Latest Story
లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్రభర్త లేని లోకంలో ఉండలేనుయాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలంబ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సంప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనంనిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్టవిజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలుప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండిఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలిటా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశందళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీదివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..

Today Update

కలెక్టర్ ని కలిసిన దళిత బంధు బాధితులు

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్ ప్రతినిధి హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం బక్క మంత్రుల గూడెం గ్రామంలో రెండో విడత దళిత బంధు అర్హులైన వారిని గుర్తించి ఇట్టి పథకాన్ని అమలు చేయాలని బుధవారం…

ఈరోజు నుండి చంద్రబాబు నాయుడు ఉభయ గోదావరి జిల్లాల పర్యటన

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్ నవంబర్ 30,, కొయ్యాలగూడెం మండల రిపోర్టర్,ఈ.మనోహర్: పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ గమనించాలి రేపు మన మాజీ ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉభయగోదావరి పర్యటనకు వస్తున్నారు.రేపు ఉదయం జంగారెడ్డిగూడెం,…

కందుల నాగరాజు పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న మంత్రి గుడివాడ అమర్ నాథ్

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,అల్లిపురం,విశాఖపట్నం,.., నవంబర్ 30: పదివేల మందికి చీరలు పంపిణీ కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, 32 వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు సేవల్లో ఎంతో మంది కి ఆదర్శ ప్రాయుడని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్ నాద్…

ఏలూరు లో కలెక్టరేట్ లో సమీక్షా సమవేశం నిర్వహించిన మంత్రి పి.విశ్వరూప్,హాజరైన ఎమ్మెల్యేలు

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్ నవంబర్ 30, కొయ్యాలగూడెం మండల రిపోర్టర్,ఈ.మనోహర్: ఈ రోజు ఏలూరు లో కలెక్టరేట్ వద్ద గోదావరి మీటింగ్ హాలు లో ఏలూరు జిల్లా ఇంఛార్జి మంత్రివర్యులు, రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పినిపే విశ్వరూప్ గారి…

వెంకటగిరి స్కూల్ ను పట్టించుకోని అధికారులు,తమ పిల్లల భవిష్యత్తు గురించి గ్రామస్థుల ఆవేదన..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, వెంకటగిరి,తిరుపతి జిల్లా నవంబర్ 30:\ తిరుపతి జిల్లా, వెంకటగిరి ,మా ఊరి లో ఒక ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్ (R.V.M high school) ఆ స్కూల్ ని ఏ అధికారులు విజిట్ చేయరు ఎందుకు ?…

కుల,మత,పార్టీలకు అతీతంగా సంక్షేమం పథకాలు అందిస్తున్న సీఎం వై.యస్ జగన్ మోహన్ రెడ్డి – మంత్రి ఉషాశ్రీచరణ్

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, కళ్యాణదుర్గం రూరల్, నవంబర్ 30: నేడు బ్రహ్మసముద్రం మండల పరిధిలోని సూగేపల్లి గ్రామంలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంను చేపట్టి ప్రతి గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ. సీఎం YS జగన్మోహన్ రెడ్డి…

వనపర్తి లోని కన్యకా పరమేశ్వరి దేవాలయం కూల్చివేత..కూల్చివేతకు నిరసన గా రోడ్డు మీద బైఠాయించిన ఆర్య వైశ్యులు

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,వనపర్తి,నవంబర్ 30 :వనపర్తి లోని కన్యకా పరమేశ్వరి దేవాలయం కూల్చివేత ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రాత్రి కి రాత్రి కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం దానిని నిరసిస్తూ వనపర్తి టౌన్ లో రాస్తా రోకో

పిర్యాదుదారుల సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించాలని మెదక్ జిల్లా పోలీస్ అధికారులకు సూచించిన ఎస్పీ రోహిణి ప్రియదర్శిని

Spread the love

Spread the loveమెదక్ జిల్లా, ప్రతినిధి (సముద్రం న్యూస్): మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మెదక్ జిల్లా ఎస్పీ పి.రోహిణి ప్రియదర్శిని ఫ్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలుసూచనలు…

హైదరాబాద్ లో దారుణం..10 తరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

Spread the love

Spread the loveహైదరాబాద్ లో దారుణం వెలుగుచూసింది. ఒక పదోతరగతి విద్యార్థినిని తోటి విద్యార్థులే గ్యాంగ్ రేప్ చేశారు. ఐదుగురు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. వీడియో తీసి మళ్లీ మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. రాకపోతే సోషల్ మీడియాలో పెడుతామంటూ బెదిరించారు. ఈ…

వివాదాలకు పుల్ స్టాప్..చంద్రబాబు,లోకేష్ లకు బహిరంగ క్షమాపణలు చెప్పిన తోపుదుర్తి చందు

Spread the love

Spread the loveతెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నయ్య  చంద్రశేఖర్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పారు.  ఈ నెల 24వ తేదీన రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో  ఆయన…

ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ పై హ్యాకర్ల పంజా..200 కోట్లు డిమాండ్ చేసిన హ్యాకర్లు.!

Spread the love

Spread the loveఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)పై హ్యాకర్లు పంజా విసిరారు.  సర్వర్ వరుసగా ఆరో రోజు కూడా పనిచేయకపోవడంతో హ్యాకర్లు రూ. 200 కోట్ల క్రిప్టోకరెన్సీని డిమాండ్ చేసినట్లు అధికారిక వర్గాలు సోమవారం తెలిపాయి.…

భారత్ లో అడుగంటుతున్న సంతోషం.. హ్యపీయెస్ట్ కంట్రీస్ లో 136 వ స్థానంలో ఇండియా

Spread the love

Spread the loveసంతోషం అనేది అందరికీ ఒకేలా ఉంటుందా? అంటే ఉండదనే చెప్పొచ్చు. సంతోషాన్ని ఒకరు డబ్బు రూపంలో చూస్తే.. మరొకరు సౌఖ్యాలు కలిగి ఉండటంలో చూస్తారు.. ఇంకొందరేమో మానసిక ప్రశాంతత కలిగి ఉండటమే సంతోషంగా భావిస్తుంటారు. ప్రపంచంలో కొన్ని దేశాలు…

ఆ రోజు పరిటాల రవిని చంపింది వైఎస్, ఆయన తనయుడు జగనే

Spread the love

Spread the love తోపుదుర్తి చందును అరెస్ట్ చేసి.. జిల్లా బహిష్కరణ చేయాలి జగ్గుపై కేసు నమోదు చేయడంలో ఉన్న శ్రద్ధ చందుపై లేదా చంద్రబాబును దూషించిన విషయంలో మేము పెట్టిన కేసు ఏమైంది మాజీ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం…

జ్యోతి రావు పూలే గారి ఆశయాలే స్పూర్తిగా ముందుకు సాగుదాం – మంత్రి ఉషాశ్రీచరణ్

Spread the love

Spread the love✍️ నేడు మన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా బ్రహ్మసముద్రం మండలం సంతేకొండాపురం గ్రామంలోని సావిత్రి బాయి పూలే గారి కాలనీలో మహాత్మా జ్యోతిరావుపూలే గారి చిత్రపటానికి పూలమాలలు…

పరిటాల డౌన్ డౌన్..ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద నుండి ఎస్పీ కార్యాలయం వరకు వైసీపీ శ్రేణుల భారీ ర్యాలీ

Spread the love

Spread the loveఎమ్మెల్యే ఇంటివద్ద నుంచి ఎస్పి కార్యాలయం వరకు భారీ ర్యాలీ. తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి కలిసి అడుగులేసిన పార్టీ శ్రేణులు. చంద్రబాబు, రామోజీరావు సలహాతో పరిటాల సునీత, శ్రీరామ్‌ ప్రోద్భలంతో టీడీపీ గూండాలు మా ఇంటిపై దాడికి వచ్చారు. మమ్మల్ని…

అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భర్తను చంపి ఫ్రిజ్ లో దాచిన భార్య

Spread the love

Spread the loveశ్రద్ధా వాల్కర్ని దారుణంగా ముక్కలుగా నరికి చంపిన తరహాలోనే మరో దారుణం వెలుగుచూసింది. ఒక మహిళ తన భర్తను హత్య చేసి మృతదేహాన్ని 10 ముక్కలుగా నరికి న్యూ అశోక్ నగర్ డ్రెయిన్లో పడేసింది. ఈ మేరకు ఢిల్లీ…

వైయస్ఆర్ సున్నావడ్డీ పంట రుణాలు -వరుసగా మూడో ఏడాది రైతుల ఖాతాల్లో జమ చేసిన ఏపి ప్రభుత్వం.!

Spread the love

Spread the loveశ్రీ సత్యసాయి జిల్లా న్యూస్:రబీ 2020 – 21,ఖరీఫ్ 2021 సున్నవడ్డీ రాయితీ,ఖరీఫ్ 2022 పంట నష్టపరిహార పెట్టుబడి రాయితీని అర్హులైన రైతులకు జమ చేసే కార్యక్రమం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో…

బీసీలను నట్టేట ముంచిన ఏకైక ప్రభుత్వం వైకాపా.

Spread the love

Spread the love ✦కార్పొరేషన్లు ఫుల్ – నిధులు నిల్. ✦రాష్ట్రంలో 26 మంది బీసీ నాయకులను పొట్టన పెట్టుకున్న వైకాపా ప్రభుత్వం. ✦బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించకుండా ఆర్థికంగా బీసీలను అనగదొక్కిన జగన్. ✦డిసెంబర్ 8న వైకాపా బీసీ సమావేశంలో…

రైతులకు శుభవార్త.. డిసెంబర్‌ మొదటి వారంలో రైతుబంధు

Spread the love

Spread the loveజోగులాంబ గద్వాల్ జిల్లా జన సముద్రం న్యూస్ 28నవంబర్; రెండో విడత రైతుల ఖాతాలో నగదు జమ చేయడానికి రెడీ అవుతుంది తెలంగాణ సర్కారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతాంగానికి వచ్చే నెలలో యాసంగి రైతుబంధు నిధులు జమ…

ఆర్థిక సహాయం అందజేసిన మున్సిపల్ చైర్ పర్సన్ వై.నైరుతి రెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ పెమ్మక చెన్నకేశవరెడ్డి

Spread the love

Spread the loveపామిడి, నవంబర్ 28, జన సముద్రం న్యూస్:పామిడి మండల పరిధిలోని అనుంపళ్లి గ్రామం నందు డీలర్ రామాంజినేయులు, ఆరోగ్యం బాగాలేదని తెలుసుకుని గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వై.వెంకటరామరెడ్డి, ఆదేశాల మేరకు డీలర్ రామాంజనేయులు ఇంటికి వెళ్ళి వారికి ఆర్ధిక…