Latest Story
లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్రభర్త లేని లోకంలో ఉండలేనుయాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలంబ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సంప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనంనిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్టవిజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలుప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండిఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలిటా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశందళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీదివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..

Today Update

సిసి రోడ్డుపై మట్టి ఉండడంతో ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు

Spread the love

Spread the love జన్నారం మండల రిపోర్టర్ జన సముద్రం న్యూస్ జులై 28: మంచిర్యాల జిల్లా జన్నారం పట్టణంలోని రామ్ నగర్ మేదర్ వాడలో నిర్మించిన సిసి రోడ్డుపై మట్టి ఉండడంతో కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు.కాలనీలా అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం…

ఈ వాడ.. నీదిఆ వాడ.. నాది.

Spread the love

Spread the love ఆ “దొర” (పటేల్) మరణిస్తే ఈ రోజు “చావు బొంద” తవ్వడం నా వంతు. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 28 జూలై భారతదేశంలో ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలు ఇంకా గ్రామాలలో కొనసాగుతూనే ఉన్నాయని అటువంటి…

అయ్యా ముఖ్యమంత్రి గారు….?? మంగంపేట దొంగల్ని… ఖజానా పందికొక్కలని… త్వరగా పట్టుకోండి అయ్యా…

Spread the love

Spread the love అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ జులై 28 జనసముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గంలో, ఓబుళవారిపల్లి మండలం మంగంపేట ఏపీఎండీసీ మైనింగ్ నుంచి వచ్చే బేరైటీస్ ఖనిజం మీద ఆధారపడి నిర్మించుకున్న వందలాది…

శోకసముద్రంగామారిన శరబన్న పాలెం గ్రామం?

Spread the love

Spread the love తుఫాను ప్రభావం వలన ఒక వక్తి ఏడు రోజులు అయిన ఆచూకీ లభించలేదు!! జనసముద్రం న్యూస్ తేదీ 28 అల్లూరి సీతారామరాజు జిల్లా : గత అయిదు రోజుల పాటు తుఫాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పడుతున్న వర్షం…

రైతు బీమాను సద్వినియోగం చేసుకోవాలి:మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసులు

Spread the love

Spread the loveయాదాద్రి భువనగిరి జిల్లా జూలై.28,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ బీబీనగర్:-అర్హులైన రైతులు రైతు భీమాను సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసులు తెలిపారు.శనివారం మండలంలోని బీబీనగర్ జైనపల్లి గ్రామాలల్లో రైతుల నుండి రైతు బీమా దరఖాస్తులను స్వీకరించి…

అప్ గ్రేడేషన్ పనులు చేపట్టాలి:కలెక్టర్

Spread the love

Spread the loveయాదాద్రి భువనగిరి జిల్లా జూలై.28,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి:-అంగన్వాడీ కేంద్రాల అప్ గ్రేడేషన్ పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే అధికారులను ఆదేశించారు.జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి,పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్…

లేడీస్ టాయిలెట్ లో దుండగుడు..దేహశుద్ది

Spread the love

Spread the loveయాదాద్రి భువనగిరి జిల్లా జూలై.28,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ భువనగిరి బస్టాండ్ లో ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు.మహిళల మరుగుదొడ్ల స్లాబ్ పైకి ఎక్కి తొంగి చూశాడు.టాయిలెట్ కు వెళ్లిన మహిళా కండక్టర్ అతడిని గమనించి,స్థానికులను అప్రమత్తం చేసింది.దుండగుడిని…

బాబాయి హత్యపై ధర్నా చేయలేదేం ?.. వైయస్సార్సీపీ జగన్ మోహన్ రెడ్డి..?

Spread the love

Spread the love వినుకొండ హత్య వ్యక్తి గత హత్య…? వివేక హత్య గొడ్డలి ఎటు “జగన్ రెడ్డి” ..? ప్రశాంతంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని.. హత్యలు’ మానభంగాలు, మత్తు పదార్థాల అమ్మకాలకు.. బీజం పోయొద్దు అంటున్న…. “షర్మిలారెడ్డి”…! అన్నమయ్య జిల్లా…

మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్‍ లో అగ్నిప్రమాదం

Spread the love

Spread the love భూముల రికార్డులు దగ్ధం కావడంతో.. తీవ్రంగా స్పందించిన “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు”… అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ జులై 23 జనసముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో సబ్ కలెక్టర్ ఆఫీస్ లోభూముల రికార్డులు…

జంపేట పరిధిలో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

Spread the love

Spread the love ఏడు ఎర్రచందనం దుంగలతో పాటు 2మోటారు సైకిళ్లు స్వాధీనం అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ జూలై 23 జనసముద్రం న్యూస్: అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని కావలిపల్లి రాయవరం సెక్షన్ వద్ద మామిడి తోటలో 7ఎర్రచందనం…

ఫ్యాన్ ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య.

Spread the love

Spread the love జూలై 23 (జనసముద్రంన్యూస్ చింతపల్లి ). చింతపల్లి గ్రామానికి చెందిన పేర్ల వెంకట్ రెడ్డి తండ్రి జంగారెడ్డి, వయసు 51 సంవత్సరాలు చింతపల్లి మండలం కేంద్రంలో మెకానిక్ షాప్ నడుపుతు ఆర్థిక ఇబ్బందుల కారణంగా మరియు అప్పుల…

పాఠశాల ఆవరణలో వర్షపు నీరు

Spread the love

Spread the love పట్టించుకున్న నాధుడే కరువాయేకామేపల్లి,జనసముద్రం, జులై 22 :సాతాని గూడెంపంచాయతీ పరిధిలోని సాతాన్ని గూడెం “యుపిఎస్” ప్రాథమిక పాఠశాలలో వర్షాలకు మురుగు నీరు చేరింది. రోజులు గడుస్తున్న కొద్దీ నిలిచిన నీటిలో క్రిమికీటకాలు పెరిగి దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో…

తోట రాముడు డిసైడ్ చేస్తేనే బ్యాంక్ రుణాలు

Spread the love

Spread the love జన సముద్రం దిన పత్రిక ప్రతినిధి,మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం, జూలై 23: ,తోట రాముడు సెటిల్ మెంట్ లు చేస్తాడని సినిమాలలో చూసాం కాని నిజ జీవితం లో కూడా అక్కడక్కడ మచ్చుకు కనబడుతున్నారు.బ్యాంకులలో దళారులను…

వయస్సు సడలింపుతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.

Spread the love

Spread the love కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగుల కోరికలు నెరవేర్చాలి. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 23 జూలై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఉద్యోగం నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్ లలో వయస్సు…

ఈ నెలలో 33 వేల ఉద్యోగాలు ఇస్తున్నారా ?

Spread the love

Spread the loveచంద్రబాబు అంటే అభివృద్ధి ఉపాధి. బాబును ఈ విషయంలో అంతా బలంగా నమ్ముతారు. తాజా ఎన్నికల్లో కూటమి విజయం వెనక చంద్రబాబు నాయకత్వం మీద జనాలకు ఉన్న నమ్మకమే పునాదిగా నిలిచింది అని గట్టిగా చెప్పాలి. ఇదిలా ఉంటే…

వైసీపీ నేత‌లు.. బిజీ బిజీ..!

Spread the love

Spread the loveరాష్ట్రంలో వైసీపీ నాయకులు బిజీ బిజీగా ఉన్నారు. తీరిక లేకుండా గడుపుతున్నారు. అదేంటి అనుకుంటున్నారా? అధికారం పోయిన తర్వాత బిజీగా ఉండటం ఏంటి ?అని ఆశ్చర్యంగా ఉందా? కానీ ఇది ప్రజల కోసం కాదు. ఇప్పుడు పోలీసుల నుంచి,…

బీబీనగర్ లో భారీ అగ్నిప్రమాదం

Spread the love

Spread the loveయాదాద్రి భువనగిరి జిల్లా జులై.12,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ బీబీనగర్ మండల కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.పోచంపల్లి రోడ్ లో గల శ్రీ సాయి తేజ ట్రేడర్స్ హార్డ్ వేర్ షాపులో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.ఈ షాప్…

సైబర్ నేరాల విషయంలో అప్రమత్తత అవసరం

Spread the love

Spread the loveజన్నారం మండల విలేకరి జనసముద్రం న్యూస్ జూలై 12:సైబర్ నేరాల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జన్నారం మండల ఎస్సై రాజ వర్ధన్ సూచించారు. గురువారం జన్నారం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో ఉన్న కస్తూరి బాలికల పాఠశాల…

రోడ్డు మొత్తం గుంతలమయం

Spread the love

Spread the loveయాదాద్రి భువనగిరి జిల్లా జూలై.12,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ బీబీనగర్ మండలంలోని మగ్దుంపల్లి గ్రామం నుంచి రావి పహాడ్ గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా తయారైంది.రోడ్డు మొత్తం గుంతలు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.చిన్నపాటి వర్షానికే రోడ్డు…

సి.బి.ఐ అధికారులమని.. మాజీ ఎమ్మెల్యే అకౌంట్లో 48 లక్షల 49 వేల రూపాయలు లూటి చేసిన సైబర్ నేరగాళ్లు…..

Spread the love

Spread the love అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ రిపోర్టర్ జులై 10 జన సముద్రం న్యూస్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్ లో ఉదయం సుమారు పది గంటల సమయంలో పాకాల టౌన్…