Latest Story
లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్రభర్త లేని లోకంలో ఉండలేనుయాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలంబ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సంప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనంనిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్టవిజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలుప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండిఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలిటా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశందళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీదివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..

Today Update

మిస్టరీని చేదించిన పోలీసులు

Spread the love

Spread the love (జనసముద్రం న్యూస్ కరీంనగర్ అక్టోబర్26) హుజురాబాద్ పట్టణానికి చెందిన ఇద్దరు యువకులను వరంగల్ జిల్లా వేలేరు పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. సన్నిహితుల ద్వారా తెలిసిన వివరాలు…

విద్యుత్ షాకుతో వ్యక్తి మృతి.

Spread the love

Spread the love జనసముద్రంన్యూస్:లక్షెట్టిపేట:అక్టోబర్ 25: మండలంలోని ఎల్లారం గ్రామానికి చెందిన తుమ్మ రాజన్న అనే (44) రైతు బుధవారం విద్యుత్ షాక్ కొట్టి చనిపోయాడని ఎస్సై సతీష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మృతుడు…

భవన నిర్మాణ కార్మికులకు ఉచిత నైపుణ్యభివృద్ధి శిక్షణ

Spread the love

Spread the loveతొర్రూర్ డివిజన్ జన సముద్రం న్యూస్ అక్టోబర్ – 25 తొర్రూర్ మండలంలోని రైతు వేదికల నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ప్రత్యక్య తరగతులు నిర్వహిస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ ఆధ్వర్యంలో…

మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించాలి..

Spread the love

Spread the love మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన నాయకులు ( జనసముద్రం న్యూస్ కరీంనగర్) ప్రముఖ తెలంగాణ ఉద్యమకారులు, సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే దివంగత వెలిచాల జగపతిరావు విగ్రహం ఏర్పాటు కోసం కరీంనగర్ మున్సిపల్…

పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

Spread the love

Spread the love విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఎస్సై అనూష చొప్పదండి(జనసముద్రం న్యూస్):పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ అనే కార్యక్రమం నిర్వహించబడింది ఇందులో భాగంగా గీతవిద్యాలయం ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు సంబంధించిన విద్యార్థులను పోలీస్…

రోడ్లపై ధాన్యం ఆరబోస్తే చర్యలు తీసుకుంటాం…

Spread the love

Spread the love కొల్చారం మండలం జనసముద్రం న్యూస్ అక్టోబర్ 25 నిత్యం వాహనాల తో రద్దీ గా ఉండే నేషనల్ హైవే ప్రధాన రహదారిపై వరి ధాన్యం ఆరోబోయడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని కొల్చారం ఎస్సై మహమ్మద్…

లా విద్య లో సప్లమెంటరి నిర్వహించాలి

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్,25అక్టోబర్,అనంతపురం.శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో మూడు సంవత్సరాల న్యాయవిద్య ఆరు నెలలు ఆలస్యం తో పూర్తయింది. ఐదవ ఆరో సెమిస్టర్ విద్యార్థులు పరీక్షలు రాయాలంటే మరో సంవత్సరం వేచి ఉండాలి. దీనికి తోడు ఎక్కువమంది ఒక సబ్జెక్టుతో ఫెయిల్ అయ్యారు.…

మద్యం ధరలు తగ్గిస్తామన్నారు మరి నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుంటున్నాయి వాటి సంగతేంటి ? – సిపిఐ పార్టీ డిమాండ్

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, మధురవాడ,విశాఖపట్నం,అక్టోబర్25,మద్యం ధరలు తగ్గించి నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామని చెపుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు నిత్యం వాడుకొంటున్న బియ్యం, పప్పులు, వంట నూనె మొదలైన వస్తువులు ధరలు నియంత్రించాలని సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం…

శ్రీరాముని ఆస్తుల పైనే పడుతున్నాయిఅందరి కళ్ళు.

Spread the love

Spread the love జనసముద్రం అక్టోబర్ 25 బ్యూరో చీప్ టిజి &ఎపీ శ్రీరాముడు జన్మించిన అయోధ్య మొదలు భక్త రామదాసు నిర్మించిన భద్రాచలం రాముని ( ఆస్తులు) భూములు అపహరించడానికి అందరికల్లు శ్రీరాముని ఆస్తులపైనే ఉంటాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలలో…

జీవనోపాధిని కోల్పోతున్న మత్స్యకారులు

Spread the love

Spread the love భయభ్రాంతులకు గురి చేస్తున్న దళారులు ఎన్నికలు నిర్వహించని మత్స్యశాఖ అధికారులు మునగాల ప్రతినిధి జన సముద్రం న్యూస్ సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలోని ముదిరాజులు మరియు బెస్తలు కలిసి సుమారుగా 600 మంది పైగా…

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు

Spread the love

Spread the love నలుగురిపై కేసు నమోదు చొప్పదండి(జనసముద్రం న్యూస్):సోమవారం ఉదయం చొప్పదండికి చెందిన ఎలిగేటి నాగరాజు, పబ్బ శ్రీనివాస్ మరియు బొల్లం జగదీష్ అను వ్యక్తులు పీడీఎస్ బియ్యాన్ని లబ్దిదారులనుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి అక్రమంగా ఎక్కువ ధరకు…

రాంలీల ఉత్సవ కరపత్రం ఆవిష్కరణ

Spread the love

Spread the love చొప్పదండి(జనసముద్రం న్యూస్):విజయదశమిని పురస్క రించుకొని చొప్పదండి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నిర్వహించేందుకై సన్నాహక సమావేశం నిర్వహించి అనంతరం ఎస్సై అనూష కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా…

బాలానగర్ నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన నర్సింహా రాజు

Spread the love

Spread the love కూకట్ పల్లి ప్రతినిధి జన సముద్రం అక్టోబర్ 08 బాలానగర్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా టి. నరసింహ రాజు సోమవారం బాధ్యతలు చెప్పటారు. గతంలో పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో డిటేక్టివ్ ఇన్స్పెక్టర్ గా…

.రెవెన్యూ రికార్డుల్లో గోల్మాల్

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్, కొయ్యలగూడెం మండల రిపోర్టర్, అక్టోబర్ 08; ఏలూరు జిల్లా,కొయ్యలగూడెం తహసీల్దార్ కార్యాలయంలో రెవిన్యూ రికార్డుల తారుమారుతో తమ బ్రతుకులు బజారున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న సాధనాల సుబ్బారావు సౌదామణి దంపతులు, చనిపోయిన వారి…

జాతీయ స్థాయి “ఖోఖో” లో మెరిసిన మట్టిలో మాణిక్యం

Spread the love

Spread the love లక్కిరెడ్డిపల్లి రిపోర్టర్, రాయచోటి నియోజకవర్గం, జానసముద్రం న్యూస్ అక్టోబర్ 8 అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి కస్తూరిరాజు గారి పల్లె లో ఉండే ఆకుల నాగార్జున డిగ్రీ చదువుకున్నాడు. చిన్నప్పటి నుంచి క్రీడలపై మక్కువతో “ఖోఖో” ఆటలో ప్రావీణ్యం…

సంబేపల్లి మండలంలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

Spread the love

Spread the love తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన *అన్నమయ్య జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మద్దిరేవుల రామాంజనేయులు సంబేపల్లి, జనసముద్రం దినపత్రిక అక్టోబర్ 8:- అన్నమయ్య జిల్లా, సంబేపల్లి మండలం, శెట్టిపల్లి గ్రామానికి చెందిన పలువురు వ్యవసాయ కూలీలు ఎస్. సోమవరం…

ట్రెజరీలో చోరీకి పాల్పడిన అటెండర్ అరెస్టు – డి.ఎస్పీ సుధాకర్..!!

Spread the love

Spread the love అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ అక్టోబర్ 8 జన సముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గంలో.. రాజంపేట డివిజన్ ట్రెజరీ ఆఫీసులో అటెండర్ గా పనిచేస్తూ చోరీకి పాల్పడిన వెంకాల విష్ణువర్థన్ రెడ్డిని (32) అరెస్టు…

అనుమానాస్పదస్థితిలో యువకుడి హత్య

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్ కరీంనగర్ జిల్లా ప్రతినిధి హుజూరాబాద్:హుజురాబాద్ మండలం రాజపల్లి గ్రామానికి చెందిన నోముల రాజు (30 )శనివారం రాత్రి హత్యకు గురయ్యాడు. ఉదయం తల్లిదండ్రులైన నోముల చంద్రయ్య, ఎల్లమ్మలు ఇంటిముందుకు వచ్చి మా కుమారుడు లేవడం లేదని…

శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్ అక్టోబర్ 06, యాదాద్రి భువనగిరి జిల్లా: కేంద్రంలో భువనగిరి పట్టణంలోని స్థానిక వైయస్సార్ ఫంక్షన్ హాల్ లో శ్రీ చైతన్య జూనియర్ కళాశాల స్వాగత వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య…

భద్రాచలం రామాలయంలో అత్యంతప్రాధాన్యత గలఆస్థానపురోహితున్ని వెంటనే నియమించండి.

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్, అక్టోబర్06 బ్యూరోచీఫ్: వాల్మీకి రామాయణంలో సూర్యవంశగురు తుల్యులైన వశిష్ట మహర్షికి ఎంతటి ప్రాధాన్యత ఉన్నదోభక్త రామదాసు నిర్మించిన భద్రాచలం రామక్షేత్రంలో ఆస్థాన పురోహితునికి అంతేప్రాధాన్యం ఉన్నది. భద్రాచలం రామాలయంలో ఏ ఏ కార్యక్రమాలు ఎప్పుడు…