చలికాలం ఎఫెక్ట్..తీవ్రమైన జలుబు వల్ల గుండె,బ్రెయిన్ స్ట్రోక్ తో వారంలో 98 మంది మృతి
Spread the loveజనసముద్రం న్యూస్,జనవరి 9: ఈ శీతాకాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా చలి చంపేస్తోంది. భారత్ లోని పలు రాష్ట్రాల్లో ఉదయం ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతున్నాయి. ఉదయం 10 గంటలైనా భానుడు కన్పించని పరిస్థితులు నెలకొంటున్నాయి. మంచు…
మహిళలు చదువుకొకపోవడం వల్లే జనాభా పెరుగుతోంది అంటూ మేధావి సీఎం వివాదాస్పద వాఖ్యలు..సీఎం పదవికే కళంకం తెస్తున్నారని బీజేపీ ఫైర్
Spread the loveజనసముద్రం న్యూస్,జనవరి 9: రాజకీయ మేధావిగా పేరుతెచ్చుకున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్.. ఆ రాష్ట్రంలో కుల గణన చేపట్టి దేశంలో టాక్ ఆఫ్ది సెంట్రిక్గా నిలిచారు. ఎవరూ చేయని సాహసం చేశారంటూ.. ఆయన చుట్టూ ప్రశంసలు చక్కర్లు కొట్టాయి.…
తన ఎదుగుదలకు ప్రధాని మోడీ ఒక్కరే కారణం కాదన్న గౌతమ్ అదాని
Spread the loveజనసముద్రం న్యూస్,జనవరి 08: భారతదేశపు అత్యంత ధనిక పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ తనపై వచ్చిన అన్ని ఆరోపణలకు ప్రతిస్పందించారు. అదానీ గ్రూప్ ఛైర్మన్ తన వ్యాపారాలు తన జీవితంలో పొందిన “మూడు విరామాలు” గురించి కూడా సుదీర్ఘంగా మాట్లాడారు.…
ఇంటి స్థలం లేకుండా బ్రతుకుతున్న నిరుపేదలకు వెంటనే ఇంటి పట్టాలను మంజూరు చేయాలి : సిపిఐ
Spread the loveజనసముద్రం న్యూస్,తనకల్లు,జనవరి 8,వైభవ్ నరేష్ రిపోర్టర్: తనకల్లు మండల పరిధిలోని,తనకల్లు గ్రామ పొలం సర్వేనెంబర్ 782-3 వ లెటర్ గల ప్రభుత్వభూమిలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటం చేపట్టారు.ఈ సందర్భంగా సిపిఐ పార్టీ డివిజన్ కార్యదర్శి కదిరప్ప,మండల…
అశ్రునయనాల మధ్య చరణ్ రెడ్డి అంత్యక్రియలు..అంత్యక్రియలకు హాజరైన తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి,తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి , తోపుదుర్తి నయనతా రెడ్డి
Spread the loveజన సముద్రం న్యూస్,అనంతపురం రూరల్,జనవరి8: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన చియ్యేడు సింగిల్ విండో ప్రెసిడెంట్ పూలకుంట శివారెడ్డి కుమారుడు చరణ్రెడ్డి భౌతికకాయానికి అశ్రునయనాల మధ్య ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. శివారెడ్డి కుమారుడు చరణ్రెడ్డి ఈనెల…
సెయింట్ పీటర్స్ హై స్కూల్ 1987 10th క్లాస్ పూర్వ విధ్యార్థుల ఆత్మీయ కలయిక
Spread the loveజనసముద్రం న్యూస్,ప్రకాశరావు పేట,విశాఖపట్నం,జనవరి8: సెయింట్ పీటర్స్ హై స్కూల్ 10న్త్ క్లాస్ పూర్వ విధ్యార్థుల ఆత్మీయ కలయిక గ్రీన్ పార్క్ హోటల్లో నిర్వహించారు,,సుమారు 120మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు,,తామంతా 1986 – 1987 టైమ్లో సెయింట్ పీటర్స్ హై…
సామకోటి ఆదినారాయణ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు,ముగ్గుల పోటీలు
Spread the loveజనసముద్రం న్యూస్:జనవరి,08.శ్రీ సత్యసాయి జిల్లా,జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్: శ్రీ సత్యసాయి/పుట్టపర్తి : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను మేలవించే విధంగా…ఈనెల 12న గురువారం టీడీపీ నాయకులు సామకోటి ఆదినారాయణ ఆధ్వర్యంలో…
దామరచర్ల మండలం పలు గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే భాస్కర్ రావు
Spread the loveజన సముద్రం న్యూస్, జనవరి 8, దామర చర్ల మండలం (మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె ). మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని దామరచర్ల మండ లంలో గ్రామాలైన కొత్తపేట తండా, నునావత్ తండా, తెట్టెకుంట గ్రామాల నందు…
వాలంటీర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన లెక్చరర్స్ కాలనీ వాసులు
Spread the loveజన సముద్రం న్యూస్,జనవరి 08,అనంతపురం: అనంతపురం లోని స్థానిక లెక్చరర్స్ కాలనీ వాలంటీర్ శ్రీమతి షర్మిల భర్త మహమ్మద్ రఫీ(35)ఇటీవల హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఈ సందర్భంగా కాలనీఅసోసియేషన్ గౌరవాధ్యక్షులు క్రిష్ణా రెడ్డి,అధ్యక్షులు విశ్రాంత RIO క్రిష్టప్ప,సెక్రెటరీ వెంకట…
మైనార్టీలకు అండగా వైస్సార్సీపీ ప్రభుత్వం..జిల్లా వక్ఫ్ బోర్డు సభ్యుడిగా నియమితులైన మీరంబాషా సన్మాన సభ లో ఉరవకొండ నియోజకవర్గ ఇంచార్జ్ వై. విశ్వేశ్వరరెడ్డి
Spread the loveజనసముద్రం న్యూస్,జనవరి 08,ఉరవకొండ:: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వైస్సార్సీపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచిందని మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా వక్ఫ్ బోర్డు సభ్యుడిగా మీరం బాషా నియమితులైన సందర్భంగా ఆదివారం…
వై.యస్.ఆర్ జలకళ తో..బీడు భూములు సస్యశ్యామలం:మంత్రి ఉషాశ్రీచరణ్
Spread the loveజనసముద్రం న్యూస్,జనవరి రైతు అభివృద్ధే లక్ష్యంగా మన సీఎం YS జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన వై.యస్.ఆర్ జలకళ పథకంలో భాగంగా పేద రైతన్నలకు ఉచిత బోరు బావుల తవ్వకం మరియు ఉచిత మోటరు పంపుసెట్ల…
టిడిపి, జనసేన మధ్య కుదిరిన సీట్ల సర్దబాటు..జనసేన కు 32 సీట్లు..??
Spread the loveజనసముద్రం న్యూస్,జనవరి 08: అంతా అనుకున్నదే అవుతోంది. ఏపీలో పొత్తుల వ్యవహారం ఒక కొలిక్కి వస్తోంది. వచ్చే ఎన్నికలలో కలసిపోవాలని కలసి పనిచేయాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు అని ప్రచారం ఇప్పటిదాకా జరిగింది. అయితే ఇపుడు అది…
రూ.23 లక్షల వ్యయంతో అండర్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన కార్పొరేటర్
Spread the loveమౌలాలి కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్ మౌలాలి138డివిజన్లోని క్రియేటివ్ నగర్ లో 23 లక్షల వ్యయంతో అండర్ డ్రైనేజీ పనులను కార్పొరేటర్ సునీత శేఖర్ యాదవ్ ప్రారంభోత్సవం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా క్రియేటివ్ నగర్ నివాసితులు డ్రైనేజ్ వాటర్…
అనంతపురం అర్బన్ నుండి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ ను గెలిపిస్తాం : టిడిపి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి
Spread the loveజనసముద్రం న్యూస్,జనవరి 08: ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గాలపైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. పిఠాపురం (కాకినాడ జిల్లా) తిరుపతి (తిరుపతి జిల్లా) భీమవరం (పశ్చిమ గోదావరి జిల్లా)…
హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్
Spread the loveఏపీలో ఉమ్మడి కార్యాచరణ కోసం మలివిడత భేటీ కొద్ది రోజుల క్రితం విజయవాడలో పవన్ కల్యాణ్ను కలిసిన చంద్రబాబు ఇవాళ హైదరాబాద్లో చంద్రబాబును కలిసేందుకు వస్తున్న పవన్ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నినాదం ఇచ్చిన జనసేన జగన్ మళ్లీ…
ఏపీలో 20 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాలపై కన్నేసిన కేసీఆర్..!!
Spread the love కేసీఆర్ తన జాతీయ రాజకీయ ప్రణాళికలను ప్రకటించాడు. ఏపీ రాజకీయాల్లో తన టార్గెట్ ను ఎంచుకున్నాడు. ఈ మేరకు ఏపీలో విస్తరణకు అన్ని ప్లాన్లు సిద్ధం చేసినట్టు సమాచారం. బీఆర్ఎస్ వర్గాల నుంచి వస్తున్న నివేదిక ప్రకారం…
శాంతిభద్రతలకు విఘతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.
Spread the loveరాప్తాడు,( జనసముద్రం న్యూస్) రాప్తాడు ఎస్సై పి వై ఆంజనేయులు పోలీస్ సిబ్బంది తో పాటు రామినేపల్లి, పుల్లలరేవు మరియు గొందిరెడ్డిపల్లి గ్రామాలలో పర్యటించి గ్రామ సభ నిర్వహించి సమస్యలు తెలుసుకొని ఎవరైనా గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘతం…
సేవే పరమావధిగా పనిచేస్తున్న కెఎంఆర్ ట్రస్ట్.
Spread the loveవనపర్తి జిల్లా ,చిన్నంబావి మండలం ,జనసముద్రం ప్రతినిధి శ్యాం ,జనవరి 7 చిన్నంబావి మండల పరిధిలో కొత్త మాధవరావు ట్రస్ట్ సేవే పరమావధిగా పనిచేస్తూ … నిరుపేదలకు అప్పన్న హస్తం అందించడానికి ఎల్లవేళలా ముందుంటుందని కెఎంఆర్ ట్రస్ట్ చైర్మన్…
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన బీసీ సంఘం నాయకులు…
Spread the loveజనసముద్రం న్యూస్ పిట్లం జనవరి 7 మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో చైర్మన్ లక్ష్మీ బాబు సింగ్ ను మండల బీసీ సంఘం నాయకులు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ…
మంత్రులు,వారి బంధువులు,అనుచరుల దోపిడీ కి ప్రజల బెంబేలు.. 10 మంది మంత్రులపై తీవ్ర వ్యతిరేకత..కేసీఆర్ సర్వే రిపోర్టుతో మంత్రుల్లో అలజడి..!
Spread the loveజనసముద్రం న్యూస్,జనవరి 7 మరోసారి సిట్టింగులకే సీట్లు..’ అని తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని నెలల కిందట ప్రకటించారు. దీంతో ఇప్పుడున్న వాళ్లంతా రిలాక్స్ అయ్యారు. అయితే ఎందుకైనా మంచిదని కేసీఆర్ ఎమ్మెల్యేలపై ప్రత్యేక సర్వే చేయించారు. దీంతో…

లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర
భర్త లేని లోకంలో ఉండలేను
యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం
ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి
*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్
ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!
శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి
20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనం
నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్ట
విజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలు
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండి
ఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలి
టా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశం
దళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణ
ఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…
నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్
భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీ
దివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…
శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..























































































































