ఖానాపూర్ నియోజకవర్గం జూలై 28(జన సముద్రం న్యూస్)
ఉట్నూరు షాంపూర్ ఎక్స్ రోడ్ నుండి జైనురు వెళ్లే ప్రధాన రహదారిపై గుంతలతో ఈ రోడ్డు మార్గంగా అధ్వానంగా ఉంది అని ప్రజలు భావిస్తున్నారు గుంతలతో ఉండటంతో అటువైపు రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ట్లు స్థానికులు వా పోయారు ఈ రహదారిపై వెంటనే మరమ్మత్తు రోడ్డు మార్గాలు ప్రారంభించాలని ప్రజలు కోరుకుంటున్నారు ఈ రోడ్డు మార్గంగా మరీ ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల పిల్లలకు బస్సులలో ప్రయాణించాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది అంటూ వాపోతున్నారు ప్రభుత్వం దీన్ని పై వెంటనే స్పందించి రహదారిపై గుంతలు లేకుండా చేయాలని ప్రజలు కోరుకుంటున్నా రు





