Latest Story
లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్రభర్త లేని లోకంలో ఉండలేనుయాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలంబ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సంప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనంనిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్టవిజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలుప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండిఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలిటా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశందళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీదివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..

Today Update

వేములవాడ రాజన్న ఆలయం మూసివేతపై తప్పుడు ప్రచారం – ఖండించిన అధికారులు

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్ కరీంనగర్ జిల్లా రిపోర్టర్ మే 31

చర్లపల్లి రైల్వే స్టేషన్ ను సందర్శించిన ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సుచరిత

Spread the love

Spread the loveమేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (మే.31)జనసముద్రం న్యూస్ చర్లపల్లి రైల్వే ప్రయాణికుల రవాణా సౌకర్యార్థం నడుస్తున్న బస్సుల వివరాలను సమీక్షించేందుకు గాను ఆర్టీసీ సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ సూచరిత శుక్రవారం రోజున చర్లపల్లి రైల్వే స్టేషన్ ను సందర్శించి…

మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి 10లక్షల విరాళం అందజేత

Spread the love

Spread the love ముఖ్యమంత్రి చంద్రబాబు కు రూ.10 లక్షల చెక్ అందజేత పుట్టపర్తి,జన సముద్రం న్యూస్,మే 31:- పుట్టపర్తి నియోజవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలుగుదేశం పార్టీకి తన వంతు విరాళంగా 10 లక్షల రూపాయల చెక్కును పార్టీ…

ఆంధ్రులకు శాశ్వత రాజధాని కావాలి – ఐదేళ్లకో కొత్త రాజధాని మాకొద్దు! …. జూలకంటి వెంకట పుల్లారెడ్డి, దుర్గెంపూడి నరేంద్ర రెడ్డి

Spread the love

Spread the loveజనసముద్రంన్యూస్, మే 31, వెల్దుర్తి ; ముగ్గురు నాయకులు కలిసి ఆంధ్రులకు ఒక స్థిరమైన, శాశ్వత రాజధానిని ఏర్పాటు చేయండి. ఐదేళ్లకు ఒకసారి మారే రాజధాని మాకు అవసరం లేదు. ప్రజలను ప్రయోగాల కోసమే అనుకోవడం మానేయండి!మద్రాసు నుంచి…

చెరువును రియల్ మాఫియా నుంచి రక్షించాలి

Spread the love

Spread the love -మత్స్య కారులకు, రైతులకు తీరని అన్యాయం.-కాలువలను పూడ్చి వేస్తున్నారు.-మట్టిని చెరువులోనే ఉంచుతున్నారు.-కబ్జా చేస్తున్న కలెక్టర్, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని మత్స్యకారులు,చెరువు పరిరక్షణ సమితి ప్రెస్ మీట్ జనసముద్రంన్యూస్:లక్షేట్టిపేట్ : మే 20: మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల పెద్ద…

భీమారంలో భూభారతి బహిరంగ సభ, ఏర్పాట్లను పరిశీలించిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి,

Spread the love

Spread the love జన సముద్రం న్యూస్, భీమారం మే 20: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం 2025 లో భాగంగా ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభాస్థలిని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పరిశీలించారు, చెన్నూరు…

దేశానికి అన్నం పెట్టే రైతులే ప్రమాదాలకు కారణం కావొద్దు

Spread the love

Spread the love రైతులు రోడ్ల పైన ధాన్యం ఆరబోయకండి… రైతులు సహకరించకుంటే కేసులు తప్పవు హుజరాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి జనసముద్రం న్యూస్ కరీంనగర్ జిల్లా మే 20 దేశానికే అన్నం పెట్టే రైతులు ప్రమాదాలకు కారణం కావద్దని హుజురాబాద్…

పది ఏండ్ల బిజెపి పాలనలో పేదలకు ఒరిగిందేమీ లేదు

Spread the love

Spread the love ఒకే ఎన్నిక విధానం నిరంకుశ మైనదియుద్ధం వద్దు శాంతి కావాలనే వారు దేశద్రోహుల జన సముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా __బీజేపీ నిరంకుశ విధానం విడనాడి పేరుకుపోయిన ప్రజా సమస్యలను పరిష్కరించాలని సీపీఎం పొలిట్ బ్యూరో…

రాములోరి కోసం కదిలిన రామ భక్తులు

Spread the love

Spread the love ఘనంగా శ్రీరామ మందిర పునర్నిర్మాణ భూమి పూజ ఆలయ పునర్నిర్మాణానికి కమిటీ సభ్యులు ఒక్కక్కరు 50 వేలు విరాళం దాతలు సహకరించాలనీ కమిటీ సభ్యుల విజ్ఞప్తి జనసముద్రం ప్రతినిధి తాండూర్ (మే20) తాండూర్ పట్టణం ఇందిరానగర్ లోని…

బాధిత కుటుంబాల పరామర్శ

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్ చిన్న శంకరంపేట మండలం మే 20 మెదక్ జిల్లాచిన్నశంకరంపేట మండల పరిధి గజగట్లపల్లి గ్రామానికి చెందిన జనం సాక్షి రిపోర్టర్ గిరుకాల యాదగిరి తల్లి దుర్గమ్మ రెండు రోజుల క్రితం అనారోగ్య సమస్యతో బాధపడుతూ…

బాధిత కుటుంబాల పరామర్శ

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్ చిన్న శంకరంపేట మండలం మే 20 మెదక్ జిల్లాచిన్నశంకరంపేట మండల పరిధి గజగట్లపల్లి గ్రామానికి చెందిన జనం సాక్షి రిపోర్టర్ గిరుకాల యాదగిరి తల్లి దుర్గమ్మ రెండు రోజుల క్రితం అనారోగ్య సమస్యతో బాధపడుతూ…

వైభవోపేతంగా నవగ్రహ ప్రతిష్ట

Spread the love

Spread the love జన సముద్రం న్యూస్ కోహెడ మే 20:( కోహెడ ప్రసాదరావు ) సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లి గ్రామంలో సోమవారం నవగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవోపేతముగా నిర్వహించారు. గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో నవగ్రహాలను…

మహిళ హత్యకేసును ఛేదించిన అన్నమయ్య జిల్లా పోలీసులు

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్, మదనపల్లె, 20 మే 2025:- కాళ్ళు చేతులు కట్టేసి, మెడకు త్రాడు బిగించి హత్యచేసి, అత్యంత కిరాతకంగా మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఆమె హత్యకు కారణమైన ముగ్గురు ముద్దాయిలు అరెస్ట్. ఎటువంటి ఆనవాళ్లు…

మదనపల్లెలో పోలీసుల కొత్త రూల్..!

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్, మదనపల్లె, 20 మే 2025:-మదనపల్లెలో పోలీసులు కొత్త రూలు తీసు కొచ్చారు. స్థానిక బెంగళూరు బస్టాండ్ అడ్డాగా కొందరు వ్యాపారులు రాత్రి ఒంటి గంట అయినా షాపులు, దుకాణాలు, హోటల్లు తెరచే వ్యాపారాలు కొనసాగించే…

ఇంటి వద్దకు రేషన్ బియ్యం ఆగిపోయింది అంటూ సోషల్ మీడియాలో

Spread the love

Spread the love రేపు క్యాబినెట్ మీటింగ్ లో పూర్తిగా క్లారిటీ పల్నాడు బ్యూరో జనసముద్రం న్యూస్, మే 20. రేషన్ షాపులలో డీలర్ల ద్వారా బియ్యం తీసుకోవాలి..’ అనే వార్త సోషల్​మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. దీనిపై ప్రభుత్వం ఇంతవరకు…

బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న దళిత విద్యార్థి జేమ్స్ పై సీనియర్స్ దాష్టీకం

Spread the love

Spread the love జూనియర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలి : దళిత బహుజన ఫ్రంట్ పల్నాడు జిల్లా కార్యదర్శి వి.మధుసూదన్ రావు డిమాండ్ జనసముద్రంన్యూస్, మే 20: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్…

వర్షంలో తడుస్తూ… ప్రజల సమస్యలు వింటూ… ముందుకు వెళుతున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

Spread the love

Spread the love రాయచోటి, జనసముద్రం న్యూస్ మే 20:- రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోమవారం ఉదయం రాయచోటి పట్టణంలోని తమ కార్యాలయం నందు వర్షంలో తడుస్తూ ప్రజల సమస్యలు వింటూ ప్రజా…

ప్రధాన పైపుకు అక్రమ కనెక్షలు తొలగించని వ్యక్తుల పై పోలీసులకు పిర్యాదు

Spread the love

Spread the love డిప్యుటీ ఎంపీడీఓ రామచంద్రా రెడ్డిజనసముద్రం అన్నమయ్య జిల్లా వీరబల్లివీరబల్లి మండలం మట్లి గ్రామం బోడిమలిరెడ్డి గారి పల్లి లొ సుమారు 30 కుటుంబాలు నివాసమున్నాయి 7 కుటుంబాలవారు స్కీమ్ పైపు ట్యాంకుకు పోయే పైపుకు రంద్రాలు వేసి…

అణగారిన వర్గాల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ధ్యేయం..!

Spread the love

Spread the love దశాబ్దన్నర నిరీక్షణకు తెర..! వెల్దుర్తి చెంచులకు అగ్ర తాంబూలం..! ఎమ్మెల్యే జూలకంటి పల్నాడు బ్యూరో జనసముద్రం న్యూస్ , మే 20. బడుగు బలహీన అణగారిన వర్గాల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి…

వీరబల్లి ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన జె.నరసింహా రెడ్డి

Spread the love

Spread the love జనసముద్రం రాయచోటి వీరబల్లి 20మే వీరబల్లి ఎస్ఐ గా జె.నరసింహా రెడ్డి సోమవారం వీరబల్లి పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈయన అన్నమయ్య సైబర్ క్రైమ్ సెల్ నుంచి బదిలీ పై వీరబల్లి కి వచ్చారు.…