Latest Story
లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్రభర్త లేని లోకంలో ఉండలేనుయాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలంబ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సంప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనంనిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్టవిజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలుప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండిఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలిటా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశందళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీదివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..

Today Update

అంథకారంలోకి ఆరోగ్యవరం మెడికల్ సెంటర్

Spread the love

Spread the love రూ.90 లక్షలకు పైగా పేరుకుపోయిన కరెంటు బిల్లులు పలుమార్లు ట్రాన్స్ కో అధికారులు నోటీసులు జారీచేసిన స్పందించని మేనేజ్ మెంట్ హెచ్ పి పరిధిలోని కనెక్షన్ కావడంతో సరఫరా కట్ అంథకారంలోకి వెళ్లిన ఆరోగ్యవరం మెడికల్ సెంటర్..…

పురుగుమందు తాకి మహిళా ఆత్మహత్య

Spread the love

Spread the love మహిళ మృతికి కుటుంబ కలహాలే కారణమంటున్న పోలీసులు జనసముద్రం న్యూస్, మదనపల్లి, జూన్ 18:- కుటుంబ కలహాలతో పురుగు మందు తాగి మహిళ ఆత్మ హత్య చేసుకుంది. తీవ్ర కలకలం రేపిన ఘటనకు సంబంధించి మృతుని కుటుంబీకులు,…

కుప్పం నియోజకవర్గంలో దారుణం

Spread the love

Spread the loveమహిళను చెట్టుకు తాళ్లతో కట్టేసి అవమానించిన వైనం కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో వెలుగుచూసిన దారుణం అప్పు తీర్చలేదని చెట్టు కట్టేసి మహిళను చిత్రహింసలు జనసముద్రం న్యూస్, చిత్తూరు, జూన్ 18:- నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష వయస్సు…

ఏలూరు, శ్రీలత మేడం, అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ ప్రోహిబిషన్ ఎక్సైజ్ ,ఏలూరు కె.వి.యన్. ప్రభు కుమార్ , డిస్ట్రిక్ట్ ప్రోహినబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ (డీపీవు) ,

Spread the love

Spread the love జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జూన్ 18 .ఆవులయ్య* వారి ఆదేశాలు ప్రకారం ఇస్తఫ్ ఎస్ జి.పాండు రంగారావు , ఇస్తఫ్ సి.ఐ. ఆర్.సత్యవతి , ఎన్ఫోర్స్మెంట్ ఏలూరు సి.ఐ ఫణి కుమార్ చింతలపూడి సి.ఐ…

జగన్ అంటే నమ్మకం. చంద్రబాబు అంటే మోసం పుస్తకావిష్కరణ

Spread the love

Spread the love గోకవరం. జనసముద్రంన్యూస్ జూన్ 18 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటే రాష్ట్ర ప్రజలకు ఓ నమ్మకం -చంద్రబాబు అంటే మోసం అని ప్రజలు విశ్వసిస్తున్నారని గోకవరం మండలం వైఎస్ఆర్…

డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన నూతన ఎమ్మార్వోలు …

Spread the love

Spread the love రాయచోటి జనసముద్రం న్యూస్ జూన్ 18- రాయచోటి పట్టణం స్థానిక మంత్రిగారి క్యాంపు కార్యాలయంలో రామాపురం ఎమ్మార్వో వెంకటేష్, లక్కిరెడ్డిపల్లి ఎమ్మార్వో క్రాంతి కుమార్ లు రాష్ట్ర రవాణా యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్…

భారత్ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన ప్రధానినరేంద్ర మోడీ

Spread the love

Spread the love ఒంటిమిట్ట, జనసముద్రం న్యూస్, జూన్ 18: భారతదేశ కీర్తిని నరేంద్ర మోడీ విశ్వవ్యాప్తం చేశారని బిజెపి జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ అన్నారు భారతీయ జనతా పార్టీ ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు భాను ప్రకాష్ రాజు అధ్యక్షతన…

తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలలు నాలుగవ తరగతి విద్యార్థుల ఎంపిక ప్రక్రియ

Spread the love

Spread the love మండల విద్యాశాఖ అధికారి చదువుల సత్యనారాయణ హకీంపేట్ కరీంనగర్ అదిలాబాదులో ఉన్న క్రీడా పాఠశాలలు జనసముద్రం న్యూస్ జూన్ 18ఎల్కతుర్తి మండలం. 2025–26 సంవత్సరానికి గాను 4వ తరగతి ప్రవేశానికి విద్యార్థిని విద్యార్థుల ఎంపిక గురించి మండల…

శిథిలావస్థలో హుజురాబాద్ వ్యవసాయ కార్యాలయం…!

Spread the love

Spread the love -రైతులు,సిబ్బంది ఇబ్బందులు. జనసముద్రం న్యూస్ హుజురాబాద్ జూన్ 18

విద్యుదాఘాతంతో మూడు పాడి ఆవులు మృతి

Spread the love

Spread the loveకామేపల్లి జనసముద్రం జూన్ 16:విద్యుదాఘాతంతో మూడు పాడి ఆవులు మృతిచెందిన సంఘటన కామేపల్లి మండలం సాతానిగూడెం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం సుమారు ఒంటిగంట ప్రాంతానా చోటుచేసుకుంది. గ్రామంలోని జవాజి నరసయ్య బాధితుడు, సత్తి గురవయ్య, మాలోత్ సామ్య, లకు…

పర్యావరణ పరిరక్షణలో అందరం భాగస్వామ్యం అవుదాం.

Spread the love

Spread the loveమహాబూబబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ జూన్ 16 మహాబూబబాద్ జిల్లా లోచిన్న ముప్పారం ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు జంజిరాల నాగరాజు కోవిడ్ పీరియడ్ నుండి విత్తన బంతులను తయారుచేసి ఇనుగుర్తి రిజర్వ్ ఫారెస్ట్ లో…

రోడ్డు పనులు పరిశీలించిన మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ పావని జంగయ్య యాదవ్

Spread the love

Spread the loveమేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జూన్.16)జనసముద్రం న్యూస్ ఘట్కేసర్ మున్సిపల్ పట్టణం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 30 కోట్ల నిధులతో నిర్మిస్తున్న రోడ్డు పనులు పరిశీలించిన ఘట్కేసర్ మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్.ఈ సందర్భంగా…

మెగా డీఎస్సీ నియమకాల్లో మాకు ఏడాదికి కనీసం ఒక పాయింట్ చొప్పున అవకాశం కల్పించండి

Spread the love

Spread the love కస్తూర్బా గాంధీ కాంటాక్ట్ రెసిడెన్స్ టీచర్స్ యూనియన్ జిల్లా ఇంచార్జిజన సముద్రం న్యూస్తేది జూన్ 16 అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ నుండి వివరాల్లోకి వెళితే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ పాఠశాలల్లో 2006 నుండి నేటికీ…

న్యాయస్థానం ఇఛ్చిన తీర్పుదిక్కరించే హక్కు అధికారులకు ఎక్కడ ది

Spread the love

Spread the love చట్టాన్ని తాకట్టు పెడుతు న్నారేమోసందేహం!! అక్రమ కట్టడాలు కూల్చివేతల విషయంలో చింతూరు ఉప డివిజన్ కి ఒక న్యాయమా? అల్లూరి జిల్లాఇంచార్జి, జన సముద్రం న్యూస్తేది జూన్ 16 మండల ప్రధాన కేంద్రాలలో ఆదివాసులకు చిన్న గుడిసె…

ఎంపీపీ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకాంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

Spread the love

Spread the love రాయచోటి నియోజకవర్గం అభివృద్ధికి శ్రీకాంత్ రెడ్డి సేవలు మరువలేనివని అన్నమయ్య జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షులు మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి 55వ పుట్టినరోజు…

మార్కాపూర్ గ్రామంలో పొల్యూషన్ భయానక స్థితికి దారితీస్తోంది – బాధపడుతున్న గ్రామస్తులు

Spread the love

Spread the love జనసముద్రం న్యూస్ – క్రైమ్ రిపోర్టర్, హత్నూర మండలం, సంగారెడ్డి జిల్లాతేదీ: జూన్ 16 సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని మార్కాపూర్ గ్రామంలో పరిశ్రమల నుండి బయటికి వదిలే పొల్యూషన్ వాటర్ వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది…

అపరిశుభ్రతతో గ్రామవాసులకు తీవ్ర ఇబ్బంది

Spread the love

Spread the love జన సముద్రం, జూన్ 16 (క్రైమ్ రిపోర్టర్ ఖాజా పాషా):సంగారెడ్డి జిల్లా హాత్నూర్ మండలం కసాల గ్రామంలో అపరిశుభ్రత సమస్య తీవ్రంగా నెలకొంది. గ్రామానికి సమీపంలో ఉన్న దేవులపల్లి దగ్గర కొలతల కంపెనీ (కోడ్ల కంపెనీ) నుండి…

భారత దేశంలో డా.అంబేద్కర్ రాజ్యంగం రాయకుంటే భారత దేశం చాతుర్వర్ణ వ్యవస్థతో,మతోన్మాధంతో,కుల వ్యవస్థతో ఇంకో 5000 సంవత్సరాలు వెనక్కు పోయేది

Spread the love

Spread the love—వేదాంతం ఉపేందర్ (రిటైర్డ్ ఇంజనీర్ మరియు సామాజిక,ఆర్థిక రాజకీయ విశ్లేషకులు) “మీరు జీవించి ఉన్నప్పుడు మీ బానిస సంకెళ్లు విరగ్గొట్టకపోతే దయ్యాలు ఆ పని చేస్తాయని మీరు అనుకుంటున్నారా?”—సంత్ కబీర్ దాస్ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా (జూన్.16)జనసముద్రం…

దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఫాదర్స్ డే వేడుకలు ఘనంగా

Spread the love

Spread the love జన సముద్రం దేవరకొండ. జూన్ 16 వీర వృద్ధాశ్రమం నందు ఆదివారం అధ్యక్షుడు NVT, కొంగరి మధు, DSA ఫోటోగ్రాఫర్ నరేష్, సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి అంతర్జాతీయ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసి, ఫ్రూట్స్,…

గణపతి విగ్రహాలు తయారు కేంద్రంలో విద్యుత్ షాక్

Spread the love

Spread the love ( జనసముద్రం న్యూస్ ఉమ్మడి కరీంనగర్ స్టాప్ రిపోర్టర్ ) జగిత్యాల జిల్లా కోరుట్ల లో విద్యుత్ షాక్ ప్రమాదంలో గాయపడిన వారికి పరామర్శ మృతి చెందిన మృత దేహాలను సందర్శించినకోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…