Latest Story
లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్రభర్త లేని లోకంలో ఉండలేనుయాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలంబ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సంప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనంనిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్టవిజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలుప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండిఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలిటా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశందళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీదివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..

Today Update

మహాత్మా జ్యోతిరావు పూలే కి ఘనంగా నివాళులు అర్పించిన ఏపి మేదరి కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని రాఘవేంద్ర మరియు వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు

Spread the love

Spread the loveసమాజంలో అణగారినవర్గాల అభ్యున్నతి,వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసినగొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది“మహాత్మా జ్యోతిరావు పూలే” గారి వర్ధంతిసందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూవారికి ఘన నివాళులు..,అర్పించిన ఆంధ్రప్రదేశ్ మేదరి కార్పోరేషన్ డైరెక్టర్ తమ్మినేని రాఘవేంద్ర మరియు వివిధ కార్పొరేషన్…

సెబ్ అదనపు ఎస్పీ గా జే.రామ్మోహన్ రావు.. డిఎస్పీ రాఘవ రెడ్డికి ఘనంగా వీడ్కోలు

Spread the love

Spread the love— ఆత్మీయ వీడ్కోలు సభలో అనంతపురం రేంజ్ డి.ఐ.జి, జిల్లా ఎస్పీల వెల్లడి అనంతపురం: జిల్లా సెబ్ అదనపు ఎస్పీగా జె.రాంమోహనరావు, డీఎస్పీగా రాఘవరెడ్డిల విధులు ప్రశంసనీయమని అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఎం.రవిప్రకాష్ IPS గారు, జిల్లా ఎస్పీ…

రైలు ఇంజిన్ను కూడా వదలని దొంగలు..సొరంగం తవ్వి మరీ దొంగతనం.!

Spread the love

Spread the loveబీహార్లోని బెగుసరాయ్ జిల్లాలోని గర్హరా రైల్వే యార్డుకు సొరంగం తవ్వి మరీ దొంగలు ఏకంగా రైలు ఇంజిన్ ను ఎత్తుకెళ్లారు. గుర్తుతెలియని దొంగలు మరమ్మతుల కోసం యార్డ్లో ఉంచిన రైలు డీజిల్ ఇంజిన్ను దొంగిలించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.…

ఎయిడ్స్ కేసుల్లో మొదటి స్థానంలో ఆంధ్ర ప్రదేశ్..దేశంలో కోరలు చాస్తున్న హెచ్.ఐ.వి

Spread the love

Spread the love1990 2000లలో ఎయిడ్స్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించింది.  ఆ తర్వాత ఈ అంటువ్యాధి తగ్గుముఖం పట్టినప్పటికీ  పూర్తిగానిర్మూలన కాలేదు.  ప్రతీ ఏడాది డిసెంబర్ 1న ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. హెచ్ఐవీకి వ్యతిరేకంగా పోరాటానికి హెచ్ఐవీతో జీవిస్తున్న వారికి మద్దతు…

వెలుగులోకి బ్రహ్మంగారి పాద ముద్రలు

Spread the love

Spread the love AP: YSR జిల్లా బ్రహ్మంగారిమఠం సమీపంలో చిన్నక్కరాలు కొండ వద్ద కాలజ్ఞాని పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి పాదం, గుర్రం కుడి, ఎడమ అడుగులు, గంగమ్మ చెలిమను గుర్తించినట్లు పరిశోధకుడు బొమ్మిశెట్టి రమేష్ తెలిపారు. బ్రహ్మంగారు అల్లాడుపల్లె నుంచి బ్రహ్మంగారిమఠానికి…

ఘోర ప్రమాదానికి గురైన అయ్యప్ప స్వాముల బస్సు..20 మందికి తీవ్ర గాయాలు

Spread the love

Spread the loveఅయ్యప్పస్వామి మాలలు ధరించిన భక్తులతో వెళుతున్న ఒక బస్సు ఎదురుగా వస్తున్న లారీపైకి దూసుకెళ్లడంతో 20 మంది అయ్యప్పస్వాములు తీవ్రంగా గాయపడ్డారు. ఒంగోలులో ఆదివారం తెల్లవారు జామున ఈ సంఘటన జరిగింది. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ…

మెట్రో సెకండ్ ఫేజ్‌ మరమ్మతులకు గ్రీన్ సిగ్నల్

Spread the love

Spread the loveహైదరాబాద్‌ నగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గత కొన్ని రోజులుగా వస్తున్న మెట్రో సెకండ్‌ ఫేజ్‌ పనులు ప్రారంభంకానున్నాయి. మైండ్‌ స్సేస్‌ జంక్షన్‌ నుంచి, శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ వరకు మెట్రోను పొడగించనున్నారు. 31 కిలో…

పోలీస్ నియామక పరీక్షలకు రంగం సిద్ధం

Spread the love

Spread the loveహైదరాబాద్‌: పోలీస్‌ నియామక ప్రక్రియలో అత్యంత కీలకమైన దేహదారుఢ్య పరీక్షలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 8 నుంచి ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఫిజికల్‌ మేజర్మెంట్‌ (PMT), ఫిజికల్‌ మెజర్మెంట్‌ టెస్ట్‌ (PET) నిర్వహించనున్నట్లు పోలీస్‌ నియామక మండలి…

హైదరాబాద్‌ నగరంలో తొలి ఫ్లైట్ రెస్టారెంట్.. ఓపెనింగ్ ఎప్పుడంటే..?

Spread the love

Spread the love విమానంలో కూర్చోవాలని..అందులో డిన్నర్, లంచ్ చేయాలని..ఫ్లైట్‌ కూర్చొని ప్రకృతిలోని అందాలను చూడాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. కాని ఆ కోరిక తీర్చుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అయితే డిసెంబర్‌ నెల నుంచి అతి తక్కువ…

వారణాసిలో బోటు మునక.. యాత్రికులకు తప్పిన ప్రమాదం

Spread the love

Spread the loveవారణాసిలోని గంగానదిలో జరిగిన బోటు ప్రమాదంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిడదవోలు వాసులు ప్రాణాలతో బయటపడ్డారు. నిడదవోలుకు చెందిన 120 మంది తీర్థయాత్రలకు వెళ్లారు. అలహాబాద్, గయ, అయోధ్యను సందర్శించుకుని శుక్రవారం వారణాసి చేరుకున్నారు. గంగానదిలో పిండ…

వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్..మరో ఆరుగురిని విచారించండి..!

Spread the love

Spread the loveమూడేళ్ల క్రితం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేకెత్తించిన మాజీ మంత్రి ప్రస్తుత సీఎం జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసుకు సంబంధించి ఇంకా మరికొందరు ఉన్నారని వారిని విచారించాలని తాజాగా పులివెందుల కోర్టులో ఒక…

వెంకట్రాంపురంలో ఊపిరాడనివ్వని వాయు కాలుష్యం

Spread the love

Spread the love వాయువు కాలుష్యానికి గురై ఒక నెలలోనే ఐదుగురు మృతి… ఏ ఒక్క నాయకుడికి అధికారికి కానరాదా గ్రామ ప్రజల బాధ..! మంచులాగా కమ్ముకుంటున్న పొగలు… గాలి పీల్చాలన్న భయపడుతున్న గ్రామస్తులు… జన సముద్రం న్యూస్ అనంతగిరి: ఒకప్పుడు…

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి యువత కృషి చేయాలి : పరిటాల శ్రీరామ్

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్, నవంబర్26,ఆత్మకూరు.:రాబోయే సార్వత్రిక ఎన్నికల సమరానికి ఇప్పటి నుంచి సమాయత్తం కావాలని రాప్తాడు నియోజకవర్గంలో ఆత్మకూరు మండలం చాలా కీలకం అని పరిటాల శ్రీరామ్ తెలిపారు.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి…

ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

Spread the love

Spread the loveబిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించ్చిన కురుబ కుటుంబ సభ్యులు. జనసముద్రం న్యూస్:నవంబర్ 26,శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్: పుట్టపర్తి న్యూస్: శ్రీ సత్యసాయి జిల్లా,పుట్టపర్తి నియోజకవర్గం సాయి ఆరామం నందు ఘనంగా భారత రాజ్యాంగ…

కార్యకర్తలకు అండగా మాజీ మంత్రి పల్లె పర్యటన..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్:నవంబర్26, శ్రీ సత్యసాయి జిల్లా జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్: నల్లమాడ,ఓడిసి న్యూస్: మండలం రెడ్డిపల్లికి చెందిన గంగులప్ప ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలుసుకొని వారి నివాసంలో ఆయనను పరామర్శించి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు.అనంతరం వైద్య…

ఏజెన్సీ ప్రాంత ప్రజల సమస్యలను తీర్చడమే…పోలీసుల ప్రధాన లక్ష్యం ఎస్పీ శరత్ చంద్ర పవార్

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్ బయ్యారం: ప్రతినిధి (పసుపులేటి సతీష్ ): మండలంలోని చెరువు ముందు కొత్తగూడెం గ్రామంలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు . వైద్య శిబిరానికి నిపుణులైన డాక్టర్లచే చుట్టు పక్కల…

భార్యను చితక్కొడుతూ…ప్రియురాలికి వీడియో కాల్

Spread the love

Spread the loveప్రియురాలి మోజులో పడిన ఓ వ్యక్తి భార్యను చితక్కొట్టాడు. అంతేకాదు.. ప్రియురాలి ఆదేశాలతో వీడియో కాల్ చేసి మరీ ఆమెకు ప్రత్యక్ష ప్రసారంలో చూపించాడు.  ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది. భర్త అతడి ప్రియురాలు ఆమె తల్లిపై బాధితురాలు…

మనీ పాలిటిక్స్ : ఒక్కో ఎమ్మెల్యే ఖరీదు తెలంగాణ లో 100 కోట్లు..రాజస్థాన్ లో 10 కొట్లేనా..!!

Spread the love

Spread the loveతెలంగాణకు రాజస్థాన్ కు శాన్ ధార్ ఫరక్ (తేడా) ఉంది. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్లు ఇస్తామన్న బీజేపీ ఏజెంట్లు.. అదే రాజస్థాన్ లో కేవలం 10 కోట్లు మాత్రమే ముట్టజెప్పుతామన్నారు. ఇది మనం…

తెలుగు రాష్టాలలో… శబరిమల ప్రత్యేక రైళ్లు

Spread the love

Spread the loveహైదరాబాద్‌: అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్థం డిసెంబరు, జనవరి నెలల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 38 శబరిమల ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ప్రకటించింది. హైదరాబాద్‌-కొల్లాంకు డిసెంబరు 5, 12, 19, 26, జనవరి 2,…

గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 100 మంది రేపిస్టులు, క్రిమినల్స్

Spread the love

Spread the loveగుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ డిసెంబర్ 1వ తేదీన మొదటి విడత ఎన్నికలు జరుగనున్నాయి. పట్టుమని వారం కూడా ఎన్నికలు లేవు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. మొదటి విడత జరిగే ఎన్నికల్లో బరిలో ఉన్న…