
చెన్నబోయిన శ్రీను తండ్రి ముసలయ్య దాన కార్యక్రమానికి 5000 రూ సాయం అందజేసిన కేతావత్ శంకర్ నాయక్..
జనసముద్రం న్యూస్, దామరచర్ల మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మే 4 :
ఈరోజు దామరచర్ల మండలo నర్సాపురం గ్రామపంచాయతీ… కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చెన్నబోయిన శ్రీను తండ్రి చేన్నబోయిన ముసలయ్య అకాల కారణంతో మరణించారు.
వారి మరణం వార్త తెలుసుకున్న …
నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.. కేతా వత్ శంకర్ నాయక్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ దాన కార్యక్రమానికి 5000 రూపాయలు
దామరచర్ల మండల పార్టీ అధ్యక్షులు గాజులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో.. వారి చేతులు మీదుగా ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో
సభవాట్ హ్యాట్య నాయక్,
మాలోతు శివకుమార్,
ఆనంద్ నాయక్,
సభవాట్ శివ నాయక్,
డీజే శివ నాయక్,
సదబోయిన కిరణ్ కుమార్,
వారి పార్దివ దేహానికి పూలమాల, పూలు వేసి నివాళులర్పించారు.





