
సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ సిహెచ్ .వెంకన్న
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ఫిబ్రవరి 17: ప్రతినిధి తుపాకుల రమేష్
కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన కల్పించాలనికీసరగుట్ట హైదరాబాద్ నగరానికి దగ్గర్లో ఉన్న మహాశివరాత్రి జాతరకు ఈ ఏడాది పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంటాయన్నారు ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని అందువలన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు జాగ్రత్తలు తీసుకోవాల్సిన దీంతోపాటు జాతరలో భక్తులకు నీటి వసతి అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు మహాశివరాత్రి జాతరకు ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి తప్పు ఆటలు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ సిహెచ్ వెంకన్న తెలిపారు ప్రతి ఒక్కరు వారికి అప్పగించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించి ఉత్సవాలను విజయవంతం అయ్యేలా చూడాలని ఆర్ ఎం వెంకన్న అన్నారు నేటి నుంచి 21వ తేదీ వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుందని తెలిపారు ఈరోజు 24 గంటలు బస్సులు అందుబాటులో ఉంటాయని అన్నారు సికింద్రాబాద్ రీజన్ 200 బస్సులు 24 గంటలు అందుబాటులో ఉంటాయని అందులో భాగంగా సికింద్రాబాద్ నుండి వయా తార్నాక ,లాలాపేట్ మౌలాలి హౌసింగ్ బోర్డ్ మీదుగా కీసరగుట్ట అదేవిధంగా అఫ్జల్గంజ్ నుండి కీసరగుట్ట వరకు అల్వాల్, అమ్ముగూడ ,బాలాజీ నగర్ దమ్మైగూడ కీసరగుట్ట ఉప్పల్ ఘట్కేసర్ కీసరగుట్ట ఈసీఐఎల్ నుండి 24 గంటలు బస్సుల అందుబాటులో ఉంటాయని కుషాయిగూడ డిపో మేనేజర్ పి చంద్రకాంత్ తెలిపారు





