Latest Story
లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్రభర్త లేని లోకంలో ఉండలేనుయాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలంబ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సంప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనంనిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్టవిజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలుప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండిఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలిటా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశందళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీదివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..

Today Update

నరసరావు పేట 1వ  మరియు 2వ పట్టణ పోలీసు స్టేషన్ లను ఆకస్మికంగా తనిఖీ చేసిన  పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్.

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్, ఏప్రిల్ 23, నరసరావుపేట:- ప్రాపర్టీ నేరాలనియంత్రణకు కృషి చేయాలి. దీర్ఘకాలిక పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించండి. పెండింగ్ కేసులను తగ్గించాలని, దొంగతనం కేసులలో కోల్పోయిన ప్రాపర్టీ  రికవరీ పై దృష్టి సారించాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ తో…

అంబేద్కర్ భవనం స్థలం కొరకు సబ్ కలెక్టర్ కి వినతి..

Spread the love

Spread the loveదామరచర్ల మండలం.ఏప్రిల్ 23.(జనసముద్రం న్యూస్): మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవనం కొరకు ప్రభుత్వ స్థలం కేటాయించాలని మిర్యాలగూడ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్ ని…

అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన

Spread the love

Spread the loveజన్నారం ఎస్ఐ రాజా వర్ధన్ ఖానాపూర్ నియోజకవర్గం జనసముద్రం న్యూస్ఏప్రిల్ 23, జన్నారం ఎస్ఐ సిబ్బంది తో కలిసి ఇంధనపల్లి ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనికీలు చేయుచుండగా నలుగురు వ్యక్తులు రెండు మోటార్ సైకిళ్ళ పై…

భూ వివాదం కత్తులతో పరస్పర దాడి చేసుకున్న రెండు వర్గాలు

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్,మార్చి.4,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దమ్మపేట మండలం గొల్లగూడెం గ్రామంలో భూమి వివాదం వలన ఇరువర్గాలు మధ్య గొడవ జరిగింది. ఆ గ్రామానికి చెందిన ముత్తారవు.దుర్గయ్య. వెంకన్న. సంజీవరావు. పుల్లారావు అనే అన్నదమ్ములకు సుమారు 6…

పచ్చబడ్డ పాలమూరుకు చిరునామా కేసీఆర్ పచ్చని పంటలు, పండించిన రైతులే సాక్ష్యం

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,మార్చి.04 పచ్చబడ్డ పాలమూరుకు చిరునామా కేసీఆర్ దీని పండిన పంటలు, పండించిన రైతులే సాక్ష్యం. రూ.వెయ్యి లేదా రూ.1200 కోట్ల నిధులు ఇచ్చి నాలుగైదు నెలలు పనిచేస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయి రైతాంగానికి సాగునీరు…

రాష్ట్రస్థాయి కి ఎంపికైన విద్యార్థుల ప్రాజెక్టులు

Spread the love

Spread the love ఖానాపూర్ నియోజకవర్గం జనసముద్రం న్యూస్ మార్చి 04 తెలంగాణ ప్రభుత్వం కమిషనర్ కళాశాల విద్యాశాఖ వారు డిగ్రీ విద్యార్థులకు నిర్వహించిన జిజ్ఞాస ప్రాజెక్టు కు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉట్నూరు నుండి రెండు ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయని…

హాల్ టికెట్ పేరిట దోపిడీ

Spread the love

Spread the love ఖానాపూర్ నియోజకవర్గం జనసముద్రం న్యూస్ మార్చ్ 04హాల్ టికెట్ విద్యార్థుల దగ్గర దోపిడీకి పాల్పడుతున్న కళాశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ డీఎస్ఓ జిల్లా ప్రధాన కార్యదర్శి నేతవత్ రవీందర్ టి ఎస్ ఎస్…

పేరుకే ప్రజావాణి,ఫిర్యాదులు తీసుకోవడానికి అధికారులు ఉండరు

Spread the love

Spread the love మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఘాట్కేసర్ మున్సిపల్ అధికారుల వింత పోకడమేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా (మార్చి.04)జనసముద్రం న్యూస్ ఘట్కేసర్ మున్సిపాలిటీ:-ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం రోజు రోజుకు నిరుపయోగంగా మారుతుంది.సాధారణ…

నాగిరెడ్డిగూడెం గ్రామంలో నాటు సారాయి స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడి

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్ ఏలూరు జిల్లా చింతలపూడి మార్చి 4 చింతలపూడి ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిది లో గల చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామములో వాహన తనిఖీలు నిర్వహించు చుండగా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామము నకు…

ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం

Spread the love

Spread the love జన సముద్రం న్యూస్ దొనకొండ ప్రతినిధి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 3-03-2025 నుండి 8-3-2025 వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బాల్య వివాహాలను…

జనసేన ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు

Spread the love

Spread the loveఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ స‌భ‌కు ముమ్మ‌రంగా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ నెల 14వ తారీకు నాటికి జ‌న‌సేన పార్టీ ఏర్ప‌డి 10 సంవ‌త్స‌రాలు పూర్త‌వుతున్న నేప‌థ్యంలో అంతే ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ…

మలక్ పేట వివాహిత మృతి కేసులో ట్విస్ట్.

Spread the love

Spread the loveహైదరాబాద్‌లోని మలక్‌పేటలో వివాహిత శిరీష మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మొదట గుండెపోటుతో మరణించినట్లు భావించినప్పటికీ, పోస్టుమార్టం నివేదికలో ఆమె ఊపిరాడకుండా హత్యకు గురైనట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని మృతురాలి కుటుంబసభ్యులకు పోలీసులు తెలియజేశారు. దీంతో శిరీష…

వైసిపి కార్యకర్తను పరామర్శించిన ఎమ్యెల్యే తాటిపర్తి.

Spread the love

Spread the love జన సముద్రం న్యూస్,ఫిబ్రవరి 28 పుల్లలచెరువు . రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వైసిపి కార్యకర్త కంచర్ల.వీర ప్రసాద్ ను ఎర్రగొండపాలెం శాసన సభ్యులు తాటిపర్తి.చంద్రశేఖర్ గురువారం పరామర్శించారు.మండల కేంద్రమైన పుల్లల చెరువు గ్రామానికి చెందిన…

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అఖండ జ్యోతి కి స్వాగతం పలికిన నాయకులు

Spread the love

Spread the loveమేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (ఫిబ్రవరి.28)జనసముద్రం న్యూస్ ఘట్కేసర్ లో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అఖండ జ్యోతికి స్వాగతం పలికిన ఘట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిళ్ళ ముత్యాల్ యాదవ్,భువనగిరి మార్కెట్ కమిటీ మాజీ వైస్…

ప్రశాంతంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు

Spread the love

Spread the love జనసముద్రంన్యూస్, ఫిబ్రవరి 28, వెల్దుర్తి మండలం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలో గురువారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మండల కేంద్రమైన వెల్దుర్తి జడ్పీ హెచ్ హైస్కూల్ లో ఎమ్మెల్సీ ఎన్నికల కేంద్రం…

ముళ్ళ పొదల పాలైన పసికందు

Spread the love

Spread the love భారమైన కన్న పేగు బంధం జనసముద్రంన్యూస్, ఫిబ్రవరి 28, పల్నాడు జిల్లా, వినుకొండ. పల్నాడు జిల్లా వినుకొండ మండలం నడిగడ్డ గ్రామ సమీపంలో గుర్తు తెలియని మగ బిడ్డను రోడ్డు పక్కన ముళ్ళ పొదల్లో పడేసిన గుర్తుతెలియని…

మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

Spread the love

Spread the loveయాదాద్రి భువనగిరి జిల్లా (ఫిబ్రవరి.28)జనసముద్రం న్యూస్ భూదాన్ పోచంపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం సందర్శించి,తనిఖీ చేశారు.సంస్థలో జరుగుచున్న పనులను గూర్చి కమిషనర్ అంజన్ కుమార్ రెడ్డిని వివరాలను అడిగి తెలుసుకున్నారు.రికార్డులను పరిశీలించారు.సిబ్బందితో వివిధ పనుల…

ప్రమాదవశాత్తు చెరువులో పడి మహిళ మృతి

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్ చిన్న శంకరంపేట మండలం ఫిబ్రవరి 28మెదక్ జిల్లాచెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లిన మహిళ ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందిన సంఘటన చిన్నశంకరంపేట మండలంలోని సూరారంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నారాయణ గౌడ్ కథనం…

ఈ రోడ్డు ను బాగుపరచేనాయకులే లేరా…?

Spread the love

Spread the love రోడ్డు పై ఉన్న గుంతలతో ప్రమాదాలు జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 28 ఫిభ్రవరి కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం ఇల్లందకుంట (అపర భద్రాద్రి) మండలం ఆవాస ప్రాంతంలో రోడ్డు పూర్తిగా…

శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కుంభం

Spread the love

Spread the loveయాదాద్రి భువనగిరి జిల్లా (ఫిబ్రవరి.28)జనసముద్రం న్యూస్ బీబీనగర్ మండలం మహాదేవపురంలోని అక్కన్న మాదన్న ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బుధవారం అర్ధరాత్రి శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు…