Latest Story
లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్రభర్త లేని లోకంలో ఉండలేనుయాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలంబ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సంప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనంనిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్టవిజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలుప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండిఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలిటా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశందళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీదివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..

Today Update

2023 ఎన్నికల టికెట్లపై కెసిఆర్ కసరత్తు షురూ..!

Spread the love

Spread the loveముచ్చటగా మూడోసారి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని ప్లాన్ చేస్తున్నారు. మరో ఏడాది మాత్రమే ఎన్నికలకు సమయం ఉండడంతో గులాబీ బాస్ తన చేతిలోని అన్ని అస్త్రాలను…

మంత్రి ఉషా శ్రీ చరణ్ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరిన టిడిపి నాయకులు

Spread the love

Spread the loveనేడు కుందుర్పి మండల పరిధిలోని కళిగొలిమి గ్రామంలో ఎస్ మల్లాపురం గ్రామానికి చెందిన 04 కుటుంబాల వారు నేడు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ గారి ఆధ్వర్యంలో టీడీపి పార్టీని వీడి…

ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన టికెట్లకు ఫుల్ డిమాండ్..!

Spread the love

Spread the loveఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతోంది.. జనసేన పార్టీ. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆ పార్టీ బలపడిందనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం ఈసారి గట్టిగానే ఉంటుందని ఉండవల్లి అరుణ్కుమార్…

sreeramula Kondaiah (kumar)

Spread the love

Spread the loveCo – Founder Contact : 9440228093

బడా బాబులు ఎగ్గొట్టిన బ్యాంక్ రుణాలు అక్షరాలా 10 లక్షల కోట్లు

Spread the love

Spread the loveబ్యాంకుల నుంచి సామాన్యుడు ఓ 50 వేలు అప్పు చేయాలంటే తలకుమించిన పని. అంతేకాదు అనేక పత్రాలు గ్యారెంటీలు క్రెడిట్ స్కోరు సిబిల్ స్కోరు వగైరా.. వగైరా.. అన్నీ చూపించాలి. చివరకు చచ్చీ చెడీ తీసుకున్నాక.. ఒక్క నెల…

ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పు..ఐటీ ఉద్యగులు జర భద్రం..!

Spread the love

Spread the loveప్రపంచమంతా ఇప్పుడు ఆర్థిక మాంద్యం ముప్పునకు దగ్గరగా ఉన్నాయి. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికాతోపాటు బ్రిటన్ జర్మనీ ఇతర యూరోపియన్ దేశాలు ఆర్థిక మాంద్యం తరహా పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. దీంతో ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుకుంటూ…

భక్త కనకదాసు జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీ చరణ్

Spread the love

Spread the loveకురుబలు అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే విద్య ఒక్కటే సారైన మార్గం:మంత్రి ఉషా శ్రీ చరణ్ ✍️ “నేడు అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం పరిధిలోని నార్పల మండల కేంద్రంలో నిర్వహించిన శ్రీ భక్త కనకదాసు జయంతి ఉత్సవాలలో…

ఓడిపోయిన అభ్యర్థికి రూ.2 కోట్ల నగదు ఇచ్చిన ప్రజలు!

Spread the love

Spread the loveప్రపంచంలో ఎక్కడా జరగని వింతలన్నీ మనదేశంలోనే జరుగుతున్నట్టు ఉన్నాయి. అలాంటి వింత ఘటనే హరియాణాలోని చీడి గ్రామంలో జరిగింది. అక్కడ కొద్ది రోజుల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ధర్మపాల్ దలాల అలియాస్ కాలా అనే అభ్యర్థి సర్పంచ్…

దేవగిరిలో ప్రారంభమైన గౌరమ్మ పూజావేడుకలు

Spread the love

Spread the love శనివారం ఊరేగింపుగా గౌరమ్మ ఉత్సవం ఆదివారం ఉదయం నిమజ్జనం జనసముద్రం న్యూస్, దేవగిరి, బొమ్మనహాల్: నాలుగు రోజులపాటు జరిగే గ్రామ దేవత గౌరమ్మ పూజలు బుధవారం ప్రారంభమయ్యాయి. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పక్కన ఉన్న…

భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణస్వీకారం

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, డిల్లి: రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో బుధవారం ఉదయం 10 గంటలకు జరిగిన కార్యక్రమంలో, భారత సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా) ప్రధాన న్యాయమూర్తిగా డాక్టర్ జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణ…

ఎల్ కే అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

Spread the love

Spread the loveజనసముద్రం న్యూస్, డిల్లీ: ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఎల్ కే అద్వానీని కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ప్రధాని మోడీ తన వ్యక్తిగత ట్విట్టర్ హ్యాండిల్ లో ట్వీట్ కూడ చేశారు. “అద్వానీ…

గద్వాల్ న్యూడ్ కాల్స్ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

Spread the love

Spread the loveగద్వాలలో వెలుగుచూసిన న్యూడ్ కాల్స్ కేసులో ట్విస్ట్ నెలకొంది. నగ్నంగా కాల్స్ ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న ఆకతాయిల ఆగడాలను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నట్టుగా గద్వాల సీఐ చంద్రశేఖర్ తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్టు…

ఇదేకదా రాజన్న రాజ్యం అంటే..ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.

Spread the love

Spread the love రాప్తాడు,( జన సముద్రం న్యూస్): గంగపూజ చేసిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి . పుష్కలంగా వానలు కురవడంతో పార్టీలకు అతీతంగా రైతులు ప్రశాంతంగా ఉన్నారు. 40 ఏళ్లుగా నిండని రాప్తాడు మండలం చెర్లోపల్లి చెరువు వైఎస్…

కొడుకు ఆరోగ్యం కోసం కూతుర్ని గొంతుకోసి చంపిన తల్లి.!

Spread the love

Spread the loveఒక తల్లికి ఎంత మంది పిల్లలు ఉన్నా.. అందరూ సమానమే. పెద్ద కొడుకు అనే మమకారం.. చిన్న కొడుకు అనే వెటకారం.. ఏ తల్లికీ ఉండదు. ఇక ఆడ పిల్లలైనా అంతే. తల్లికి పిల్లలే ప్రపంచం. చిన్న పెద్ద…

పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయిన చైనా రాకెట్ శకలాలు.. తప్పిన ప్రాణనష్టం

Spread the love

Spread the love*వూపిరి పీల్చుకున్న శాస్త్రవేత్తలు జనసముద్రం న్యూస్,విశాఖపట్నం,నవంబర్5: సైంటిస్టులు ఉత్కంఠగా ఎదురుచూసిన చైనా భారీ రాకెట్‌ పసిఫిక్‌ మహాసముద్రంలో సురక్షితంగా పడిపోయాయి. మహాసముద్రంలో శకలాలు పడడంతో ప్రాణనష్టం తప్పింది.దీంతో ప్రపంచదేశాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఈ విషయాన్ని అమెరికా స్పేస్ కమాండ్ ధ్రువీకరించింది.…

గొంతు నొక్కుతున్న ఫేస్బుక్

Spread the love

Spread the loveఅసభ్య సందేశాల సాకుతో అకౌంట్లను తాత్కాలికం గా నిలిపివేస్తూ న్న ఫేస్బుక్ మండి పడుతున్న నెటిజన్లు జనసముద్రం న్యూస్,విశాఖపట్నం,నవంబర్6: ఫేస్బుక్ లో పలు రాజకీయ మతపరమైన చర్చలలో అవతలి వ్యక్తి పెట్టే సందేశాలతో ఉపయోగించే పదాల స్థాయిని బట్టి…

పవన్ తలకు రూ.250 కోట్ల సుపారీ..??

Spread the love

Spread the loveగడిచిన రెండు.. మూడు రోజులుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ హత్యకు కుట్ర జరుగుతుందని.. ఆయన్ను అంతమొందించేందుకు రెక్కీ నిర్వహిస్తున్నట్లుగా జనసేన విడుదల చేసిన అధికార ప్రకటన స్పష్టం చేయటం తెలిసిందే. అంతేకాదు.. ఆపార్టీకి చెందిన ముఖ్యనేత నాదెండ్ల…

అప్పులపై చర్చించేందుకు మేము సిద్ధం

Spread the love

Spread the love — మేము చేసిన అప్పులతో పేద ప్రజలను ఆదుకున్నాం — టిడిపి నేతలు జేబులు నింపుకోడానికి అప్పులు చేశారు — అప్పులు, పరిశ్రమలపై సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావి యనమల వ్యాఖ్యలు అర్థరహితం — పవన్ పై హత్యాయత్నం…

ట్విట్టర్లో భారీ ప్రక్షాళన తప్పదనే సంకేతాలను పంపిన ఎలాన్ మస్క్

Spread the love

Spread the loveప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ ట్విట్టర్ ను కొద్దిరోజుల క్రితమే హస్తగతం చేసుకున్నారు. సుమారు 44 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని చెల్లించి ఎలాన్ మాస్క్ ఈ సంస్థను కొనుగోలు చేశారు. ట్విట్టర్ తన హస్తగతం…