Latest Story
లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్రభర్త లేని లోకంలో ఉండలేనుయాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలంబ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సంప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనంనిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్టవిజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలుప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండిఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలిటా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశందళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీదివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..

Today Update

మాకు సెల్ టవర్ వెయ్యండి మహాప్రబో

Spread the love

Spread the love లక్కిరెడ్డి పల్లె రిపోర్టర్ రాయచోటి నియోజకవర్గం జనసముద్రం న్యూస్ నవంబర్ 3 లక్కిరెడ్డిపల్లి మండలం పాలెం గ్రామంలో ఉన్న చంచోలపల్లి గొల్లపల్లి,చిన్న పోతులపల్లి, బురుజు పల్లి, తదితర పల్లెలో చరవానిలు పనిచేయక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఉద్యోగస్తులు, రైతులు,…

రూ.42,362 కోట్లతో విజయవాడ, విశాఖల్లో మెట్రో రైల్ ప్రాజెక్ట్

Spread the love

Spread the love జనసముద్రంన్యూస్, నవంబర్ 3, అమరావతి. ఏపీలో విజయవాడ మరియు విశాఖలలో మెట్రోరైలు ప్రాజెక్టులను చేపట్టేందుకు 2024 ధరల ప్రకారం రూ.42,362 కోట్లు సమకూర్చాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఏపీ పునర్విభజన చట్టం-2014 ప్రకారం మెట్రోరైలు ప్రాజెక్టుల…

సీఎం రేవంత్ రెడ్డి కానుకతో దీపావళి పండుగకు ఆడపడుచుల ఆనం దోత్సాహాలు..

Spread the love

Spread the love జనసముద్రం,అక్టోబర్30 బ్యూరో చీఫ్ టిజి &ఎపీ. మన దేశంలో(ప్రతి కుటుంబంలో) మహిళలు సఖ భాగం కంటే అధికంగానే ఉంటారు. గత సంవత్సరం చివరిలో తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టీసీ లో మహిళలకు…

పంట రుణం కష్టాలు

Spread the love

Spread the loveభూ సమస్యపై స్పందించని ధర్మారం మండల రెవెన్యూ అధికారులు జనసముద్రం న్యూస్ : అక్టోబర్30 (పెద్దపల్లి జిల్లా ఇంచార్జ్) పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన న్యాతరి రామయ్య తన భార్య పేరు మీదుగా మల్లాపూర్…

మూల మలుపుల కాడ వాహనాలు అడ్డంగా పెట్టడం వలన ప్రమాదాలకు జరుగుతున్నాయి

Spread the love

Spread the love వాహనాలను నిలపకుండా వాహన యజ మాన్యం చూడాలి ఖానాపూర్ నియోజకవర్గం, అక్టోబర్ 30, (జనసముద్రం న్యూస్) జన్నారం:- జన్నారం పోనకల్ గ్రామపంచాయతీ రోడ్ ఎదురుగా ముందు ప్రైవేటు వాహనాలు ఢీ కొనకుండా ఆ వాహన యజమాన్యం చూడాలి.…

యువతకు ఆటల ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం : సీఐ వెంకటేశ్వర్లు.

Spread the love

Spread the love జన సముద్రం న్యూస్,పినపాక,అక్టోబర్30. గిరిజన యువత క్రీడలపై మక్కువ చూపాలని ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజ్ కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలంలోని సుందరయ్య నగర్, ఎర్రగుంట ఆదివాసి యువకులకు వాలీబాల్…

సమయానికి వైద్యం అందక బాలుడు మృతి…!

Spread the love

Spread the love ( (అక్టోబర్.30) జనసముద్రం న్యూస్,కరీంనగర్)జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ గ్రామానికి చెందిన నరేష్ -నేహా దంపతుల 11 నెలల బాబు రియాన్స్ కు తీవ్రంగా జ్వరం రాగా సోమవారం రోజున జమ్మికుంట పట్టణంలోని వాత్సల్య పిల్లల హాస్పిటల్…

కేటీఆర్ బావమరిది కుటుంబ వేడుకను రాజకీయం చేయడం సమంజసం కాదు…

Spread the love

Spread the loveమాజీ జెడ్పిటిసి ఆంగోత్ లలిత హాతిరాం..దామరచర్ల మండలం.అక్టోబర్ 30(జనసముద్రం న్యూస్):ప్రజా క్షేత్రంలో ప్రజలు ఎన్నుకున్న తరువాత ప్రజల సంక్షేమం కోసం,ప్రజల ఆర్థిక అభివృద్ధి కోసం పనిచేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా 6 పథకాలను అమలు చేయకుండా…

ఎంఈఎఫ్ నియోజకవర్గ అధ్యక్షునిగా గుర్రం జయచంద్ర

Spread the love

Spread the loveజన సముద్రం న్యూస్,30అక్టోబర్,పుట్లూరు.మాదిగ ఉద్యోగుల సమాఖ్య ( ఎంఈఎఫ్) శింగనమల నియోజకవర్గ అధ్యక్షునిగా గుర్రం జయచంద్రను రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి బిక్షాలు సూచన మేరకు ఎన్నుకున్నట్లు జాతీయ అదనపు ప్రధాన కార్యదర్శి బండారు శంకర్ తెలియజేశారు. పుట్లూరు మండలం…

పిసా గ్రామసభ జరగకుండా చట్టి గ్రామం నందు మద్యం షాపు తెరిచినా దుకాణదారులు

Spread the love

Spread the love చింతూరు జన సముద్రం న్యూస్ అక్టోబర్30: మధ్యo దుకాణాలకి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సరతులు విధించినప్పటికిను పట్టించుకోకుండా పిసా గ్రామ సభలను తుంగలో తొక్కి మద్యం షాపులు ప్రారంభిస్తున్నారు.ప్రభుత్వము స్కూల్స్,అంగన్వాడి స్కూల్స్, గుడి, జనవాసానికి దూరంగా మరియు…

లోకేష్ కు ధన్యవాదాలు తెలిపిన ఆర్టీసీ డ్రైవర్

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్, అక్టోబర్ 30 అమరావతి. డ్యూటీలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ బస్ మార్గ మధ్యలో రిపేర్ రావటం తో ప్రయాణికులకు బోర్ కొట్టకుండా ఉండేందుకు ‘దేవర’ సినిమా లోని పాటకు బస్సు ముందు డాన్స్ చేయడంతో…

ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించాలి : సీఎం చంద్రబాబు

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్ ,అక్టోబర్ 30 ,అమరావతి. ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు .అధిక ధరలకు మద్యం విక్రయించే వారికి మొదటిసారిగా 5 లక్షల రూపాయలు జరిమానా, రెండోసారి ఆ…

యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తికి ఈరోజు పెద్దకర్మ..!!

Spread the love

Spread the love యాక్సిడెంట్ చేసిన కారుని, ఆర్టీవో కు తెలియకుండా…!!డ్రైవర్ ని, సకలమర్యాదలతో పోలీస్ వారు ఇంటికి పంపించడం..!! యాక్సిడెంట్ చేసిన వ్యక్తిది ఆధార్ కార్డులో ఉన్న పేరుని పెట్టకుండా..!! కేసును డైవర్ట్ చేయడం ఏంటయ్యా…!! యాక్సిడెంట్ చేసిన వారని……

మాచర్ల లోని మైబీ బేకరి & రెస్టారెంట్ ను తనిఖీ చేసిన మున్సిపల్ అధికారులు

Spread the love

Spread the love జనసముద్రంన్యూస్, పల్నాడు జిల్లా, మాచర్ల పట్టణం, అక్టోబర్26. మాచర్ల పట్టణంలోని రింగ్ రోడ్డు సెంటర్ లోని యూనియన్ బ్యాంక్ ఎదురుగా ఉన్న ‘మైబీ’ బేకరి & రెస్టారెంట్ ను మాచర్ల మున్సిపల్ అధికారులు శుక్రవారం తనిఖీ చేశారు.…

పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా పోలీసులకు వ్యాసరచన/ వకృత్వ పోటీలు నిర్వహించిన అన్నమయ్య జిల్లా పోలీసు అధికారులు

Spread the love

Spread the love జిల్లా ఎస్పీ ఆదేశాలతో, జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో వ్యాసరచనలు, వకృత్వ పోటీలు..* రాయచోటి- జనసముద్రం దినపత్రికఅక్టోబర్ 26: అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా జిల్లాలోని…

ఉచిత పంటల బీమా కు మంగళం పాడిన కూటమి ప్రభుత్వం…

Spread the love

Spread the love రైతులు ఇబ్బందులలో ఉంటే భారం మోపడం ఏంటి? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి రాయచోటి- జనసముద్రం దినపత్రిక అక్టోబర్, 26 అధికారంలోకి వచ్చి నాలుగు మాసాలు పూర్తయినా రైతుకు…

పదవి విరమణ పొందిన హోం గార్డు బోనగిరి సంజీవ్

Spread the love

Spread the love పూల మాల వేసి,శాలువాతో సత్కరించి వీడ్కోలు పలికిన అడిషనల్ డీసీపీ ఏ ఆర్ అనోక్ జయ్ కుమార్ జనసముద్రం న్యూస్:(అక్టోబర్ 26)హుజురాబాద్. కరీంనగర్ లోని హుజురాబాద్ సబ్ కోర్ట్ నందు హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న బోనగిరి సంజీవ్…

ఆన్లైన్ యాప్ లో పెట్టుబడి పెట్టి ఆర్థికంగా నష్టపోవద్దు*

Spread the love

Spread the love అప్పులు తెచ్చి ఆర్థిక సమస్యల్లో కోరుకుపోవద్దు ఆన్లైన్ మోసాలపై మండల ప్రజలు తగిన జాగ్రత్త వహించాలి .ఎస్సై ప్రవీణ్ కుమార్ మునగాల ప్రతినిధి, జనసముద్రం న్యూస్ అక్టోబర్ 26 సామాజిక మాధ్యమాల వేదికగా విపరీతంగా పుట్టుకొస్తున్న ఆన్…

పంట నష్టం జరిగిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి…

Spread the love

Spread the loveమాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి..దామరచర్ల మండలం.అక్టోబర్ 26.(జనసముద్రం న్యూస్):మండల పరిధిలోని పలు గ్రామాలలో అకాల వర్షానికి వరి పంటలు పడిపోయిన రైతుల పంట పొలాలను సిపిఎం పార్టీ మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి పరిశీలించారు,అనంతరం వారు మాట్లాడుతూ…

ప్రమాదకరంగా మూల మలుపులు..

Spread the love

Spread the love ప్రయాణికులకు తప్పని తిప్పలు..భయాందోళనలో వాహనదారులు తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు… అశ్వారావుపేట, అక్టోబర్ 26( జనసముద్రం న్యూస్ ): అశ్వారావుపేట మండలంలోని రెడ్డిగూడెం నుండి తోగ్గుడెం, తిరుమలకుంట వెళ్లే రహదారుల వెంట ఉన్న మూలమలుపులు ప్రమాదకరంగా…