
జనసముద్రం న్యూస్, ద్వారకనగర్,విశాఖపట్నం,ఫిబ్రవరి18,
ద్వారకనగర్ శంకరమఠంలో విచ్చేసివున్న కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహస్వామి వారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శంకరమఠం ఆలయం వద్ద యాగశాలలో జరుగుతున్న పూజ కార్యక్రమాల్లో విశాఖ,అనకాపల్లి, విజయనగరం జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్,టి.టి.డి చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్,జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి విశాఖ ఉత్తర విశాఖ నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె.కె రాజు పాల్గొన్నారు,,






