భారత్ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన ప్రధానినరేంద్ర మోడీ

Spread the love

ఒంటిమిట్ట, జనసముద్రం న్యూస్, జూన్ 18: భారతదేశ కీర్తిని నరేంద్ర మోడీ విశ్వవ్యాప్తం చేశారని బిజెపి జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ అన్నారు భారతీయ జనతా పార్టీ ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు భాను ప్రకాష్ రాజు అధ్యక్షతన మంగళవారం ఒంటిమిట్ట మండలం రాచగుడిపల్లి గ్రామంలో ప్రధానమంత్రి 11 సంవత్సరాల పాలన పూర్తి అయిన సందర్భంగా గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగినది
ముఖ్యఅతిథిగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీని కేంద్రంలో ఉన్నటువంటి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు ప్రపంచ దేశాల్లో భారత దేశ గౌరవాన్ని ఆయన ఇనుముడింపజేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశం ఢిల్లీ నుంచి గ్రామస్థాయి వరకు అనేక రకాల సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయాన్ని తెలియజేశారు ముఖ్యంగా మహిళలకు డ్వాక్రా గ్రూపులు ద్వారా ప్రధానమంత్రి గారు లకపతి అనే ఒక పథకం కింద ప్రతి ఒక్కడ్వాక్రా మహిళ ఈ దేశంలో ఒక లక్షాధికారి కావాలి అనే ఉద్దేశం ప్రధాని దన్నారు మీ వాళ్ళు ఎవరైనా కూడా ఏమైనా ఒక వ్యాపారము ఒక చిన్న కుటీర పరిశ్రమ చేయాలనుకున్న ఒక ఆటో ఏమైనా కొనాలనుకున్నా కూడా మీకు మీ డ్వాక్రా గ్రూపుల ద్వారా మీకు లోన్లు కూడా అందించడం జరుగుతుంది ఇటువంటివి అనేక పథకాలుఅమలు చేస్తున్నారు రైతు భరోసా ఇ స్తున్నాము మీకు రైతు భరోసా రెండు విధాలు
వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మీకు 6000 రూపాయలు ఇస్తున్నారు
ఈ కార్యక్రమంలో కార్యక్రమాలకు కన్వీనర్ చీర్ల శ్రీనివాస్ యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ యాదవ్ అసెంబ్లీ కన్వీనర్ రామ్ జగదీష్ స్వామి రాష్ట్ర మైనార్టీ మోర్చా ఉపాధ్యక్షులు షబ్బీర్ అహ్మద్ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు మృగరాజు రమణయ్య రాజంపేట పట్టణ అధ్యక్షులు రమణయ్య సీనియర్ బిజెపి నాయకులు వెంకట రామరాజు ఒంటిమిట్ట మండల ప్రధాన కార్యదర్శి జగదీష్ వెంకటపతి తదితరులు పాల్గొన్నారు సభలో మహిళలు అత్యధికంగా పాల్గొనడం పట్ల జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ మండల అధ్యక్షుడు భాను ప్రకాష్ ను అభినందించారు పార్టీ ఇంకా కృషి చేయాలని మండలంలో ఆయన తెలియజేశారు

  • Related Posts

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జులై 26 చింతలపూడి మండలం కామవరపుకోట కె.ఎస్.రామవరం గ్రామము లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు వారి సిబ్బంది ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా కాగిత నాగరాజు…

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    Spread the love

    Spread the love దర్జాగా కొనసాగుతున్న అక్రమ గృహ నిర్మాణం ఇంటి గుమ్మానికే పరిమితమైన అధికారుల హెచ్చరిక పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసిన లెక్క చేయని కబ్జాదారులు అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ జూలై 26 జనసముద్రం న్యూస్ అన్నమయ్య…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం