అప్పుల బాధతో వ్యక్తి మృతి
Spread the loveజనసముద్రం న్యూస్ చిన్న శంకరంపేట మండలం ఏప్రిల్ 29 మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామంలో అప్పుల బాధతో లింగాపురం సురేష్ తండ్రి శంకరయ్య ఈరోజు మధ్యాహ్నం గవ్వలపల్లి చెరువులో దుకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని…
హైదరాబాద్లో 208 మంది పాకిస్తానీలు.. ఉన్నట్లు గమనించిన కేంద్రం సిఎమ్ కు అమిత్ షా ఫోన్
Spread the loveజనసముద్రం న్యూస్ ఏప్రిల్ 26 కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఆఫీసక్కు అమిత్ షా ఫోన్ చేసి హైదరాబాద్లో పాకిస్తానీయులపై ఆరా తీశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో…
డిండిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
Spread the love జనసముద్రం న్యూస్ ఏప్రిల్ 26 : డిండి :- నల్లగొండ జిల్లా(గుండ్లపల్లి) డిండి మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రహరీ గోడ సమీపంలో గల చెట్లపొదల్లో గుర్తుతెలియని మగ శవాన్ని శుక్రవారం కనుగొన్నట్లు డిండి పోలీసులు తెలిపారు.సుమారుగా వయస్సు…
వరంగల్ బిఆర్ఎస్ రజతోత్సవ భారీ గా తరలి రావాలి
Spread the love కామేపల్లి జనసముద్రం ఏప్రిల్ 26:వరంగల్ లో ఈనెల 27వ తేదీన జరగనున్న బిఆర్ఎస్ రజతోత్సవ సభకు వేలాది గా తరలిరావాలని మండల బిఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం పిలుపునిచ్చింది. శుక్రవారం మండలంలోని జాస్తి పల్లి గ్రామంలో జరిగిన…
వరంగల్ రజితోత్సవ సభను విజయవంతం చేయాలి
Spread the love— గోడపత్రికను ఆవిష్కరించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.అనంతరం గోడ పత్రికను ఆవిష్కరించారు.ఈ…
కేటిఆర్ ని కలిసిన ఉప్పల వెంకటేష్.
Spread the love జనసముద్రం ప్రతినిధి పి శ్రీనివాస్: బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిసిన:మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ . ఉప్పల వెంకటేశ్హైదరాబాద్ నందిని నగర్ లోని కల్వకుంట్ల తారక…
కాశ్మీర్లో ఉగ్రవాద ఘటనను నిరసిస్తూ ఘట్కేసర్ జామియా మసీదు ముస్లింలు భారీ ఎత్తున నిరసన ర్యాలీ
Spread the love పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ భారీ నినాదాలు పహల్గాంలో అమాయక పర్యాటకులను కాల్చి చంపడం ఒక పిరికిపంద చర్య ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ని నామరూపాలు లేకుండా చేయాలి—మహమ్మద్ అబ్దుల్ ఖయ్యూం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా…
ప్రారంభానికి సిద్ధమైన బస్టాండ్
Spread the love తీరనున్న జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్ కార్మికుల కష్టాలు: జనసముద్రం పత్రికకు ధన్యవాదాలు తెలిపిన కార్మికులు: జనసముద్రం న్యూస్ జైపూర్ ఏప్రిల్ 25: జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి పవర్ ప్లాంట్ ప్రధాన గేటు వద్ద బస్టాండ్…
క్రీ.శే శివదాసు గురుస్వామి చిత్రపటానికి నివాళులర్పించిన పొట్టోల శ్యామ్ గౌడ్
Spread the loveయాదాద్రి భువనగిరి జిల్లా (ఏప్రిల్.26)జనసముద్రం న్యూస్ బీబీనగర్ పట్టణంలోని పి.అర్.జి గార్డెన్స్ లో శివాలయ అయ్యప్ప సేవా సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కేరళ రాష్ట్రానికి చెందిన కీ”శే శివదాసు గురుస్వామి సంతాప సభలో పాల్గొని వారి చిత్రపటానికి…
పహాల్గంలో ఉగ్రవాదుల దాడులకు బలైన అమరవీరులకు హుజురాబాద్ డాక్టర్ల ఘన నివాళులు
Spread the love జన సముద్రం న్యూస్ (హుజురాబాద్ , కరీంనగర్ విలేఖరి మట్టెల సంపత్ ఏప్రిల్ 26):ఈరోజు హుజురాబాద్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడులకు బలైన అమరులకు ఘనంగా నివాళులు…
ఉపాధి హామీ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్.
Spread the loveపల్నాడు బ్యూరో జనసముద్రం న్యూస్, ఏప్రిల్ 26. శుక్రవారం ఉదయం పలనాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు కారంపూడి వద్ద మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులను పరిశీలించారు. కూలీలకు అవసరమైన మౌలిక వసతులు మరియు…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది
Spread the love కేంద్ర ఆర్థిక శాఖ సహాయ రాష్ట్ర మంత్రి పంకజ్ చౌదరి పాలసముద్రం,జన సముద్రం న్యూస్,ఏప్రిల్ 25:- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది అనికేంద్ర ఆర్థిక శాఖ సహాయ రాష్ట్ర మంత్రి పంకజ్…
పెహల్ గమ్ మృతులకు నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన
Spread the love జనసముద్రం న్యూస్ పోలవరం ప్రతినిధి,జీలుగుమిల్లి, ఏప్రియల్-26, దేశం మొత్తాన్ని కంటతడి పెట్టించిన జమ్మూ కాశ్మీర్ పెహల్గామ్ లో ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి సంతాపం వ్యక్తం చేస్తూ మండల కేంద్రం జీలుగుమిల్లి రామన్నపాలెం దాసు సేవా సంఘం…
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రోహిబిషన్ ఎక్సైజ్ ఏలూరు, శ్రీలత మేడం, డిస్ట్రిక్ట్ ప్రోహినబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్ (డీపీవు) ,
Spread the love జనసముద్రం న్యూస్ చింతలపూడి ఏప్రిల్26 ఏలూరు జిల్లా, ఏ .ఆవులయ్య వారి ఆదేశాలు ప్రకారం చింతలపూడి ప్రొహిబిషన్ & ఎక్సైజ్స్టేషన్ పరిధి లో చింతలపూడి మండలం లోని నాగిరెడ్డిగూడెం గ్రామము లో రాబడిన విశ్వాసనీయ సమాచారము ప్రకారము…
టీడీపీ నేత పై ప్రత్యర్థులు వేట కొడవళ్ళతో మూకుమ్మడి దాడి
Spread the loveజనసముద్రంన్యూస్, ఏప్రిల్ 26, వెల్దుర్తి మండలం; పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడు గ్రామంలో టీడీపీ నేత పై ప్రత్యర్థులు వేట కొడవళ్ళతో మూకుమ్మడి దాడి కలకలం రేపింది. గుండ్లపాడు గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ళ శ్రీను…
అప్పులు బాధ తాళలేక మహిళ ఆత్మహత్య..
Spread the loveఓబులవారిపల్లి జన సముద్రం న్యూస్ ఏప్రిల్ 23 ఓబులవారిపల్లి మండలం గాజుల కొత్తపల్లి అరుంధతి వాడ గ్రామానికి చెందిన సూర్య పల్లి. అరుణ వయస్సు 30 సంవత్సరాలు అప్పులు బాధ తాళలేక పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు…
గాలి దుమారానికి కొట్టుకపోయిన ఇంటి పై రేకులు
Spread the love జన సముద్రం న్యూస్ కోహెడ ఏప్రిల్ 23:( కోహెడ ప్రసాద రావు) గాలి దూమరంతో అకాల వర్షంతో ఒకరి ఇంటి పైకప్పు రేకులు కొట్టుకపోయి నష్టం కలిగించిన ఉదంతం ఇది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వేంకటేశ్వరపల్లి గ్రామానికి…
జమ్మికుంట లో జోరుగా కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణా
Spread the loveఅక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ యజమాని పై కేసు నమోదు. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 23ఏప్రిల్ తేదీ: 22- 4- 2025 రోజున ఫిర్యాది తన సిబ్బందితో టౌన్ పెట్రోలింగ్ చేస్తూ ఉండగా కోరపల్లి…
అదృశ్యమైన వ్యక్తి ని అప్పగించిన జమ్మికుంట పోలీసులు.
Spread the loveఫోన్ లొకేషన్ ఆధారంగా మిస్సింగ్ కేసు ను ఛేదించిన పోలీసులు. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 23 ఏప్రిల్ తేదీ: 22- 4- 2025 రోజున పొన్నగంటి దివ్య భర్త: రవికుమార్ వయసు: 32 మున్నూరు కాపు…
అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన :-జన్నారం ఎస్ఐ రాజా వర్ధన్
Spread the love ఖానాపూర్ నియోజకవర్గం జనసముద్రం న్యూస్ఏప్రిల్ 23, జన్నారం ఎస్ఐ సిబ్బంది తో కలిసి ఇంధనపల్లి ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనికీలు చేయుచుండగా నలుగురు వ్యక్తులు రెండు మోటార్ సైకిళ్ళ పై వచ్చి అనుమానస్పదంగ ఉండి …

లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర
భర్త లేని లోకంలో ఉండలేను
యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం
ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి
*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్
ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!
శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి
20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనం
నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్ట
విజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలు
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండి
ఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలి
టా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశం
దళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణ
ఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…
నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్
భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీ
దివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…
శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..
















































































































