Latest Story
లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్రభర్త లేని లోకంలో ఉండలేనుయాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలంబ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సంప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనంనిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్టవిజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలుప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండిఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలిటా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశందళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీదివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..

Today Update

రేపు బీజేపీ,జనసేన ఉమ్మడి మీటింగ్..పొత్తు పొడుస్తుందా..??

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, డిసెంబర్ 24: ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు అన్నట్లుగానే ఏపీలో బీజేపీ జనసేన పార్టీల మధ్య ఉమ్మడి మీటింగ్ జరగనుంది. ఇది నిజంగా ఏపీ రాజకీయాలను బట్టి చూస్తే కీలకమైన పరిణామంగా చెప్పుకోవాలి. ఏపీలో బీజేపీ జనసేన  పొత్తులలో…

సిక్కిం లో ఘోర ప్రమాదం..16 మంది ఆర్మీ జవాన్లు మృతి

Spread the love

Spread the loveభారత్ -చైనా సరిహద్దు సమీపంలో ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఘోర ప్రమాదం విషాదం నింపింది.  సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది ఆర్మీ జవాన్లు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. శుక్రవారం ఉత్తర సిక్కిం సమీపంలో జెమా…

యువతి పై ఆసిడ్ దాడి కేసులో ఫ్లిప్ కార్డ్ మెడకు ఉచ్చు..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 23: వ్యాపారం పేరిట ఏమైనా చేయవచ్చని భావించిన ఫ్లిప్ కార్ట్ కు ఓ కేసు మెడకు చుట్టుకుంది. ఢిల్లీలో పట్టపగలు ఓ యువతిపై యాసిడ్ దాడి ఘటన ఫ్లిప్ కార్ట్ ను చిక్కుల్లో పడేసింది. ఈ…

జీతాల కోసం ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కటం ఏపీ చరిత్రలో ఎప్పుడైనా చూశారా? హైకోర్టు ప్రశ్నలతో ప్రభుత్వ సిఎస్ ఉక్కిరి బిక్కిరి..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 23: ఆయన అల్లాటప్పా అధికారి కాదు. ఏపీ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి. పాలనా వ్యవస్థల్ని నేరుగా పర్యవేక్షించే ఆయన.. హైకోర్టుకు వెళ్లిన వేళ.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై హైకోర్టు సంధించిన ప్రశ్నల వర్షంలో తడిచి ముద్ద…

అమెరికా,కనెక్టికట్, హార్ట్ ఫోర్డ్ నగరంలో ఘనంగా ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

Spread the love

Spread the love బడుగు బలహీనర్గాల ఆశా జ్యోతి మన ప్రియతమ నేత ఆంధ్ర ప్రదేశ్ ముద్దుబిడ్డ ముఖ్య మంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు…

రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా వాహనం నడిపితే ఛీటింగ్ కేసు నమోదు చేస్తాం..జిల్లా సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ (ఎస్పీ) శరత్ చంద్ర పవార్

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్22,మహబూబాబాద్ ప్రతినిధి ట్రాఫిక్ నిబంధనలు వాహనదారులు తప్పని సరిగా పాటించాలి.: ఇక వాహనాలపై రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా వాహనం నడిపితే వాహనదారుడిపై ఛీటింగ్ కేసులను నమోదు చేయబడుతాయని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వాహనదారులను హెచ్చరించారు.…

సెక్స్ వర్కర్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్రను దాటి ఏపీ అగ్రస్థానం..ఏపీలో సెక్స్ వర్కర్లు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 22: మహారాష్ట్ర.. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం. ముంబై నాగపూర్ ఫూణే భీవండి సహా ఎన్నో నగరాలు ఉండడంతో ఇక్కడికి వలసవచ్చే వారితోపాటే సెక్స్ వర్కర్ల సంఖ్య చాలా ఎక్కువ. ఇన్నాళ్లు మహారాష్ట్రనే దేశంలో తొలి…

మా ముఖ్యమంత్రి పట్టపగలే తాగుతున్నాడు..తాగుతూనే పాలన సాగిస్తున్నాడు..లోక్ సభ సాక్షిగా ముఖ్యమంత్రి పై ఎంపీ ఫైర్..!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,డిసెంబర్ 22: మా ముఖ్యమంత్రి పట్టపగలే తాగుతున్నాడు. తాగుతూనే పాలన సాగిస్తున్నాడు“ అంటూ.. ఓ ఎంపీ చేసిన కామెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండడం గమనార్హం. పంజాబ్ సీఎం భగవంత్ మాన్పై శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్…

వైనాట్ 175 అంటూ వైసీపీ దూకుడు చేస్తూంటే కేవలం పది లోపు సీట్లు మాత్రమే..వైసీపీ కి సర్వే షాక్..!!

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, డిసెంబర్ 21: వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నది పెద్ద చర్చ. దాని మీద సర్వేలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఇక ఎవరి మటుకు వారు తమ పార్టీయే గెలుస్తుంది అని…

వైసీపీకి మరో ఎదురు దెబ్బ..ఎన్నికలకు ఉపాధ్యాయులను దూరంగా ఉంచాలన్న నిర్ణయాన్ని తిరస్కరించిన ఈసి

Spread the love

Spread the loveఏపీ సీఎంజగన్ తీసుకున్న నిర్ణయం బాగుందని.. ఒకవైపు ఉద్యోగులు చెబుతున్నారు. ఇక ఇది ఏ ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయమైనా.. ఎన్నికల వేళ తమకు అనుకూలంగా మారుతుందని అధికార పార్టీ నేతలు చంకలు గుద్దుకున్నారు. అయితే.. అంతా అనుకున్నట్టు జరిగితే…