Latest Story
లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్రభర్త లేని లోకంలో ఉండలేనుయాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలంబ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సంప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనంనిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్టవిజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలుప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండిఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలిటా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశందళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీదివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..

Today Update

మరో రియల్ ఎస్టేట్ స్కాం..900 కోట్లు ప్రజల నుంచి వసూలు చేసిన సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణ అరెస్టు.!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 3 : తక్కువ ధరకే ఇళ్లు కట్టించి ఇస్తానంటూ రూ.900 కోట్లు ప్రజల నుంచి వసూలు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ((టీటీడీ) సభ్యుడు సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్…

నారా చంద్రబాబు నాయుడి శైలిలో అనూహ్యమైన మార్పులను తెచ్చిన వై.ఎస్.జగన్..థాంక్స్ చెబుతున్న తెలుగు తమ్ముళ్ళు..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 3: ఏపీలో టీడీపీ వైసీపీ నేతలు కార్యకర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంటుంది. అలాంటిది తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు ఏపీ సీఎం జగన్కు థ్యాంక్స్ చెబుతున్నారు.  కారణమేంటని ఆరా తీస్తే మాత్రం ఆశ్చర్యకరమైన సమాధానం ఇస్తున్నా…

అర్ధరాత్రి కస్తూరిబా గాంధీ విద్యార్థినులను పరామర్శించిన మంత్రి కే.వి.ఉషాశ్రీచరణ్

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్,అనంతపురం,డిసెంబర్ 3: విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలు అందించండి ఘటనకు కారణమైన వారిపై తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశాలు జారీ చేసిన మంత్రి అధైర్యపడకండి మీకు అండగా మేమున్నాం – మంత్రి…

క్రికెట్ కామెంటరీ మధ్యలో క్రికెట్ లెజెండ్ రికీ పాంటింగ్ కు గుండెపోటు

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 2 : ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులతో పాటు యావత్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ వార్త. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ప్రపంచ మేటి బ్యాట్స్ మెన్ లలో ఒకడైన రికీ పాంటింగ్ గుండె పోటుకు గురయ్యారు. అది…

వైద్య విద్యార్థులకు ఏపి సర్కార్ షాక్..ఇకపై జీన్స్,టీ షర్ట్స్ కు నో.. డ్రెస్ కోడ్ తప్పకుండా పాటించాల్సిందే..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 2 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్ పీజీ మెడికల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇక నుంచి జీన్స్ ప్యాంట్లు టీ షర్టులు ధరించకూడదని రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం (డీఎంఈ)…

సీఎం జగన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 5 న కర్నూల్ లో రాయలసీమ గర్జన మరియు డిసెంబర్ 7న విజయవాడలో బీసి గర్జన : విజయవంతం చేయాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పిలుపు

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 2 : ●అంబెద్కర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న వైఎస్‌ జగన్‌..! ●అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలని కోరుకునే గొప్ప మనసున్న వాళ్లం..! బిసిలను బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌గా పరిగణించడం తప్పు, బ్యాక్‌బోన్‌ క్లాసెస్‌గా సమాజం పరిగణించాలన్నదే జగన్‌మోహన్‌…

అమాత్యుల ఆర్డర్.. మట్టి దాటింది బార్డర్..! మంత్రి ఫాంహౌజ్ నిర్మాణానికి ఊళ్లకు ఊళ్లే ఊడ్చేస్తున్న వైనం

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,నందిగామ,డిసెంబర్ 2 : గత కొన్ని నెలలుగా అడ్డు అదుపు లేని తతంగం చేగూరు శివార్లలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు గతంలో బండోని గూడ, చౌలపల్లి తదితర ప్రాంతాల్లో కూడా ఇదే తతంగం అమాత్యుల 100 ఎకరాల…

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం కైలాస సదన్ అతిథి గృహానికి 16 లక్షలు విరాళం

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 2: శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన భరద్వాజ తీర్థం (లోబావి) నందు భక్తులకు బస సౌకర్యార్థం నూతనంగా నిర్మించి ప్రారంభించిన 125 గదుల కైలాస సదన్ అతిథి గృహం నందు దాతలు భాగస్వామ్యం అయ్యేలా దేవస్థానం విరాళాల…

ఒకే రోజు 180 ఎకరాల భూమి కొనుగోలు చేసిన వైసీపీ మంత్రి..ఆదాయం లేకుండా ఎలా కొన్నారని నోటీసులు జారీ చేసిన ఐటీ.!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 2 : ఎంత తోపు అయినా.. వ్యక్తిగత హోదాలో.. కుటుంబ సభ్యుల కోసం ఒకరోజులో ఎన్ని ఎకరాల భూమి కొనే వీలుంది? అంటే.. ఐదు పది.. పాతిక అని చెబుతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లోరెండు తెలుగు రాష్ట్రాల్లో…

వైసీపీలో శ్రుతిమించుతున్న వర్గ పోరు..ఎంపీ ని ఓడించాలని ఎమ్మెల్యే..ఎమ్మెల్యే కు టికెట్ ఇవ్వకూడదని ఎంపీ..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 2 వైసీపీలో నాయకుల మధ్య వివాదాలు విభేదాలు ఎలా ఉన్నా..వాటిని సరిదిద్దు కోవాలని.. పార్టీ అధినేత సీఎం జగన్ చెబుతున్నారు. అయితే కీలక నాయకులే వివాదాలకు దిగుతుండడం ఇప్పుడు పార్టీకి తీవ్ర సంకటంగా మారిపోయింది. ఎంపీని…

టిండర్ ఆప్ తో వల వేస్తున్న కేటుగాళ్లు..చిక్కారో క్షవరం ఖాయం..!

Spread the love

Spread the loveప్రముఖ డేటింగ్ యాప్ ‘టిండర్’లో రోజుకో కొత్త మోసం వెలుగు చూస్తోంది. నచ్చిన అమ్మాయితో డేటింగ్ చేసుకోనే అవకాశం టిండర్ లో ఉండటంతో యూత్ ఈ యాప్ కు అడిక్ట్ అవుతున్నారు. దీనిని ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు…

ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి : ములుగు ఎమ్మెల్యే సీతక్క

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, ములుగు జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 01 హైదరాబాద్ లో ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ క్రిస్టినా ఐఏఎస్ ను మర్యాద పూర్వకంగా కలిసి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క…

ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులకు సహకరించండి, ఇన్వెస్ట్ ఇండియా సీఈఓ దీపక్ బగ్లాను కోరిన మంత్రి అమర్నాథ్

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్1,విశాఖపట్నం, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారు. గడచిన మూడు సంవత్సరాలలో పలు కొత్త కంపెనీలు రాష్ట్రంలో ఉత్పత్తిని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరికొన్ని కంపెనీలు ఉత్పత్తికి సిద్ధంగా ఉండగా,…

రాప్తాడు మండలం మండలం బొమ్మేపర్తిలో రైతులకు భూహక్కు పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,రాప్తాడు మండలం: రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నభూమి కంటే 50 వేల ఎకరాల భూమిని అదనంగా సృష్టించిన ఘనత గత ప్రభుత్వానికి దక్కుతుందని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు ఆరోపించారు. గురువారం రాప్తాడు మండలం బొమ్మేపర్తి గ్రామం…

480 గంజాయి చాక్లెట్స్ పట్టుకున్న పోలీసులు ..గంజాయి చాక్లెట్స్ అమ్ముతున్న ముఠా అరెస్ట్..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, డిసెంబర్ 1 : షాద్ నగర్ : గంజాయ్ చాక్లెట్స్ అమ్ముతున్న ముఠాను షాద్ నగర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. షాద్ నగర్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. రామకృష్ణ తెలిపిన…

2873 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కాం లో విజయ సాయి రెడ్డి అల్లుడు,కెసిఆర్ కూతురు తో పాటు మరో 35 మంది తో eD రిమాండ్ రిపోర్ట్.!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, డిసెంబర్ 1 : ఢిల్లీ మద్యం కుంభకోణం సృష్టిస్తున్న ప్రకంపనలు ఇంకా ఆగడం లేదు. తవ్వేకొద్దీ కలుగులు బయటపడుతూనే ఉన్నాయి. వ్యాపారవేత్తలతోపాటు వివిధ రాష్ట్రాల రాజకీయ నేతలకు ఇందులో భాగస్వామ్యముందని స్పష్టమవుతోంది. తాజాగా అమిత్ అరోడా…

రాజకీయ నాయకుల టార్చర్ తట్టుకోలేక లాంగ్ లీవ్ పై వెళ్ళిపోతున్న అధికారులు..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, డిసెంబర్ 1 : ఓవైపు అధికార టీఆర్ఎస్ ఒత్తిడులు.. మరోవైపు కేంద్రంలోని బీజేపీ హెచ్చరికలు.. అభివృద్ధి కోసం అధికారుల నిలదీతలు.. పనుల కోసం టార్చర్ లు.. ఇప్పుడు తెలంగాణలో అధికారులు నలిగిపోతున్నారు. గత ఏడాది ఎన్నికలు…

ఎన్ డి టీవీని కొన్న గౌతమ్ అధాని..ఇక పై ఆ ఛానెల్ చూడనన్న కేటిఆర్

Spread the love

Spread the loveప్రముఖ జాతీయ ఛానల్ ఎన్టీటీవీ.. బీజేపీకి అనుకూలుడైన గుజరాతీ వ్యాపారవేత్త గౌతం అదానీ సొంతమైంది. దేశంలోనే నంబర్ 1 కుబేరుడి ఖాతాలోకి ఈ అత్యున్నత విశ్వసనీయత ఛానెల్ సొంతమైంది. ఇన్నాళ్లు ఈ న్యూస్ చానెల్ ను నిజాయితీతో నిర్వహించిన…

పరిటాల రవీంద్రను ఎదురించినవారిపై 45 ఎన్‌కౌంటర్లు జరిగాయి :ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

Spread the love

Spread the love●దాదాపు 150 హత్యలు జరిగాయి..! ●1994 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వమే ఈ హత్యలు చేయించింది..! ●తెలుగుదేశంలో ఉన్నాకూడా మా చందు అన్నను పరిటాల రవీంద్ర హత్య చేయించాలని చూశాడు..! ●పరిటాల సునిత గెలవలేదనే నన్ను…