ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి,మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
Spread the love జన సముద్రం న్యూస్ మంచిర్యాల జిల్లా ప్రతినిధి 27, 2025:ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రజల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం రోజున జిల్లాలోని చెన్నూర్…
డిండిలో ఘనంగా శ్రీరేణుక ఎల్లమ్మ బోనాలు
Spread the love జనసముద్రం న్యూస్ ఆగస్టు 27: డిండి :- నల్లగొండ జిల్లా గుండ్లపల్లి డిండి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో అంగరంగ వైభవంగా శ్రీరేణుక ఎల్లమ్మ తల్లి బోనాల పండుగను కాలనీవాసులు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్బంగా మహిళలు…
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్, జనరల్ మేనేజర్ కె. శ్రీనివాసులు,
Spread the love జనసముద్రం న్యూస్ మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 27: ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని అప్పుడే సమాజం బాగుంటుందని జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ జనరల్ మేనేజర్ కె. శ్రీనివాసులు అన్నారు, మంగళవారం రోజున జైపూర్ మండలంలో…
గీతాంజలి హైస్కూల్లో ఘనంగా వినాయక చవితి సెలబ్రేషన్స్
Spread the love మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి జన సముద్రం న్యూస్ ఆగస్టు 27 మహబూబాబాద్ పట్టణంలోని గీతాంజలి స్కూల్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి సెలబ్రేషన్స్ చాలా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు గణేష్ ని యొక్క ముఖ్య ప్రాముఖ్యత…
జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచనలు
Spread the love అధిక శబ్దం కలిగించే సౌండ్ సిస్టమ్స్ ను పరిమితిలోనే వాడండి ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించండి.. రహదారులపై వాహనాలను అడ్డుగా నిలపవద్దు నిమజ్జన సమయంలో.. పోలీసుల సూచనలు, మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించండి మద్యపానం తాగి వేడుకల్లో పాల్గొనవద్దు…
వైభవంగా ముగిసిన ఒంటిమిట్ట కోదండరాముని పవిత్రోత్సవాలు
Spread the loveఒంటిమిట్ట, జన సముద్రం న్యూస్, ఆగస్టు 27: ఒంటిమిట్ట కోదండరాములు పవిత్రోత్సవాలు మంగళవారం తో వైభవంగా ముగిశాయియాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి…
కూటమి ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.
Spread the loveజన సముద్రం న్యూస్ ఆగస్ట్ 27 పుల్లల చెరువు. మండలం సిఐటియు మండలం మహాసభ స్థానిక ఎంఈఓ కార్యాలయం నందు బొజ్జ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా కార్యదర్శి డికేఎం రఫీ పాల్గొన్నారు.…
ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు
Spread the love జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జులై 26 చింతలపూడి మండలం కామవరపుకోట కె.ఎస్.రామవరం గ్రామము లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు వారి సిబ్బంది ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా కాగిత నాగరాజు…
అధికారుల ఆదేశాలు బేఖాతార్..!
Spread the love దర్జాగా కొనసాగుతున్న అక్రమ గృహ నిర్మాణం ఇంటి గుమ్మానికే పరిమితమైన అధికారుల హెచ్చరిక పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసిన లెక్క చేయని కబ్జాదారులు అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ జూలై 26 జనసముద్రం న్యూస్ అన్నమయ్య…
సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.
Spread the love జన సముద్రం న్యూస్పల్నాడు జిల్లా ప్రతినిధిజులై 26. పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో మాచర్ల నందు ది.25.07.2025 తేదీ నాడు జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట వారి ఆధ్వర్యంలో రైతు శిక్షణ కేంద్రం నిర్వహించారు. శిక్షణా కార్యక్రమంలో…
మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?
Spread the love పాముదుర్తి ప్రాథమిక హై స్కూల్ లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనం పై ఆగ్రహం వ్యక్తం చేసిన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పుట్టపర్తి, జన సముద్రం న్యూస్, జూలై 26:- పుట్టపర్తి నియోజకవర్గం లోని…
రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
Spread the love జనసముద్రంన్యూస్, జూలై 26కారంపూడి; పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని మండల కేంద్రమైన కారంపూడి తో పాటు మండలంలోని ఒప్పిచర్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర రవాణా, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి,…
మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం
Spread the love జనసముద్రం న్యూస్, మదనపల్లి, జులై 26:- మదనపల్లె టమోటా మార్కెట్లో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం చెందాడు. ఇందుకు సంబంధించి 2టౌన్ పోలీసుల కథనం ప్రకారం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, కాశిగంజ్ జిల్లా, నంగులా తానాకు చెందిన…
బంగారు కుటుంబాలు, మార్గదర్శకులను వేగవంతంగా గుర్తించండి.
Spread the love డాక్యుమెంటేషన్ త్వరితగతిన అప్లోడ్ చేయండి. అధికారులు ప్రతివారం వసతి వసతి గృహాలను సందర్శించాలి. ఈ కే వై సి పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పుట్టపర్తి,జన సముద్రం న్యూస్,జూలై 26:- బంగారు కుటుంబాలు,మార్గదర్శకులను గుర్తించడంలో…
రాష్ట్ర బిజెపి రథసారధి పివిఎన్ మాధవ్ జిల్లా పర్యటన విజయవంతం చేయండి
Spread the love కదిరి,జన సముద్రం న్యూస్, జూలై 26:- భారతీయ జనతా పార్టీ కదిరి అసెంబ్లీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల స్థాయి నాయకులు శుక్రవారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న ఎన్జీవో…
పెంచిన కరెంట్ చార్జీలను తగ్గించాలిస్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి
Spread the loveషిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంస్థలో జరిగిన అవినీతిని వెలికి తీయాలి 2019 – 24 మధ్య వసూలు చేసిన 1500 కోట్లను వెనక్కి తిరిగి చెల్లించాలి 2024… 25 మధ్య బలవంతంగా వసూలు చేసిన 2,787 కోట్లను రద్దు…
సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండండి -కొత్తపల్లిలో వైద్య శిబిరం
Spread the love జన సముద్రం న్యూస్, భీమారం జులై 26 : భీమారం మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడానికి శుక్రవారం రోజునమెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపు లో ఓపిలో పరీక్షించిన 61…
తీజ్ పండుగ లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య
Spread the love జన సముద్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా __యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామం కెవుల తండాలో బంజారాల తీజ్ పండుగ వేడుకలో *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల…
లంచం డిమాండ్ చేసిన పారిశుద్ధ్య కార్మికుల ను విధుల నుంచి తోలగింపు…..జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
Spread the love జన సముద్రం న్యూస్ : జూలై 26 ( పెద్దపల్లి జిల్లా ఇంచార్జ్ ) లంచం డిమాండ్ చేసిన ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం…
తుఫాన్ కారణంగా మ్యాన్ హోల్ డైన్ వరదలు స్కూల్ పిల్లలు విద్యార్థులు యువకులు అప్రమత్తంగా ఉండాలి
Spread the love ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి — కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎలిమినేటి కృష్ణారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా (జులై.26)జనసముద్రం న్యూస్ :__ :-రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో రైతులు,విద్యార్థులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి
*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్
ఆ టెర్రరిస్టులకు బిగ్ షాక్..!!
శునకాల్ని ఇంటికి తెస్తోంది.. విడాకులిప్పించండి
20 ఎర్రచందనం దుంగలతో ఇన్నోవా స్వాధీనం
నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, గుండె, నేత్రాలు, లివర్ పై ప్రభావం *జీవనశైలి మార్పుతోనే అడ్డుకట్ట
విజయోత్సవ సంబరాలు నిర్వహించిన జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలు
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించండి
ఎస్సీ కాలని (వాడ) నుండి అంగన్వాడి కేంద్రాన్ని తరలించే ప్రతిపాదన విరమించుకోవాలి
టా ప్ర హుజురాబాద్ కార్యవర్గ సమావేశం
దళిత హక్కుల సాధనకు ‘చలో ఢిల్లీ’ కరపత్రం ఆవిష్కరణ
ఘనంగా పాఠశాలలో బాలల దినోత్సవం…
నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్
భార్యను చంపిన కేసులో నేరస్తునికి జీవిత ఖైదీ
దివిస్ లాబరేటరీ బీజింగ్ పౌడర్ సున్నం బస్తాలు అందజేత…
శస్త్రలో ముందస్తు వినాయక చవితి వేడుకలు..
జాతీయ న్యాయ సేవా అధికారం సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సేవా క్లినిక్ ప్రారంభం
ఆల్ఫోర్స్ జీనియస్ స్కూల్లో ముందస్తు వినాయక చవితి సంబరాలు…
జన్నారం తాసిల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన పేదల గ్రామీణ సంఘం
జన్నారం తాసిల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన పేదల గ్రామీణ సంఘం






















































































































