చిన్న వెంకన్న ఆలయంలో శానిటరీ సిబ్బంది తీరుని ప్రశ్నించేవారే లేరా!

జన సముద్రం న్యూస్ ఏలూరు జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 29ద్వారకా తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు, వచ్చే భక్తులకు పారిశుద్ధ్యం కరువు! ఈ దేవాలయంలో గతంలో సుమారుగా…

అప్పుల బాధతో వ్యక్తి మృతి

జనసముద్రం న్యూస్ చిన్న శంకరంపేట మండలం ఏప్రిల్ 29 మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామంలో అప్పుల బాధతో లింగాపురం సురేష్ తండ్రి శంకరయ్య ఈరోజు మధ్యాహ్నం గవ్వలపల్లి చెరువులో దుకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య శ్రీజన్య…

డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రోహిబిషన్ ఎక్సైజ్ ఏలూరు, శ్రీలత మేడం, డిస్ట్రిక్ట్ ప్రోహినబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్ (డీపీవు) ,

జనసముద్రం న్యూస్ చింతలపూడి ఏప్రిల్26 ఏలూరు జిల్లా, ఏ .ఆవులయ్య వారి ఆదేశాలు ప్రకారం చింతలపూడి ప్రొహిబిషన్ & ఎక్సైజ్స్టేషన్ పరిధి లో చింతలపూడి మండలం లోని నాగిరెడ్డిగూడెం గ్రామము లో రాబడిన విశ్వాసనీయ సమాచారము ప్రకారము నాటు సారాయి స్థావరాలు…

టీడీపీ నేత పై ప్రత్యర్థులు వేట కొడవళ్ళతో మూకుమ్మడి దాడి

జనసముద్రంన్యూస్, ఏప్రిల్ 26, వెల్దుర్తి మండలం; పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడు గ్రామంలో టీడీపీ నేత పై ప్రత్యర్థులు వేట కొడవళ్ళతో మూకుమ్మడి దాడి కలకలం రేపింది. గుండ్లపాడు గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ళ శ్రీను భార్య తో…

అప్పులు బాధ తాళలేక మహిళ ఆత్మహత్య..

ఓబులవారిపల్లి  జన సముద్రం న్యూస్ ఏప్రిల్ 23 ఓబులవారిపల్లి మండలం గాజుల కొత్తపల్లి అరుంధతి వాడ గ్రామానికి చెందిన సూర్య పల్లి. అరుణ వయస్సు 30 సంవత్సరాలు అప్పులు బాధ తాళలేక పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె భర్త…

జమ్మికుంట లో జోరుగా కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణా

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న  ట్రాక్టర్ యజమాని పై కేసు నమోదు. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 23ఏప్రిల్ తేదీ: 22- 4- 2025 రోజున ఫిర్యాది తన సిబ్బందితో టౌన్ పెట్రోలింగ్ చేస్తూ ఉండగా కోరపల్లి రోడ్డు వద్ద…

అదృశ్యమైన వ్యక్తి ని అప్పగించిన జమ్మికుంట పోలీసులు.

ఫోన్ లొకేషన్ ఆధారంగా మిస్సింగ్ కేసు ను ఛేదించిన పోలీసులు. జనసముద్రం జమ్మికుంట (టౌన్) న్యూస్ ప్రతినిధి: 23 ఏప్రిల్ తేదీ:  22- 4- 2025 రోజున పొన్నగంటి దివ్య భర్త: రవికుమార్ వయసు: 32 మున్నూరు కాపు గ్రామం: మోతుకుల…

అక్రమంగా గంజాయి  సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన :-జన్నారం ఎస్ఐ రాజా వర్ధన్

  ఖానాపూర్ నియోజకవర్గం జనసముద్రం న్యూస్ఏప్రిల్ 23,  జన్నారం ఎస్ఐ సిబ్బంది తో కలిసి ఇంధనపల్లి ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనికీలు చేయుచుండగా నలుగురు వ్యక్తులు రెండు మోటార్ సైకిళ్ళ పై వచ్చి అనుమానస్పదంగ ఉండి  పారి పోవుటకి …

భూ వివాదం కత్తులతో పరస్పర దాడి చేసుకున్న రెండు వర్గాలు

జనసముద్రం న్యూస్,మార్చి.4,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దమ్మపేట మండలం గొల్లగూడెం గ్రామంలో భూమి వివాదం వలన ఇరువర్గాలు మధ్య గొడవ జరిగింది. ఆ గ్రామానికి చెందిన ముత్తారవు.దుర్గయ్య. వెంకన్న. సంజీవరావు. పుల్లారావు అనే అన్నదమ్ములకు సుమారు 6 ఎకరాల భూమి ఉంది.…

హాల్ టికెట్ పేరిట దోపిడీ

ఖానాపూర్ నియోజకవర్గం జనసముద్రం న్యూస్ మార్చ్ 04హాల్ టికెట్ విద్యార్థుల దగ్గర దోపిడీకి పాల్పడుతున్న కళాశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ డీఎస్ఓ జిల్లా ప్రధాన కార్యదర్శి నేతవత్ రవీందర్ టి ఎస్ ఎస్ ఓ జిల్లా ప్రధాన…

నాగిరెడ్డిగూడెం గ్రామంలో నాటు సారాయి స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడి

జనసముద్రం న్యూస్ ఏలూరు జిల్లా చింతలపూడి మార్చి 4 చింతలపూడి ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిది లో గల చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామములో వాహన తనిఖీలు నిర్వహించు చుండగా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామము నకు చెందిన ఒక వ్యక్తి…

మలక్ పేట వివాహిత మృతి కేసులో ట్విస్ట్.

హైదరాబాద్‌లోని మలక్‌పేటలో వివాహిత శిరీష మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మొదట గుండెపోటుతో మరణించినట్లు భావించినప్పటికీ, పోస్టుమార్టం నివేదికలో ఆమె ఊపిరాడకుండా హత్యకు గురైనట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని మృతురాలి కుటుంబసభ్యులకు పోలీసులు తెలియజేశారు. దీంతో శిరీష భర్త వినయ్‌…

ముళ్ళ పొదల పాలైన పసికందు

భారమైన కన్న పేగు బంధం జనసముద్రంన్యూస్, ఫిబ్రవరి 28, పల్నాడు జిల్లా, వినుకొండ. పల్నాడు జిల్లా వినుకొండ మండలం నడిగడ్డ గ్రామ సమీపంలో గుర్తు తెలియని మగ బిడ్డను రోడ్డు పక్కన ముళ్ళ పొదల్లో పడేసిన గుర్తుతెలియని వ్యక్తులు* వినుకొండ తహసిల్దార్…

ప్రమాదవశాత్తు చెరువులో పడి మహిళ మృతి

జనసముద్రం న్యూస్ చిన్న శంకరంపేట మండలం ఫిబ్రవరి 28మెదక్ జిల్లాచెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లిన మహిళ ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందిన సంఘటన చిన్నశంకరంపేట మండలంలోని సూరారంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై నారాయణ గౌడ్ కథనం ప్రకారం… గ్రామానికి…

ఏపీ ఎం డిసికి 1000 కోట్లు నష్టం..?? నాయకులకి వెయ్యి కోట్లు ఆదాయం…!!

అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ న్యూస్ జనవరి 3 జనసముద్రం న్యూస్ అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం లోని ఓబుళవారిపల్లి పల్లి మండలం మంగంపేట గ్రామ పంచాయతీ నందు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బెరైటీస్ ఖనిజం లభిస్తున్నది ఈ ఖనిజాన్ని ఆంధ్రప్రదేశ్…

అదుపుతప్పి లారీని ఢీకొన్న నాగార్జున పాల డైరీ వ్యాన్

(జనసముద్రం న్యూస్ కరీంనగర్ ప్రతినిధి// జనవరి 03;శంకరపట్నం) శంకరపట్నం మండలం ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. హుజూరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వేగంగా వస్తున్న పాల వ్యాన్ లారీని ఢీకొంది. దీంతో డ్రైవర్ కు తీవ్ర…

ఇద్దరిపై గంజాయి కేసు నమోదు

జనసముద్రం న్యూస్ గాంధారి డిసెంబర్ 12 గాంధారి మండలం నేరేళ్ తండా గ్రామంలో గంజాయి సరఫరా జరుగుతుందని నమ్మదగిన సమాచారం మేరకు తేదీ 10.12.2024 నాడు సాయంత్రం సమయంలో గాంధారి SI ఆంజనేయులు మరియు తన సిబ్బందితో కలిసి నేరేళ్ తండా…

అక్రమ కలప దాచిన రవాణా చేసిన ఉపేక్షించేది లేదు

ఇంధన్ పెళ్లి అటవీ రేంజ్ అధికారి :కారం శ్రీనివాస్ ఖానాపూర్ నియోజకవర్గం డిసెంబర్ 12జనసముద్రం న్యూస్కవ్వాల్ అటవీ ప్రాంతంలో అక్రమంగా కలప గానీ అక్రమంగా విలువ ఉంచిన వాటిని రవాణా చేసిన లేదా మెటీరియల్ గా ఇలాంటి పర్మిషన్ లేకుండా తయారుచేసిన…

పిడిఎఫ్ బియ్యం పట్టుకున్న అటవీ శాఖ అధికారులు

తనకు నియోజకవర్గం, నవంబర్ 3, (జన సముద్రం న్యూస్):- ఖానాపూర్ పట్టణంలోని ఓమిని లో పిడిఎఫ్ బియ్యం అటవీ అధికారులు తనిఖీలో భాగంగా పట్టుకున్నారు. శనివారం ఖానాపూర్ కేంద్రంలో అటవీ అధికారులు తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో అక్రమంగా తరలిస్తున్న పిడిఎఫ్ బియ్యంను…

అనంతపూర్ గ్రామంలో మైనర్ బాలుడు బావిలో పడి మృతి

ఖానాపూర్ నియోజకవర్గం. నవంబర్ 3, (జన సముద్రం న్యూస్): ఖానాపూర్ నియోజకవర్గం సిరికొండ మండలం అనంతపూర్ గ్రామానికి చెందిన తోడసం నాగు-ఇస్రుబాయి ల మైనర్ బాలుడు లాల్ సావ్ (10) శుక్రవారం కనబడకుండా పోయాడు. ఆ గ్రామ శివారు బావిలో పడి…