Latest Story
లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్రభర్త లేని లోకంలో ఉండలేనుయాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలంబ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సంప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనంనిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్టవిజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలుప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండిఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలిటా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశందళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీదివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..

Today Update

చనిపోతే ప్రభుత్వం రూ.5లక్షలు సాయం చేస్తే.. అందులో రూ.2.5 లక్షలు లంచం..అంబటి రాంబాబు పై బాధితుల ఆరోపణ..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 20: రాజకీయ ప్రత్యర్థులపై విపరీతమైన ఆవేశంతో విరుచుకుపడే ఏపీ మంత్రుల్లో అంబటి ముందు వరుసలో ఉంటారు. మాటలో గంభీరం.. అసలేం చేయకున్నా కూడా అంతా చేసేసినట్లుగా ఉండే తీరు ఆయన సొంతమన్నట్లుగా పేరు ఉంటుంది. తాను…

గుడివాడ క్యాసినోలో దాదాపు 500 కోట్ల మేరకు ఆర్థిక లావాదేవీలు..ఆధారాలను ఐటీ అధికారులకు అందజేసిన టీడీపీ నాయకులు..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 20: మాజీ మంత్రి కొడాలి నాని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలకు ఐటీ ఉచ్చు బిగుసుకుంటోందా?  ఈ ఏడాది సంక్రాంతి సమయంలో గుడివాడ అడ్డాగా నిర్వహించిన క్యాసినోపై ఐటీ అధికారులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారా? అంటే..…

అంబ.. అంబటి అంటూ అంబటి రాంబాబుకు ఘాటు రిప్లై ఇచ్చిన పవన్ కళ్యాణ్

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 20: రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో ఆవేశంతో కదిలిపోయే పవన్ కల్యాణ్ ను చూసేవారు. ఆ తర్వాత మాటల్లో అస్పష్టత ఉన్న ఆయన.. గడిచిన కొద్దికాలంగా మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. తొందరపాటు తగ్గటం.. అనవసరమైన ఊగిపోవటాలు పోయి..…

విద్యార్థులకు సీఎం జగన్ పుట్టినరోజు కానుక.. శాంసంగ్ ఏ7 ట్యాబ్

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 20: ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు డిసెంబర్ 21న పురస్కరించుకుని ఆ పార్టీ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. రక్తదానాలు అన్నదానాలు వస్త్ర దానాలు…

గ్రామసభల షెడ్యూల్స్ ను వెంటనే ప్రకటించాలి : ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్,డిసెంబర్ 19,అనంతపురం: ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షులు టివి రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించే గ్రామసభల నిబంధనల ప్రకారం షెడ్యూల్స్ ను వెంటనే ప్రకటించాలని…

తరచూ ఫోన్ మాట్లాడుతోందని కూతురిని చంపిన తండ్రి..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 19 : ప్రస్తుత రోజుల్లో మానవ సంబంధాలన్నీ కూడా రోజురోజుకు దిగజారిపోతున్నాయి. బంధాలు.. బంధుత్వాలకు ఏమాత్రం విలువలు లేకుండా పోతున్నాయి. కళ్ళ ముందే హత్యలు.. అత్యాచారాలు జరుగుతున్నా పాలకులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తుండటంతో యథా రాజా…

మాజీ మంత్రి శంకర్ నారయణ పై క్యాడర్ తీవ్ర వ్యతిరేకత..చివరికి టికెట్ కే ఎసరు పెడుతుందా..?

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 19: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అత్యంత ముఖ్యమైన నియోజకవర్గం పెనుకొండ. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయం దక్కించుకున్న మాలగుండ్ల శంకర నారాయణకు ఇప్పుడు ఫుల్లుగా వ్యతిరకత కనిపిస్తోంది. అసలు ఆయనకు టికెట్…

ప్రముఖ షాపుల్లో బంగారం తూకాల్లో తేడాలు..విజిలెన్స్.దాడులు..!!

Spread the love

Spread the loveహైదబారాద్.. రంగారెడ్డి ఏరియాల్లోని బంగారం విక్రయశాలలు వినియోగదారులను తూకం పేరుతో బురిడీ కొట్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే విజిలెన్స్ అధికారులు రంగంలోకి తూకాల్లో మోసాలకు పాల్పడుతున్న వారిపై కొరడా ఝళిపిస్తున్నారు. ఈ ఏడాదిలో మే.. ఆగస్టు.. అక్టోబర్.. నవంబర్ నెలల్లో…

పొలిటికల్ హీట్..తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఎవరు సపోర్ట్.??

Spread the love

Spread the loveరెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ సెగ బాగానే ఉంది. అధికార పార్టీలు మళ్లీ తమ పంతం నెగ్గించుకు నేందుకు అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. అయితే.. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఇతర పార్టీల ఉనికి ప్రభావం…

చంద్రబాబు విజన్ వర్సెస్ జగన్ సంక్షేమం..గెలిచేదెవరు..??

Spread the love

Spread the loveజగన్ సంక్షేమాన్ని నమ్ముకున్నారు. వచ్చే ఎన్నికల్లో అదే తనకు ఓట్ల వర్షం కురిపిస్తుంది అని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఖజానా ఖాళీ అవుతున్నా తన తొలి ప్రాధాన్యతగా సంక్షేమానికి వేల కోట్లు కుమ్మరిస్తున్నారు. ప్రతీ గడపకూ తిరిగి…

గుండెపోటుతో 12 ఏళ్ల విద్యార్థి మృతి..స్కూల్ బస్ లో స్ట్రోక్..హాస్పిటల్ కు తీసుకెల్లే లోపు విషాదం

Spread the love

Spread the loveకరోనాకు ముందు నాటికి తర్వాతి నాటికి తేడా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. కరోనాకు ముందు ఎప్పుడూ వినని.. చూడని ఎన్నో ఉదంతాలు కరోనా తర్వాత చూస్తున్న పరిస్థితి. అప్పటివరకు బాగానే ఉండి.. హుషారుగా నలుగురి మధ్యలో ఉండి కేరింతలు కొట్టే…

వైసీపీ ఓడిపోతే నష్టపోయేది పేద ప్రజలే..ఇది పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం అంటున్న సీఎం జగన్..!

Spread the love

Spread the loveరాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లోనూ అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ వ్యూహాన్ని మరింత వేగం పెంచేందుకు జగన్ అనేక రూపాల్లో ప్రయ త్నాలు చేస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా…

ఐటీ కి ఆర్థిక మాంద్యం దెబ్బ..ఉద్యోగుల తొలగింపు స్టార్ట్ చేసిన గోల్డ్ మ్యాన్ సాచ్స్

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 17 : ఆర్తిక మాంద్యం భయంతో ఇప్పటికే ట్విటర్ మెటా అమెజాన్ వంటి బడా సంస్థలు ఉద్యోగాల్లో కోత విధించగా ఇప్పుడు మరో సంస్థ ఈ జాబితాలో చేరనున్నట్టు సమాచారం. ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ గోల్డ్…

చంద్రబాబు భద్రత పై ఎన్.సి.జి కమాండర్ రివ్యూ..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 17 : టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు భద్రతపై మరోసారి జాతీయ భద్రతా దళం(ఎన్ ఎస్ జీ) ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. తాజాగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఎన్ఎస్జీ గ్రూప్ కమాండర్ కౌషియార్…

మా కన్నా కూలి పనులు చేసుకునే వాళ్ళే నయం.. ఏపి లో ఉద్యోగుల ఆవేదన..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 17: ఏపీ ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య ఉన్న సున్నితమైన బంధం తెగిపోయే పరిస్థితికి చేరుకుందా? సర్కారుపై నేరుగా ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి…

ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖను డిప్యూటీ కలెక్టర్గా నియమిస్తూ ఏపీ సర్కారు నిర్ణయం

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 16: ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆర్చరీ క్రీడాకారిణి అర్జున అవార్డు గ్రహీత వెన్నం జ్యోతి సురేఖకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆమెను డిప్యూటీ కలెక్టర్గా నియమిస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. జ్యోతి సురేఖను…

ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున ప్రతి రోజూ.. ఉదయం సాయంత్రం..ఇంటింటికీ వైసీపీ గృహ సారథులు

Spread the love

Spread the loveఏపీ ప్రజలకు ఇక మైండ్ వాష్ ఖాయం. ఇదీ.. ఇప్పుడు నెటిజన్లు చేస్తున్న కామెంట్లు. ముఖ్యంగా ఎన్నారై లు అయితే..మరింత ఆసక్తిగా స్పందిస్తున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. ఏపీలో ప్రధాన పార్టీల ప్రచారం హోరెత్తనుంది. మరీ ముఖ్యంగా…

తమ స్వార్థం కోసం ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాల పై ఆధార పడకండి.. ఏపి ప్రజలకు వైఎస్ షర్మిళ భర్త బ్రదర్ అనిల్ కుమార్ హితవు..!

Spread the love

Spread the loveఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. ఆయన సోదరి షర్మిల కుటుంబానికి మధ్య గ్యాప్ ఉందన్న విషయం ఈ మధ్యన తరచూ వినిపిస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు అన్న కోసం దేనికైనా…

మీరు నోరు మూసుకుంటే తర్వాత సమాధానం చెబుతా..మహిళ పై నోరు జారీ..తరువాత వరాలిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 16: ఎన్నికల వేళ ఓటు వేయించుకోవటానికి వచ్చినప్పుడు ప్రదర్శించే వినయం.. ఓపిక.. ఆ ఎన్నికల్లో గెలిచి.. అధికార పార్టీ ఎమ్మెల్యేగా అవతరించినంతనే ఒంట్లోకి వచ్చే అహంభావం గురించి ఎంత చెప్పినా తక్కువే. బాధ్యత మీద పడే…

ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్ష్యాల్ని పరిగణలోకి..ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 16: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముఖ్యమంత్రి ఇచ్చిన సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి ఇచ్చిన ఎవిడెన్స్  చూసి తదుపరి విచారణ చేపడుతామని…