ప్రజలకు అందించే సంక్షేమ పథకాల విషయంలో నిర్లక్ష్యం వహించరాదని అధికారులకు ఆదేశాలచ్చిన మంత్రి
Spread the love *స్వగ్రామంలో ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి * … చిన్నమండెం, జనసముద్రం న్యూస్ జూలై 12:- మండలంలోని బోర్రెడ్డిగారిపల్లెలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు.ప్రజల నుండి…
విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి
Spread the love నేడు విద్యుత్ సరఫరా లో అంతరాయం జనసముద్రంన్యూస్, మాచర్ల, జూలై 12 ; నేడు అనగా 12.07.2025 రెండవ శనివారం నిమిత్తము 33/11కెవి సబ్ స్టేషన్లు మరియు 11కెవి లైన్స్ మెయిన్ట్ నెన్స్ పనులు నిమిత్తము మాచర్ల…
ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ అలుపెరగకుండా ప్రజల మధ్యలోనే ప్రజా దర్బార్ కార్యక్రమం …
Spread the love ప్రజల నుంచి క్యాంపు కార్యాలయంలో అర్జీలు స్వీకరించిన మంత్రి మండిపల్లి.. రాయచోటి జనసముద్రం న్యూస్ ,జూలై,12:- రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఉదయం నుంచి…
పీసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగులు పంపిణీ
Spread the love జనసముద్రం న్యూస్ రిపోర్టర్ జన్నారం జులై 11 మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని అక్కపెల్లి గూడ,పొనకల్ లోని ప్రైమరీ స్కూల్ల లోని విద్యార్థులకు పీసీఆర్ (పూర్ణచందర్రావు) ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. ఫౌండేషన్…
ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి ఎస్ఎఫ్ఐ.
Spread the love ప్రభుత్వ నిధులతో నూతన బిల్డింగ్ నిర్మించాలి ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్. జనసముద్రం న్యూస్ జులై 12ఎల్కతుర్తి మండలం ఎస్ఎఫ్ఐ ఎల్కతుర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్కతుర్తి లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను…
బి.సి ల రిజర్వేషన్ పై హర్షం వ్యక్తం చేసిన మండల కాంగ్రెస్.
Spread the love జన సముద్రం న్యూస్, పినపాక, జులై 12. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, బయ్యారం క్రాస్ రోడ్ లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన మంత్రివర్గానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై వేణుగోపాల్.
Spread the love (జనసముద్రం న్యూస్ ప్రతినిధి,జూలై 12, హుస్సేన్ ) గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎస్ పి లో పనిచేస్తున్న ఎస్ఐ వేణుగోపాల్ ఓ వ్యక్తి నుంచి కుటుంబ కలహాల నేపథ్యంలో లంచం…
తురుబాక బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు
Spread the love జనసముద్రం న్యూస్ 2 బ్యూరో చీఫ్ టెంపుల్ టౌన్ భద్రాచలం . భద్రాచలం డివిజన్దుమ్ముగూడెం మండలం, తూరుబాక గ్రామంలో జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం.భద్రాచలం నుండి దుమ్మగూడెం, చర్ల, వెంకటాపురం మొదలగు…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
Spread the love జనసముద్రం న్యూస్ జూలై 12: డిండి :- తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ల ఆర్డినెన్సు తెచ్చినందుకు గాను నల్లగొండ జిల్లా గుండ్లపల్లి…
స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో స్థానిక సంస్థల ఎన్నికల లో బిసి లకు 42% కల్పించి నందుకు మంత్రులకు పాలాభిషేకం
Spread the love జనసముద్రం న్యూస్ జూలై 12 హుజురాబాద్ తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని 15వ వార్డు కాంగ్రెస్ నాయకుడు…
సబ్సిడీపై రైతులకు డ్రోన్లు, హైబ్రిడ్ రకం కంది విత్తనాలు పంపిణీ : ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
Spread the loveజనసముద్రంన్యూస్, వెల్దుర్తి మండలం, జూలై 12 ; పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం లోని బోదిలివీడు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుల కోసం ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించే దిశగా కీలక చర్యలు చేపట్టారు. 80 శాతం సబ్సిడీతో…
281వ బూత్ లో జరిగిన “సుపరిపాలన లో తొలి అడుగు – ఇంటింటికి టిడిపి” కార్యక్రమం
Spread the love పాల్గొన్న కటికల బాలకృష్ణ ,టీడీపీ నాయకులు, కార్యకర్తలు జనసముద్రంన్యూస్, కారంపూడి , జూలై 12 ; తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఆదేశాల…
బాకరాపేట ఘాట్ రోడ్డు లో ఘోర ప్రమాదం- ఒక్కరు అక్కడికి అక్కడే మృతి
Spread the love జనసముద్రం న్యూస్, బాకారపేట, జులై 12:-తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట ఘాట్ రోడ్లో టమాటా వ్యాన్ ఢీకొని ఒకరు మృతి.కళ్యాణి డ్యాం సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంమృతి చెందిన వ్యక్తి మహబూబ్ బాషా (58 స)…
అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య
Spread the love జనసముద్రం న్యూస్, మదనపల్లి (గుర్రంకొండ), జులై 2:- సంబేపల్లె మండలం నారాయణరెడ్డిగారిపల్లె పంచాయతీ కొండావాండ్లపల్లెకు చెందిన శ్రీనివాసులు రెడ్డి వ్యవసాయం కోసం అప్పులు చేశాడు. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనై ఈ నెల 27న ఇంటి నుంచి…
కడప జిల్లా ఎస్పీని కలిసిన ఒంటిమిట్ట టిడిపి నాయకులు
Spread the loveఒంటిమిట్ట, జనసముద్రం న్యూస్, జూలై 2 కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ ను మంగళవారంఉదయం ఆయన కార్యాలయంలో రాష్ట్ర మాజీ డైరెక్టర్ ఒంటిమిట్ట తెలుగుదేశం నాయకులు కొమరా వెంకట నరసయ్య మామిళ్ళ ఈశ్వరయ్య మర్యాదపూర్వకంగా కలవడం…
సంతృప్తికరమైన రెవెన్యూ సేవలుప్రజలకూ అందించండి
Spread the love జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ జిల్లా ఇంచార్జిజన సముద్రం న్యూస్తేది జూన్ 2 పాడేరు,,ప్రజలకు సంతృప్తికరమైన రెవెన్యూ సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో…
ఏపీ అభివృద్ధికి గొప్ప విజన్ కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబే
Spread the love వైసిపి ప్రభుత్వ హయంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి,జన సముద్రం న్యూస్,జూలై 02:- ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విజన్ కలిగిన నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి…
ఇది ప్రజా ప్రభుత్వం
Spread the love జవాబుదారీగా ప్రజల కోసం పనిచేస్తాం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 80 శాతం అమలు చేశాం సగర్వంగా ప్రజల ముందుకు వెళ్ళి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెబుతాం పింఛన్ల పంపిణీ కార్యక్రమం లో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి…
జూలై 1 నుండి సెప్టెంబర్ 30 వరకు ఆర్థిక సమ్మిళితత్వం కోసం విస్తృత ప్రచారం చేయాలి…..
Spread the love గ్రామపంచాయతీలలో ప్రత్యేక క్యాంపు ల ద్వారా ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన వంటి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి…. ……జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి రాయచోటి జనసముద్రం న్యూస్, జూలై 02: జూలై 1 నుండి సెప్టెంబర్…
పనికి ఆహార పధకం డబ్బులు ఇంకా అందలేదని వాపోతున్న రావులాపురం గ్రామస్తులు : పులిమల రూబేను
Spread the love జనసముద్రంన్యూస్, జూలై 2 ; నెల రోజులు గడిచినా పనికి ఆహార పథకం డబ్బులు అందలేదని పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రావులాపురం గ్రామస్తులు వాపోతున్నారు. నెలక్రితమే అందవలసిన పనికి ఆహారం పధకం కి సంభందించిన కూలి…