Latest Story
లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్రభర్త లేని లోకంలో ఉండలేనుయాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలంబ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సంప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనంనిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్టవిజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలుప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండిఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలిటా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశందళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీదివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..

Today Update

రాజశ్యామల యాగంలో పాల్గొననున్న సీఎం జగన్..విశాఖ కు రాజధాని తరలింపునకు ముహూర్తం ఖరారు..??

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 16: రాజశ్యామల  అమ్మ వారి మరో అవతారం. అమ్మ వారికి ఉన్న అనేక రూపాలలో ఇది ఒకటి. రాజ్యాన్ని కాంక్షించే వారు విజయాలను కోరుకునే వారు రాజశ్యామల యాగం చేస్తే సర్వం సిద్ధిస్తుంది అని ఆస్థిక జనులు…

900 వందల వైన్ బాటిల్ ఆర్డర్ చేయబోయి లక్ష పోగొట్టుకున్న సాప్ట్ వేర్ ఉద్యోగిని..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్ ,డిసెంబర్16, లక్షల్లో జీతం.. ఐదు రోజులే పని. చేతినిండా పైసలుంటే ఎవరికి మాత్రం ఎంజాయ్ చేయ బుద్ధి కాదు చెప్పండి. ఇక సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లో పని చేసే వారైతే వీకెండ్ కోసం చకోర…

వైసీపీ ఎమ్మెల్సీ సోదరుడి ఇంటిపై ఎమ్మెల్యే అనుచరుల దాడి..!!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,  వైఎస్సార్ జిల్లా, డిసెంబర్ 15 : వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా వైఎస్సార్ జిల్లాలో గత ఎన్నికల్లో ఆ పార్టీ 10కి 10 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. 2014 ఎన్నికల్లో…

ఘనంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి జన్మదిన వేడుకలు

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్ ,బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి ,డిసెంబర్15, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి జన్మదిన వేడుకల సందర్భంగా తాండూరు మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక సేవా జ్యోతి శరణాలయంలో కేక్ కట్ చేసి పండ్లు,…

పోలీస్ కమీషనర్ సార్ హిజ్రాల ఆగడాల పై దృష్టి సారించండి..!

Spread the love

Spread the loveకాప్రా, జనసముద్రం న్యూస్,డిసెంబర్ 15: కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలనీలలో చిన్నపాటి శుభకార్యం జరిగినా హిజ్రాలు రెండు లేక మూడు ఆటోలలో పదిమందికి పైనే ఇట్టే వాలిపోతూ హల్ చల్ చేస్తున్నారు. వేలకు వేలు డబ్బులు అడుగుతూ…

ఏపి లో కోర్టు దిక్కార కేసుల పరంపర..మొన్న డిజిపి,ఇవాళ ప్రభుత్వ సిఎస్ కు హైకోర్టు అక్షింతలు..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 15 : ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలల స్థలాల్లో గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఇతర ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించవద్దని గతంలో ఏపీ హైకోర్టు స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు ఆదేశాలను…

సెల్ ఫోన్ పోయిందా..ముందు ఈ సేవ లో రూ 200 చలనా కట్టండి..తరువాతే పోలీస్ కంప్లైంట్..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 15 : సెల్ ఫోన్.. ఇప్పుడు జీవితంలో ఒక భాగంగా మారటమే కాదు.. శరీరంలో అవయువం కాని అవయువంగా మారిందన్నది తెలిసిందే. ఇవాల్టి రోజున సెల్ ఫోన్.. అందులో డేటా.. దాన్లో వాట్సాప్.. గూగుల్ పే..…

వణికిస్తున్న చలి పులి..!

Spread the love

Spread the loveఅనంతపురం జిల్లా, చిన్మయి నగర్, ప్రసన్నాయపల్లి,జనసముద్రం న్యూస్,డిసెంబర్ 15 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలి గణనీయంగా పెరిగింది. బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. శీతాకాలం కావడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల…

హీరో నాగార్జునకు రైతు బంధు డబ్బులు.. పక్కదారి పడుతున్న కేసిఆర్ రైతు బంధు నిధులు..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 15 : తెలంగాణ సీఎం కేసీఆర్ మెజార్టీ పథకాలు రైతులకు ఎంతో లబ్ధి చేకూర్చాయి. తెలంగాణలో భూమి ఉన్న వారందరికీ రైతు బంధు కింద సాయం అందించేలా కేసీఆర్ ఏర్పాట్లు చేశాడు. అయితే వందల ఎకరాలున్నా…

ధరణిలో మొసాలు : నష్టపోతున్న పట్టా దారులు..ముడుపుల మత్తులో.. రెవెన్యూ శాఖ

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 14 : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల జరుగుతున్న మోసాలకు అంతులేకుండా పోతున్నాయి. ముడుపుల ముడితే చాలు ఎలాంటి దళారి పనులకైన, వెనుకాడని రెవెన్యూ అధికారులతో అసలు పట్టాదారులు నష్టపోతున్నారు. సిద్దిపేట జిల్లా…

 ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ కార్యాలయం ప్రారంభించిన కేసీఆర్

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 14 : జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేసీఆర్ ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. సర్ధార్ పటేల్ రోడ్డులోని కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అంతకుముందు…

అప్పుల తిప్పలు.. ఆర్బీఐ వద్దన్నా 2300 కోట్లు కొత్త అప్పులు చేసిన ఏపి ప్రభుత్వం

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 14 : ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం తీవ్ర  ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ నెల రెండు వారాలు గడిచిపోయినా ఇంతవరకు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు…

భారత భూభాగం లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన చైనా సైనికులను తరిమి కొట్టిన భారత సైన్యం

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 14 : ఇండో-చైనీస్ సరిహద్దుల్లో భారత సైన్యం   చైనా నేతృత్వంలోని పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)  మళ్లీ ఘర్షణకు దిగాయి. ఈ తాజా ఘర్షణ వివరాలు పూర్తిగా అందుబాటులో లేనప్పటికీ వాస్తవ నియంత్రణ రేఖ…

మంత్రులు కేవలం కుర్చీల కే పరిమితం..సీఎంలు చెబితేనే పనులు..తెలుగు రాష్ట్రాల్లో మంత్రులను కూడా లెక్కచేయని అధికారులు..!!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 14 : మంత్రి అంటే.. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా.. పవర్ ఫుల్. మంత్రిగారు చెప్పారంటే.. ఉన్నతాధికారి నుంచి కిందిస్థాయి అధికారి వరకు ఒళ్లు దగ్గర పెట్టుకుని మరీ పనిచేయాలి. దీనికి సంబంధించిన రిపోర్టును కూడా…

సిస్కో,గూగుల్,అమెజాన్,ఫేస్ బుక్,ట్విట్టర్, హెచ్.పి.డెల్ అన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు బాటే..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 14 : కరోనా సమయంలో ఉద్యోగులను కాపాడుకునేందుకు ఐటీ కంపెనీలన్నీ మొగ్గుచూపారు. ఈ క్రమంలోనే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం కల్పించి నెలనెలా జీతాలను సైతం చెల్లించాయి. అయితే కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టిన…

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వృద్దుడికి గుండెపోటు..సి.పి.ఆర్ విధానంతో బాధితుడిని కాపాడిన గ్లోబల్ హుమన్ రైట్స్ అవేర్నెస్ (గ్రా) చైర్మన్ కాసల కొనయ్య

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 13: ప్రజా సమస్యలే తన ఊపిరిగా ప్రతి ఒక్కరూ కూడా సభ్య సమాజంలో సమానత్వంగా జీవించాలని ఆలోచనతో తాను ఒక్కడిగా ప్రారంభమై నేటికీ సుమారు లక్షలాదిమంది ప్రజలను సభ్యులుగా చేర్చుకొని నేను కాదు మేము సైతం…

సీఎం జగన్ పై కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్లిన సామాన్యుడిని చితక బాదిన పోలీస్ కానిస్టేబుల్

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 13: ఒక సామాన్యుడు రోటీన్ కు భిన్నంగా ఒక సాహసం చేశాడు. సంచలనంగా మారేలా తన చేష్టతో తన సమస్య పరిష్కారం అవుతుందని ఆశించాడో? లేదంటే ముఖ్యమంత్రి కంట్లో పడి.. సమస్య పరిష్కారం కావటమే కాదు..…

కరోనా నుంచి ఇంకా కోలుకొనే లేదు..మళ్ళీ.మరో ఉపద్రవం.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరో సీరియస్ వార్నింగ్..!

Spread the love

Spread the love21వ శతాబ్ధంలో మనిషిపై వైరస్ ల దాడి ఎక్కువైంది. కరోనాతో మొదలైన దాడులు కొత్తకొత్తగా రూపాంతరం చెందుతూ విరుచుకుపడుతూనే ఉన్నాయి. కరోనా తగ్గి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచాన్ని మళ్లీ ఫ్లూలు భయపడెతున్నాయి. కరోనా మహమ్మారి దాదాపు రెండేళ్ల…

స్మార్ట్ దోపిడీ – పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇచ్చేముందు దీనిని ఖచ్చితంగా చదవండి..!

Spread the love

Spread the loveఅనుకోకుండా జరిగే తప్పుల్ని వెంటనే ఒప్పుసుకోవటం.. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకోవటంచాలా అవసరం. మహా అయితే తిడతారు లేదంటూ దండిస్తారు. దానికి భయపడి చేయకూడని తప్పులు చేయటం ద్వారా మరిన్ని సమస్యల్లోకి కూరుకుపోవటం ఏ మాత్రం సరికాదు. ఆ…

వచ్చే నెల నుంచి పించన్ రూ 2750 కి పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం

Spread the love

Spread the loveఆంధ్రప్రదేశ్ లో పింఛనుదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెన్షన్ మొత్తాన్ని వచ్చే నెల నుంచి ప్రస్తుతం ఉన్న రూ.2500 నుంచి రూ.2750కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని ఫలితంగా 62. 31 లక్షల మంది పెన్షన్దారులకు మేలు…