మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన – శ్రీ వై.వి సుబ్బారెడ్డి

జనసముద్రం న్యూస్, ద్వారకనగర్,విశాఖపట్నం,ఫిబ్రవరి18, ద్వారకనగర్ శంకరమఠంలో విచ్చేసివున్న కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహస్వామి వారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శంకరమఠం ఆలయం వద్ద యాగశాలలో జరుగుతున్న పూజ కార్యక్రమాల్లో విశాఖ,అనకాపల్లి,…

ఏడుపాయల లో ప్రారంభమైన మహా శివరాత్రి జాతర ఉత్సవాలు

మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :18 దుర్గమ్మ తల్లికి ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి హరిశ్ రావ్,ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి ,మదన్ రెడ్డి వేద పండితుల నడుమ పూర్ణ కుంభంతో మంత్రి కి…

అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్

జనసముద్రం న్యూస్, సైబరాబాద్ (ఫిబ్రవరి 17) గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులని పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద 23.524కిలోల గంజాయి, 03 సెల్ఫోన్లు, ఒక హోండా సిటీ కార్,రూ 2వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్‌…

గౌడ సంక్షేమ సంఘం సభ్యులకు అండగా ఉంటాం:

దొంతి లక్ష్మీనారాయణ గౌడ్ జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి (ఫిబ్రవరి 17) శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గౌడ కుటుంబ సభ్యులను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఐకమత్యంగా ఉండేలా శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం సభ్యులు కృషి చేయాలని నందిగామ గ్రామంలో గౌడ హాస్టల్ కోసం రూ.5…

కీసర గుట్ట జాతరకు 200 ప్రత్యేక బస్సులు

సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ సిహెచ్ .వెంకన్న మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ఫిబ్రవరి 17: ప్రతినిధి తుపాకుల రమేష్ కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన కల్పించాలనికీసరగుట్ట హైదరాబాద్ నగరానికి దగ్గర్లో…

సీ ఎం కే సి ఆర్ జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించిన.

మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ఫిబ్రవరి 17 ప్రతినిధి తుపాకుల రమేష్ సీ ఎం కే సి ఆర్ జన్మదినం సందర్భంగా ఆనంద్ భాగ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు…

ప్రమాదంలో మృతి చెందిన మహిళా కూలీలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి:జాజుల లింగం గౌడ్..

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 17: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నలుగురు మహిళ కూలీలను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని బీసీ…

జెడ్పిటిసి సుభద్ర దేవి ఆధ్వర్యంలో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు.

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, పినపాక, ఫిబ్రవరి 17. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఆది మూలం అయిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ జన్మదినo సందర్భంగా పినపాక జెడ్పిటిసి దాట్ల సుభద్ర దేవి, వాసు బాబు ఆధ్వర్యంలో జననేత, తెలంగాణ రాష్ట్ర…

తెలంగాణ రాష్ట్ర ప్రజల ముద్దుబిడ్డ “కెసిఆర్” :పిఎసిఎస్ చైర్మన్ రవి శేఖర్ వర్మ.

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, పినపాక, ఫిబ్రవరి 17. పినపాక మండలం, జానంపేట గ్రామపంచాయతీ రైతు వేదికలో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య, పిఎసిఎస్ చైర్మన్ డాక్టర్ రవి శేఖర్ వర్మ,…

పినపాక మండలంలో బి ఆర్ ఎస్ పార్టీ “అధినేత -జననేత” జన్మదిన వేడుకలు.

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, పినపాక, ఫిబ్రవరి 17. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, ఏడుళ్ళ బయ్యారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదేశాల మేరకు తెలంగాణ…

శతాధిక కవులకు పురస్కారాలు -కవితా పోటీలు

జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి ( ఫిబ్రవరి 17) ఎస్.వీ ఫౌండేషన్ -తెలుగు వెలుగు సాహిత్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది సాహితీ సంబరాలు-శతాధిక కవులకు పురస్కారాలు,కవితా పోటీలను నిర్వహించనున్నట్లు ఎస్ వీ ఫౌండేషన్ చైర్మన్ మోటూరి నారాయణరావు, తెలుగు వెలుగు సాహిత్య…

డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలంటూ వినతి పత్రం

జనసముద్రం న్యూస్, శేరిలింగంపల్లి (ఫిబ్రవరి 17) శేరిలింగంపల్లి డివిజన్ లోగల లింగంపల్లి విలేజ్ లో నెలకొన్న డ్రైనేజీ సమస్యని పరిష్కరించాలంటూ లింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్స్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు వినతి పత్రం అందచేశారు. కార్పొరేటర్ సానుకూలంగా…

మహాశివరాత్రి ఏడుపాయల జాతరకు ఆహ్వానం…

*సాతెల్లి బాలా గౌడ్ ఆలయ చైర్మన్.. *ఏఈఓ సారా శ్రీనివాస్,కార్యనిర్వహణ అధికారి.. *ఏడుపాయల దేవస్థానం మెదక్ జిల్లా,ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :16 శనివారం రోజున మహాశివరాత్రి జాతర పురస్కరించుకుని గౌరవ మంత్రివర్యులు ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్ రావు…

మహాశివరాత్రి ఉత్సవం కు ముస్తాబైన నేరేడ్మెట్ శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయం

మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి ఫిబ్రవరి 16 మల్కాజ్గిరి పట్టణ ప్రాంతంలో నేరేడ్మెట్ మెయిన్ రోడ్ లో ఉన్న చరిత్రాత్మకమైన శ్రీ అన్నపూర్ణ కాశి విశ్వనాధ దేవాలయం లో శ్రీ మహా శివరాత్రి మహోత్సవ పర్వదిన ఉత్సవాలను మూడు రోజులపాటు 17…

ముల్కల కాల్వలో కోదండ రామాలయ ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం లో పాల్గొన్న నల్లమోతు భాస్కర్ రావు..

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఫిబ్రవరి 16: మిర్యాలగూడ మండలం లోని ముల్కలకాల్వ గ్రామంలో నూతనంగా కోదండ రామాలయ ఆలయ నిర్మాణానికి ఫిబ్రవరి 16 న జరిగిన భూమి పూజ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు…

16 వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన : కౌన్సిలర్ కొడిప్యాక నారాయణ గుప్తా

16వ వార్డు అధ్యక్షుడు : బుక్క విజయ్ కుమార్ మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 16 తూప్రాన్ మున్సిపల్ పట్టణంలోని 16వ వార్డులో గురువారం రోజున వార్డు కౌన్సిలర్ కొడిప్యాక నారాయణ గుప్తా సిసి రోడ్డు నిర్మాణ…

పోలీసు నియామకాల్లో గర్భిణీ అభ్యర్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానిది హేయమైన చర్య..

మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి ఫిబ్రవరి 16 ప్రభుత్వం, పోలీసు నియామక బోర్డ్ తప్పిదాలతో కోర్ట్ మొట్టికాయలు, యువమోర్చా పోరాటం ఫలితంగా 7 మార్కులతో అర్హత సాధించిన అభ్యర్థులల్లో గర్భిణులను తప్పక ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల్లో తప్పకుండా పాల్గొనాలని అధికారాలు…

బి ఆర్ ఎస్ నేతల గుండెల్లో గుబులు: గొడిశాల రామనాథం.

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, పినపాక, ఫిబ్రవరి 16. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పాదయాత్రలో భాగంగా పినపాక నియోజకవర్గం లో 13వ తారీకున టీపీసీసీ రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయవంతమైందని ఈ పాదయాత్రకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని రేవంత్…

మహిళలు రోడ్లపై మెడలో బంగారం వేసుకొని నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే మీ ప్రాణాలు,బంగారం..?..

జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 16: మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో ఓ సంఘటన చోటు చేసుకుంది. ఏమిటంటే.. శాంతినగర్ కాలనీలో వృద్ధురాలైన ఓ మహిళ నాలుగు తులాల బంగారు గొలుసును మెడలో వేసుకుని…