
నియోజకవర్గ ఇంచార్జ్ బద్ధం పరుశురాం రెడ్డి,
మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి మే 12: తుపాకుల రమేష్
మైనంపల్లి హన్మంత రావు మానవత్వంతో తక్షణమే స్పందించి వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని దినకర్ నగర్ నివాసుడైన సాయి శివ కు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేయించిన 18.000. చెక్కు ను నియోజకవర్గ ఇంచార్జ్ బద్ధం పరుశురాం రెడ్డి,డివిజన్ అధ్యక్షుడు తులసి సురేష్ లు నాయకులతో కలిసి అందజేశారు.
ఈ కార్యక్రమంలో చంద్రకాంత్, ఫరీద్ భాయ్,బాలకృష్ణ గుప్త,బాల్ రాజ్ యాదవ్, పేపర్ శ్రీనివాస్, బాపు తదితరులు పాల్గొన్నారు.





