

నేడు కుందుర్పి మండల పరిధిలోని కళిగొలిమి గ్రామంలో ఎస్ మల్లాపురం గ్రామానికి చెందిన 04 కుటుంబాల వారు నేడు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కే.వి.ఉషాశ్రీచరణ్ గారి ఆధ్వర్యంలో టీడీపి పార్టీని వీడి సీఎం YS జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ YSR కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది.
పార్టీలో చేరిన అందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా మంత్రి గారు ఆహ్వానించడం జరిగింది.






