Latest Story
లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్రభర్త లేని లోకంలో ఉండలేనుయాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలంబ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సంప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనంనిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్టవిజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలుప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండిఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలిటా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశందళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీదివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..

Today Update

చీమల వాగు కాలువను పరిశీలించిన జిల్లా అధికారులు

Spread the love

Spread the love జన సముద్రం న్యూస్ సెప్టెంబర్ 19 ( పామిడి ) పామిడి పట్టణంలోని శ్రీ పురం టౌన్ షిప్ వెంచర్ యాజమాన్యం, చీమలవాగు కాలువను కబ్జా చేసి ప్లాట్లు వేశారని పిర్యాదులు, అందడంతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ శాఖ…

విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

Spread the love

Spread the love సెప్టెంబర్ 15(జనసముద్రంన్యూస్ చింతపల్లి)చింతపల్లి మండలం కిష్టరాయినిపల్లి గ్రామంలో వినాయక చవితి సందర్బంగా అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలోఒక యువకుడు విద్యుత్ షాక్ తో మృతి చెందగా ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది….శనివారం…

ఘనంగా జాతీయ భాష దినోత్సవం

Spread the love

Spread the loveఖానాపూర్ నియోజకవర్గం జన సముద్రం న్యూస్ సెప్టెంబర్ 15ఉట్నూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో జాతీయ హిందీ భాష దినోత్సవం శనివారం రోజున ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు అరవింద్ మాట్లాడుతూ భాష…

తుమ్మేటి సమ్మిరెడ్డి అంత్యక్రియలలో పాల్గొన్న మంత్రి పొన్నం.

Spread the love

Spread the love దగ్గరి ఆత్మీయన్ని కోల్పోయాను. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 15సెప్టెంబర్ కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గం లో గల జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.కాంగ్రెస్…

విష జ్వరాల నివారణకు ఇంటింటి సర్వే చేపట్టాలి: ఖానాపూర్ మండల వాసులు గ్రామ ప్రజలు

Spread the love

Spread the loveఖానాపూర్ నియోజకవర్గం (జనసముద్రం న్యూస్) సెప్టెంబర్ 15ఖానాపూర్ పట్టణంలో విష జ్వరాల నియంత్రణకు ఫీవర్ సర్వే ను చేపట్టాలని పట్టణ గ్రామ ప్రజలు కోరుతున్నారు మున్సిపాలిటీ పరిధిలోని వార్డులో ప్రజలు డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా లాంటి వ్యాధులతో బాధపడుతున్నారు…

కొత్తగా నిర్మించిన కంట్రోల్ రూమ్, ఉమెన్ గార్డ్ రూమ్ లను మరియు సెల్యుటింగ్ బేస్ లను ప్రారంభించారు.

Spread the love

Spread the love మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ 15 రాచకొండ కమిషనర్ జి .సుధీర్ బాబు. ఐపిఎస్ అంబర్ పేట లోని సిఎఆర్ హెడ్ క్వార్టర్స్ లో కొత్తగా నిర్మించిన కంట్రోల్ రూమ్, ఉమెన్ గార్డ్ రూమ్ లను మరియు సెల్యుటింగ్…

విద్యుత్ వాహన నిర్మాణంలో యువకుడి సరికొత్త ప్రతిభ.

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్, కరకగూడెం, సెప్టెంబర్ 15. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,కరకగూడెం మండలానికి చెందిన ఒక నిరుద్యోగి ఉన్నత విద్యను అభ్యసించిన కూడా ఉద్యోగ అవకాశాలు కనిపించకపోవడంతో పెట్రోల్ డీజిల్ వాహనాల సరసన బ్యాటరీ చార్జింగ్ తొ…

వరద బాధితుల దగ్గరకు సహాయ నిధిని అందచేసిన పామిడి టీడీపీ కార్యకర్తలు

Spread the love

Spread the love జన సముద్రం న్యూస్ సెప్టెంబర్ 15 ( పామిడి ) అనంతపురం జిల్లా పామిడి మండలం, గుంతకల్ నియోజకవర్గం, యమ్ యల్ ఏ గుమ్మనూరు జయరాం అధర్యంలో లో గుమ్మనూరు ఈశ్వర్ ఆదేశాలతో పామిడి మండల స్థానిక…

మా బిడ్డలకు ఏంటి, ఈఎట్టి చాకిరి..! “మహాప్రభు కలెక్టర్ వారు” …!!

Spread the love

Spread the love చదువులు మాట దేవుడు ఎరుగు…!!గిరిజనులతో విద్యకు బదులు వెట్టిచాకిరి…!! అనంతరాజుపేట అంబేద్కర్ మినీ గురుకులం..!! ఇటువంటి తప్పులు, ఇంకెప్పుడూ జరగకుండా చూసుకుంటాము.. అంటున్న ఇంచార్జ్ అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ సెప్టెంబర్ 15,జనసముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లాకోడూరు…

ఫారిన్ బాడీతో ఇబ్బంది పడుతున్న బాలుడికి ప్రభుత్వ వైద్యశాలలో అరుదైన చికిత్స

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్ సెప్టెంబర్ 15( పామిడి ) అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో ఉన్న ప్రభత్వ ఆసుపత్రికీ ఒక బాలుడు ప్రధమ చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రి కి రావడంతో నందకిషోర్ 10 సంవత్సరాలు బాలుడు గత…

ముమ్మరంగా ముస్తామవుతున్న తెదేపా పార్టీ ఆఫీస్

Spread the love

Spread the love లక్కిరెడ్డిపల్లి రాయచోటి నియోజకవర్గం జనసముద్రం న్యూస్ సెప్టెంబర్, 15 లక్కిరెడ్డిపల్లి మండలం రాయచోటి నియోజకవర్గం పరిధిలో ఉన్న మండలం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముస్తాబు చేస్తున్న. మండల యువకులు యనమల మదన్ మోహన్ ఆధ్వర్యంలో చక చక…

చిట్వేలి ప్రభుత్వ హాస్పిటల్ లో ఓపి సేవలు బంద్

Spread the love

Spread the loveచిట్వేలి జనసముద్రం సెప్టెంబర్ 15 అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండవలసిన సేవలు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైద్య సిబ్బంది రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఓపి సేవలు నిలిపివేశారు అత్యవసర సేవలకు మాత్రం…

నూతనంగా ఏర్పాటు చేసిన రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జూలకంటి

Spread the love

Spread the love జనసముద్రంన్యూస్, సెప్టెంబర్ 15, పల్నాడు జిల్లా, మాచర్ల. మాచర్ల పట్టణంలోని నెహ్రునగర్ మెయిన్ రోడ్ నందు బొల్లినేని శ్రీను మరియు గడిపూడి రామకృష్ణ కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన “నవయుగ రెస్టారెంట్” ను మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే…

అనాథ మృతదేహానికి అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటిన గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్*

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్ గుడివాడ ప్రతినిధి. సెప్టెంబర్.15 గుడివాడ పట్టణ స్థానిక పవర్ బ్రిడ్జి కింద అనారోగ్యంతో గుర్తు తెలియని వ్యక్తి చనిపోవడంతో అన్ని తామై అంతక్రియలు చేసి మానవత్వాన్ని చాటిన గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్ ఈ…

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు వైద్య పరీక్షలు…

Spread the love

Spread the love. సెప్టెంబర్ 14 (జనసముద్రంన్యూస్ చింతపల్లి)చింతపల్లి మండల పరిధిలోని కురంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వస్త కార్యక్రమ్ మర్రిగూడ టీం 1-ద్వారా విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…

లక్షేట్టి పేట్, దండేపల్లి, జన్నారం మండలాల్లో విద్యుత్ అంతరాయం.

Spread the love

Spread the love జన్నారం రిపోర్టర్ జన సముద్రం న్యూస్ సెప్టెంబర్ 14 లక్షెట్టిపేట సర్కిల్ పరిధిలోని మూడు మండలాల్లో విద్యుత్ సరఫరా లో అంతరాయం ఉంటుందని ఏ డి ఈ ప్రభాకర్ రావు తెలిపారు. లక్సెట్టిపేట్ పరిధిలోని 33 కెవి…

వినాయక నిమజ్జనానికి ప్రదేశాన్ని పరిశీలించిన మండల అధికారులు

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్ గాంధారి సెప్టెంబర్ 14 గాంధారి మండల కేంద్రంలో ఈ నెల 15, 16 తేదీలలో జరిగే గణేష్ నిమజ్జనాల యొక్క శోభయాత్ర రూట్ మరియు నిమజ్జనం చేయు ప్రదేశంను పరిశీలించిన గాంధారి మండల తహసిల్దార్…

శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లుకు సిద్ధంగా ఉండాలి

Spread the love

Spread the love సెప్టెంబర్ 17,న ఘనంగా ప్రజాపాలన దినోత్సవం ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ సెప్టెంబర్ 14: మహబూబాబాద్ జిల్లా లోశుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గణేష్…

హైవే అధికారుల తీరుతో పొంచి ఉన్న ప్రమాదం

Spread the love

Spread the loveజనసముద్రం దినపత్రిక ప్రతినిధి, సెప్టెంబర్ 14: మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని బోయపల్లి బోర్డ్ సమీపంలో హెచ్.పీ గ్యాస్ ముందు సర్వీస్ రోడ్డు వద్ద నేషనల్ హైవే అధికారుల తప్పిదంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. బోయపల్లి బోర్డు…

జర్నలిస్టులకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి

Spread the love

Spread the love-తెలంగాణా జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్.షానూర్ డిమాండ్ యాదాద్రి భువనగిరి జిల్లా సెప్టెంబర్.14,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:జనసముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా:-తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని…