వైఎస్ షర్మిల ను కాంగ్రెస్ గూటికి చేర్చనున్న డీకే శివకుమార్..!!

జనసముద్రం న్యూస్, మే 21: వైఎస్ షర్మిల దివంగత నేత ముద్దుల తనయ ఏపీ ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ చెల్లెమ్మ. ఆమె రాజకీయాల్లో ఉన్నారు. ఒక పార్టీని పెట్టి మరీ రెండెళ్ళుగా తెలంగాణాలో కలియ తిరుగుతున్నారు. షర్మిల వైఎస్సార్టీపీని పెట్టి…

జగనన్న ఇళ్లను ప్రారంభించాలి, ఎంపిడిఓ రాజ్య లక్ష్మి

పుల్లల చెరువు,మే 19 జనసముద్రం న్యూస్:మండలకేంద్రమైన పుల్లల చెరువులో జగనన్న ఇళ్లను వెంటనే ప్రారంభించాలని ఎంపిడివో రాజ్యలక్ష్మి అన్నారు. స్థానిక ఎంపిడివో కార్యాలయంలో జగనన్న లేఅవుట్1,2 లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎంపిడివో రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, ఇల్లుకట్టుకొనేవారు ఎవరైనా…

కర్ణాటక కాంగ్రెస్ విజయం తో తెలంగాణలో మారిన పొలిటికల్ సీన్..!!

జనసముద్రం న్యూస్,మే 16: కర్నాటక ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణా రాజకీయాల్లో గొప్ప మార్పు కనిపిస్తోంది. కాంగ్రెస్ మీద పొలిటికల్ ఫోకస్ కూడా పెరిగింది. కాంగ్రెస్ సీటు ఇస్తామంటే వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉన్నారని అంటున్నారు. ఇక సీనియర్ నేత మాజీ…

ఒంటరితనం అత్యంత ప్రమాదకరం..!!

జనసముద్రం న్యూస్, మే 16: అల్కహాల్ ఎక్కువగా తాగేవారు.. ఊబకాయంతో బాధపడేవారు.. విపరీతంగా సిగరెట్లు తాగేవారు.. వీరి ఆయుష్షు త్వరగా తగ్గుతుందని త్వరగా వ్యాధుల బారిన పడుతుంటారని చాలా మంది అనుకుంటారు. కానీ వీరందరినీ మించి తొందరగా వ్యాధులకు గురయ్యేవారున్నారు. వారే…

వి ఆర్ ఏ జేఏసీ ఆధ్వర్యంలో దామరచర్ల తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి గణేష్ కు వినతి పత్రం అందజేసిన విఆర్ఏలు..

రాష్ట్ర ముఖ్యమంత్రి ” వి ఆర్ ఎ” ల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అవి నెరవేరుతాయా..? జన సముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మే 12: అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన…

మీ బైక్ ట్యాంక్ కవర్ లో విలువైన వస్తువులు, సొమ్ము ఉంచి బైక్ పార్కింగ్ చేసి వెళ్తున్నారా.. అయితే మీ…?

ట్యాంక్ కవర్లో 1,50,000 రూ లు పెట్టుకొని టైర్ పంచర్ చేస్తుండగా దొంగతనం చేసిన గుర్తుతెలియని వ్యక్తి? జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, మే 12: 2023 సంవత్సరం మే 3న మిర్యాలగూడ పట్టణంలోని పోస్ట్ ఆఫీసు…

ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కు లబ్ధిదారునికి అందజేసిన.

నియోజకవర్గ ఇంచార్జ్ బద్ధం పరుశురాం రెడ్డి, మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి మే 12: తుపాకుల రమేష్ మైనంపల్లి హన్మంత రావు మానవత్వంతో తక్షణమే స్పందించి వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని దినకర్ నగర్ నివాసుడైన సాయి శివ కు వైద్య…

ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తాము: రాచకొండ సిపి డిఎస్ చౌహన్ ఐపీఎస్

మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి మే 10 ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. ఈరోజు ఆయన భువనగిరి జోన్ లోని బోనగిరి టౌన్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. అనంతరం ఫిర్యాదుదారులతో…

బ్యాంకు నుండి రుణాలు ఇప్పిస్తానని మోసం చేసిన మహిళ

మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి మే 10: తుపాకుల రమేష్ బ్యాంకు నుండి రుణాలు తీసుకునేందుకు ఎటువంటి అర్హత లేకుండా తమ ఫౌండేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తానని మొహం చాటేసింది ఓ మహిళ ఈ విషయమై బుధవారం పలువురు బాధిత మహిళలు…

శాంతి భద్రతలను అదుపులో ఉంచడానికి కట్టుదిట్టమైన చర్యలు : కమీషనర్ డిఎస్ చౌహాన్ ఐపిఎస్

మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి మే 09 రాచకొండ కమిషనరేట్ పరిధిలోని డీసీపీ స్థాయి అధికారులతో కమిషనర్ డిఎస్ చౌహాన్ ఐపిఎస్ నేరేడ్ మెట్ లోని కమీషనర్ ఆఫీస్ లో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్…

నూతన రహదారి రూ.91 లక్షలు మంజూరు

మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ మే 09 ప్రతినిధి ‌: రమేష్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు ఆదేశాల మేరకు ,వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని సుమంగళి ఫంక్షన్ హాల్ నుండి నాగలక్ష్మి పంక్షన్ హాల్ వరకు నూతన రహదారి…

కాలనీవాసులతో నూతన సీ సీ రోడ్లు ప్రారంభించిన.

కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ అల్వాల్ జన సముద్రం న్యూస్ మే 09 ప్రతినిధి: తుపాకుల రమేష్ అల్వాల్ బూదేవినగర్ 8.4 లోటు సిసి రోడ్ పనులను మైనంపల్లి హన్మంత్ రావు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్…

రూ.42 లక్షలతో సీసీ రోడ్డు ప్రారంభం.

మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి: మే 09 ఈస్ట్ ఆనంద్ భాగ్ డివిజన్ పరిధిలోని రామచంద్ర ఎన్ క్లేవ్ లో 42 లక్షలతో సీసీ రోడ్డు పనులు కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డీఈ లౌక్య,ఏఈ…

కొల్చారం రెవిన్యూ అధికారుల జడ ఎక్కడ…

సర్వే చేసి చర్యలు తీసుకుంటా కొల్చారం ఎమ్మార్వో… ఈ విషయమై కొల్చారం తహసిల్దార్ చంద్రశేఖర రావును వివరణ కోరగా సర్వే చేసి నిజమని తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కొల్చారం ఎమ్మార్వో తెలిపారు. ఇంతవరకు సర్వే చేయని ఎమ్మార్వో చంద్రశేఖర…

బండ చెరువు దోమల నివారణకు చర్యలు.

చెరువు అభివృద్ధి చర్యలు మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి: మే 04 ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు ఆదేశాల మేరకు ఈస్ట్ ఆనంద్ భాగ్ డివిజన్ పరిధిలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్, రాజ్యలక్ష్మి,…

బి ఆర్ ఎస్ గెలుపులో యువతదే కీలక పాత్ర : ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, మణుగూరు,మే 4.

చెన్నబోయిన ముసలయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన గాజుల శ్రీనివాస్, కాంగ్రెస్ శ్రేణులు..

చెన్నబోయిన శ్రీను తండ్రి ముసలయ్య దాన కార్యక్రమానికి 5000 రూ సాయం అందజేసిన కేతావత్ శంకర్ నాయక్.. జనసముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మే 4 : ఈరోజు దామరచర్ల మండలo నర్సాపురం గ్రామపంచాయతీ……

వధూవరుల ను ఆశీర్వదించిన.

కేసీఆర్ సేవాదళం. మహ్మద్ అఫ్జల్ ఖాన్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జన సముద్రం న్యూస్: మే 03 బుధవారం తూంకుంట రాగి కన్వెన్షన్ హాల్ లో కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ ఒక…

రోడ్డు మధ్యలో పెద్ద రాక్ తొలగింపు.

మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి: మే 03 కార్పొరేటర్ సునీత రామూ యాదవ్ మైనంపల్లి మైనం పల్లి హన్మంత రావు ఆదేశల మేరకు గౌతమ్ నగర్ లో రోడ్డు మధ్యలో రాక్ తొలగింపు పనులను కార్పొరేటర్ మేకల సునీత రామూయాదవ్…

స్పందించి తక్షణమే సమస్య పరిష్కారం

మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి: మే 03 కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని జోహార్ నగర్ మోటార్ చెడిపోవడం తో గత 5 రోజుల నుండి మంజిరా వాటర్ రాకపోవడం తో స్థానికులు కార్పొరేటర్…