Latest Story
లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్రభర్త లేని లోకంలో ఉండలేనుయాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలంబ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సంప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనంనిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్టవిజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలుప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండిఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలిటా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశందళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీదివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..

Today Update

అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనం పట్టివేత

Spread the love

Spread the love జన సముద్రం న్యూస్,కోహెడ సెప్టెంబర్ 14: (కోహెడ ప్రసాదరావు)సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామ శివారులోని పిల్లి వాగు నుండి అక్రమంగా ఇసుక తరలి స్తున్న వాహనాన్ని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన…

నేడు మాచర్ల సబ్ డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు ముఖ్య విజ్ఞప్తి

Spread the love

Spread the love జనసముద్రంన్యూస్, సెప్టెంబర్ 14, పల్నాడు జిల్లా, మాచర్ల, వెల్దుర్తి, దుర్గి. ఈరోజు అనగా 14.09.2024 రెండో శనివారం కావటంతో 132/33 కె.వి మాచర్ల మరియు 132/33 కె వి గుండ్లపాడు సబ్ స్టేషన్ పరిధిలో గల మాచర్ల…

రాజంపేట ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

Spread the love

Spread the love అధ్యక్షులుగా బచ్చోటి భాస్కర్, కార్యదర్శిగా మందా శివయ్య రాజంపేట -జన సముద్రం న్యూస్రాజంపేట కేంద్రంగా పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సంక్షేమమే లక్ష్యంగా రాజంపేట ప్రెస్ క్లబ్ కమిటీ ముందుకు సాగాలని సీనియర్ పాత్రికేయులు…

అధికారం దక్క లేదని అక్కస్ తోనే జగన్ భారీ కుట్రకు తెగింపు : యాగంటి మల్లికార్జునరావు.

Spread the love

Spread the love జన సముద్రం న్యూస్ మాచర్ల సెప్టెంబర్ 14.అధికారం దక్కలేదనే అక్కస్ తోనే వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలపై కక్షగట్టి, పగ తీర్చుకునేలా బోట్లతో ఢీ కొట్టి బ్యారేజీని కూల్చేందుకు కుట్రపన్నాడని, మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ…

54 ఎర్ర చందన దుంగలను, ఒక మినీ లారీని పట్టుకున్న రిస్క్ టీం…!!

Spread the love

Spread the loveఆర్ఎస్ఏ ఎస్టీఎఫ్( ఆర్ఎస్ ఏఎస్ పీఎఫ్ ) అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ సెప్టెంబర్ 14 జన సముద్రం న్యూస్ సుమారు రూ.62.5 లక్షల విలువ కలిగిన ఎర్రచందనం దుంగలను మినీ లారీ తో సహా స్వాదీనం చేసుకున్న…

మురుగునిటీ సమస్యతో ఇబ్బందిపడుతున్న గ్రామ ప్రజలకి ఉపశమనం

Spread the love

Spread the love సమస్యను పూర్తిగా పరిష్కరించిన పామిడి ఇంచార్జ్, జన సముద్రం న్యూస్ సెప్టెంబర్ 14 అనంతపురం జిల్లా ( పామిడి రూరల్ ) పామిడి మండలం, గుంతకల్లు నియోజకవర్గం, శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం తనయుడు పామిడి ఇంచార్జ్ గుమ్మనూరు…

ఆదమరిస్తే… అంతే సంగతి

Spread the love

Spread the love జన సముద్రం న్యూస్, ఆగస్టు 22 (భద్రాచలం):భద్రాచలంలోని కూనవరం రోడ్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా రహదారిపై గుంత ఏర్పడింది. ఈ మార్గం మీదుగా పలు వాహనాలు వెళ్తుంటాయి. వాహనదారులు రహదారిపై ఏర్పడిన గుంతను గమనించకపోతే వాహనాలు…

మహిళలల రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి: విజయ శంకర్

Spread the love

Spread the loveజన్నారం విలేఖరి, జన సముద్రం న్యూస్, ఆగస్టు 22మహిళల రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా మహిళ ఐద్వా అధ్యక్షురాలు పోతు విజయ శంకర్ కోరారు. కోల్ కత్తాలో ట్రైనీ డాక్టర్ పై…

కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య

Spread the love

Spread the loveయాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు.21,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ భువనగిరిలోని రూరల్ పోలీస్ క్వార్టర్స్ లో బుధవారం రోజున కానిస్టేబుల్ మెట్టు మధుసూదన్ రెడ్డి భార్య విజయలక్ష్మి (35) ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.మధుసూదన్ రూరల్ పోలీస్ స్టేషన్లో రెండేళ్లుగా…

దండేపల్లిలో చోరీ కేసులో నిందితులను పట్టుకున్న సీఐ.. ఎస్సై.. సొత్తు రికవరీ..

Spread the love

Spread the love ఎల్కతుర్తి ఆగస్టు 21 జన సముద్రం న్యూస్ ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి నగదు ,7 తులాల బంగారం, చోరీ ఆగస్టు 2న జరిగిందని సీఐ పులి రమేష్ తెలిపారు.…

వీధి కుక్కల సైర్య విహారం.

Spread the love

Spread the love మండల కేంద్రంలో ఉదృతంగా మారిన గ్రామ సింహాల పోరు ఆగస్టు 21 (జనసముద్రం న్యూస్ చింతపల్లి) మండల కేంద్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కుక్కల బెడద. చిన్న పిల్లలను పెద్దలను ఒంటరిగా ఉన్నప్పుడు టార్గెట్ చేసి ఘోరంగా గాయపరుస్తున్న…

జనసముద్రం కథనానికి స్పందన.

Spread the love

Spread the love గుంతలు పడిన రోడ్ల కు ఎట్టకేలకు మరమ్మత్తులు. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 18 ఆగష్టు కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గంలో గల ప్రముఖ వ్యాపార కేంద్రమైన జమ్మికుంట (టౌన్) మున్సిపాలిటీలో ఇటీవల కురిసిన భారీ…

ఇంటి పై దాడి చేసిన వ్యక్తుల పై ఫిర్యాదు చేసిన బాధితురాలు రమాదేవి .

Spread the love

Spread the love జన సముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి 18: ఆగస్టు ఈ రోజు అనగా 2024 ఆగస్టు 9 న శనివారం రోజున జిల్లా పోలీసు అధికారి , జిల్లా కలెక్టర్, రెవెన్యూ, మున్సిపల్ కమిషనర్, కరీంనగర్…

సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ చేసిన సందర్భంగా చౌడపూర్ కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషంగా పాలాభిషేకం చేయడం జరిగింది

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్ ఆగస్టు17: పరిగి నియోజకవర్గం చౌడాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2.లక్షల వరకు పూర్తిగా ఋణ మాపి చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికీ. మరియు డిప్యూటీ…

వర్షపు తాకిడికి నిండిన మాన్ హోల్ -పరిశీలిస్తున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్.

Spread the love

Spread the love కూకట్ పల్లి ప్రతినిధి, జన సముద్రం ఆగస్టు 18 124 డివిజన్ పరిధిలోని ఉషముళ్ళపూడి ప్రధాన రహదారి ఛత్రపతి శివాజీ నగర్ వద్ద మ్యాన్ హోల్ పొంగి వరద నీరు రోడ్డు మీదకు ప్రవహిస్తున్న నేపద్యంలో అక్కడ…

చిట్వేలి నూతన ఎస్ఐ గా రఘురాం బాధ్యతలు

Spread the love

Spread the love చిట్వేలి జనసముద్రం ఆగస్టు 18అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం చిట్వేలి నూతన సబ్ ఇన్స్పెక్టర్ రఘురాం శనివారం బాధ్యతలు స్వీకరించారు సాధారణ బదిలీల్లో భాగంగా పుల్లంపేట నుంచి బదిలీపై చిట్వేలికి వచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

ఏడుగురాళ్ల పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్యులు వైద్య సిబ్బంది నిరసన

Spread the love

Spread the love జన సముద్రం న్యూస్ చింతూరు, ఏడుగురాళ్ల పల్లి ఆగస్టు 17:- కలకత్తాలో విధుల్లో ఉన్న వైద్య విద్యార్థిని పైఅత్యాచారం హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాని కోరుతూ శనివారం నాడు చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య…

సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 374 జయంతి

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్, ఆగస్టు 18సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆగష్టు 18 న 374 జయంతి సందర్భంగా (17వ శతాబ్దంలోనే బహుజన రాజైనా సర్దార్) సర్వాయిపాపన్నగౌడ్,చరిత్ర తిరగరాసిన పేదోళ్ల రాజు , వెలుగులోకి రాని యోధుని సర్దార్…

గుంతల మయంగా తవక్లాపూర్ రహదారి

Spread the love

Spread the love జనసముద్రం జూలై 28:డిండి: నల్లగొండ జిల్లా డిండి మండల పరిధిలోని నగార దుబ్బ తండ గ్రామపంచాయతీ నుండి తవక్లాపూర్ గ్రామపంచాయతీకి వెళ్లే మట్టి రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకి రోడ్డు మొత్తం పెద్ద పెద్ద గుంతలుగా తయారై…

గుంతలతో ప్రమాదకరంగా మారిన రోడ్డు

Spread the love

Spread the loveఖానాపూర్ నియోజకవర్గం జూలై 28(జన సముద్రం న్యూస్)ఉట్నూరు షాంపూర్ ఎక్స్ రోడ్ నుండి జైనురు వెళ్లే ప్రధాన రహదారిపై గుంతలతో ఈ రోడ్డు మార్గంగా అధ్వానంగా ఉంది అని ప్రజలు భావిస్తున్నారు గుంతలతో ఉండటంతో అటువైపు రోడ్డుపై ప్రయాణించాలంటే…