మరుగుదొడ్లు నిర్మించాలి*

Spread the love

Spread the love జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ ఏప్రిల్ 30 మహబూబాబాద్ జిల్లాస్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్, ద్వారా గ్రామీణ, విద్యా సంస్థలలో, మరుగుదొడ్లు నిర్మించాలన్నారు, జిల్లా…

కాంగ్రెస్ అగ్ర నేతరాహుల్ గాంధీ ప్రారంభించిన విశాకా ఇండస్ట్రీస్ యొక్క ఆటమ్ సోలార్ రూఫ్ – ఆటమ్ చార్జింగ్ స్టేషన్లు మరియు ఆటమ్ ఈ-బైక్ ప్రారంభం

Spread the love

Spread the love జన సముద్రం న్యూస్ జైపూర్ఏప్రిల్ 30:పునరుత్పాదక ఇంధన రంగాన్ని పురోగమింపజేసే దిశగా, శ్రీ రాహుల్ గాంధీ నేడు రాయ్‌బరేలీలో విశాకా ఇండస్ట్రీస్ రూపొందించిన ఆటమ్ సోలార్ రూఫ్ను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం భారతదేశంలో పునరుత్పాదక ఇంధన…

ధాన్యం కొనుగోలులో ఆలస్యం.. అయోమయంతో రైతులు

Spread the love

Spread the love — వర్ష సూచనల తో ఆందోళనలో రైతులు జనసముద్రం న్యూస్, కోహెడ, ఏప్రిల్ 30: (కోహెడ ప్రసాదరావు) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వరి ధాన్యం కొనుగోలు సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో నత్తనడకన కొనసాగుతుండడంతో రైతుల…

తహసీల్దార్ గారు నా స్థలాన్ని నాకు ఇప్పించండి…!

Spread the love

Spread the love జనసేనా పార్టీ కార్యకర్త ఆలం వెంకటయ్య…! అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ ఏప్రిల్ 30 జన సముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా, రాజంపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద నేడు మంగళవారం ఆలం వెంకటయ్య తహసీల్దార్ పీర్ మునిష…